latest news

భూమా అఖిలప్రియకు బెయిల్

ఏవీ సుబ్బారెడ్డి హత్య కేసులో నిందితురాలిగా ఉన్న భూమా అఖిలప్రియకు బెయిల్ మంజూరైంది. బెయిల్ కు సంబంధించిన డాక్యుమెంట్లను తీసుకొని ఆమె తరపు న్యాయవాదులు న

Read More

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఆరుగురికి గాయాలు

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం‌ జరిగింది. అలిపిరి డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు.. 28వ మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. బస్సులో 30 మంది

Read More

మరోసారి కోర్టుకు రాహుల్ గాంధీ.. కారణమేంటంటే?

కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరయ్యారు. మరికొద్ది రోజుల్లో అమెరికా పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో కొత్త పాస్ పోర్

Read More

18 ఏళ్లు నిండితే బీటెక్ లో నో ఎడ్మిషన్..

తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా బాసరలో గల రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (Rajiv Gandhi University of Knowledge Technologies-RGUKT)

Read More

ద‌క్షిణ భార‌త‌దేశ ధాన్యాగారం తెలంగాణ...కల నిజమైంది..

తెలంగాణ రాష్ట్రం  ఏర్పడిన త‌ర్వాత సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో ద‌క్షిణ భార‌త‌దేశ ధాన్యాగారంగా తెలంగాణ మారింద‌ని మ

Read More

వీడియోలకు లైక్ కొట్టాడు.. రూ.8.5లక్షలు పోగొట్టుకున్నాడు

ముంబైకి చెందిన ఓ వ్యక్తి యూట్యూబ్ వీడియోలను లైక్ చేసి డబ్బు సంపాదించాలని ప్రయత్నించి రూ.8.5 లక్షలకు పైగా మోసపోయాడు. బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేసే పని

Read More

వీధి కుక్కల స్వైర విహారం.. బాలుడికి తీవ్ర గాయాలు

రాష్ట్రవ్యాప్తంగా  కుక్కలు రెచ్చిపోతున్నాయి. మనుషులు కనిపిస్తే చాలు కండలు పీకేస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులే లక్ష్యంగా దాడులకు తెగబడు

Read More

111జీవో పరిధిలో కేసీఆర్ ఫ్యామిలీకి భూములు : రేవంత్ రెడ్డి

111 జీవో ఎత్తివేత వెనుక ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. 111 జీవో పరిధిలో కేసీఆర్ కుటుంబ సభ్యులు భూములు కొన్నారన్నార

Read More

మనుషుల్లారా చూడండీ : బైక్ పై కుక్కకు హెల్మెట్

హెల్మెట్ పెట్టుకోండి అంటూ అబ్బే అస్సలు వినరు.. చలానా రాస్తున్నారంటే గల్లీల్లోకి వెళ్లిపోతారు.. ట్రాఫిక్ పోలీస్ ఫొటో తీస్తున్నారు అంటే నెంబర్ ప్లేట్ కు

Read More

మంత్రి పదవి ఇవ్వాలి...సీఎం నివాసం ముందు ఎమ్మెల్యే మద్దతుదారుల ఆందోళన

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య  నివాసం ఎదుట హిరియూర్ ఎమ్మెల్యే డి. సుధాకర్ అనుచరులు ఆందోళనకు దిగారు. డీకే శివకుమార్, డి.సుధాకర్ పోస్టర్లతో మద్దతు దారుల

Read More

కొత్త పార్లమెంటుకు తమిళనాడు 'సెంగోల్'.. అమిత్ షా కీలక ప్రకటన

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. బ్ర

Read More

గుట్కా, పాన్ మసాలా నిషేధం కొనసాగింపు

గుట్కా, పాన్ మసాల తయారీ, అమ్మకాలపై విధించిన నిషేధాన్ని తమిళనాడు ప్రభుత్వం పొడిగించింది. మే 2024 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింద

Read More

హైవే పనుల్లో..  కమీషన్ల రగడ

బీఆర్ఎస్  వర్సెస్  మేఘా ఇంజినీరింగ్ కంపెనీ గద్వాల, వెలుగు: భారత్ మాల నేషనల్ హైవే రోడ్డు పనులు చేస్తున్న  మేఘా ఇంజినీరింగ్ కంపెన

Read More