latest news
కిడ్నీలో రాళ్ల నివారణకు కొబ్బరి నీళ్లు
కిడ్నీలను శుభ్రం చేయడానికి కొబ్బరి నీళ్లను మించిన ఆప్షన్ లేదు. మూత్రపిండాల పనితీరును మెరుగుపరచాలనుకుంటే, క్రమం తప్పకుండా కొబ్బరి నీటిని తాగాలని సైన్స్
Read Moreబండ్లగూడలో ఆర్టీసీ బస్సు బీభత్సం : బైక్స్ నుజ్జునుజ్జు, ప్రాణాలతో బయటపడిన విలేకరులు
రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ పరిధిలోని షాదాన్ కాలేజ్ సమీపంలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన బస్సు రోడ్డుకు పక
Read Moreగ్రూప్ 1 ప్రిలిమ్స్ యథాతదం.. పరీక్షను వాయిదా వేయలేమన్న హైకోర్టు
గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేసేందుకు హైకోర్టు నిరాకరించింది. జూన్ 11న జరిగే గ్రూప్-1 ప్రిలిమ్స్ను వ
Read Moreఅమూల్ Vs అవిన్ : తమిళనాడులో పాల వివాదం ఏంటీ
తమిళనాడులో పాలసేకరణ అంశం రచ్చకెక్కింది. తమిళనాడులో అమూల్ వర్సెస్ ఆవిన్ అన్న చందంగా మారింది. తమిళనాడు రాష్ట్ర సహకార సంస్థ అయిన ఆవిన్ పాల సమాఖ్య న
Read More30 మంది చిన్నారులపై అత్యాచారం.. సీరియల్ కిల్లర్కు జీవిత ఖైదు
ఢిల్లీలోని సైకోపాత్ కిల్లర్ రవీంద్ర కుమార్కు దేశ రాజధానిలోని రోహిణి కోర్టు జీవిత ఖైదు విధించింది. మైనర్ బాలికలను హత్య చేసి అత్యాచారానికి పాల్పడ్
Read MoreIRB ఎక్కడిది, ఎవరిది.. ఓఆర్ఆర్ అక్రమ టెండర్లపై ప్రభుత్వం స్పందించాలి
ఓఆర్ఆర్ అక్రమ టెండర్లపై మంత్రి కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. ORR కోసం ఓ కార్పోరేషన్ ను పెట్టాలని డిమాండ్
Read Moreతెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా.. దశాబ్ది ఉత్సవాలు జరగాలె
అమరు ల త్యాగాలు గుర్తు చేసుకుంటూ..ప్రజల అకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా.. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో
Read Moreగంగుల కమలాకర్, బండి సంజయ్ ఇద్దరూ ఒక్కటే: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బీఆర్ఎస్ పార్టీ గుండాలు బుల్డోజర్ తీసుకువచ్చి పేద ప్రజల ఇండ్లను కూల్చారని ఆరోపించారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
Read Moreనిజామాబాద్లోని 9 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీదే విజయం
9 ఏళ్ల మోదీ పాలనలో దేశం గణనీయంగా అభివృద్ధి చెందిందని ఎంపీ అర్వింద్ అన్నారు. మూడోసారి మోదీని ప్రధానిని చేసేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. ఎన్నికలు ఎప
Read Moreయూఎస్ఏ, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, బ్రెజిల్, ఇటలీ.. విద్యార్థులు లంచ్ లో ఏం తింటారంటే
ఏ విద్యార్థికైనా పాఠశాలలో అత్యంత ఆత్రుతగా ఎదురుచూసే సమయం ఏదైనా ఉందంటే అది మధ్యాహ్న భోజన విరామ సమయం కోసమే. ఆ టైంలో స్నేహితులతో గడపవచ్చు, భోజనం చేయవచ్చు
Read Moreమోదీపై విమర్శలు చేస్తే అభాసుపాలవుతారు: ఎంపీ లక్ష్మణ్
కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. పార్లమెం
Read Moreప్రపంచంలోనే పెద్ద టీ షర్ట్.. వంద మందైనా పడతారేమో..
రొమేనియా ప్రపంచంలోనే అతి పెద్ద టీ-షర్టును తయారు చేసి రికార్డు సృష్టించింది. రగ్బీ పిచ్ కంటే పెద్దగా ఉన్న ఈ టీ షర్ట్ .. ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ద
Read Moreఅన్ని దేశాల కంటే ఇండియాలోనే పెట్రోల్ ధర తక్కువ : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఇండియాలోనే పెట్రోల్ ధర తక్కువని బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో దేశం ఎంతో అ
Read More












