latest news

కేసీఆర్​ పాలన నుంచి విముక్తి కోసం పోరాడుదాం

నిజామాబాద్​రూరల్, వెలుగు: ముఖ్యమంత్రి కేసీఆర్​అవలంబిస్తున్న ప్రజాకంటక పాలన నుంచి, దోపిడిదారుల నుంచి తెలంగాణ విముక్తి పొందేందుకు పోరాటం చేయాలని మాజీ ఎమ

Read More

తెలంగాణ బిడ్డలే రైళ్లను తయారు చేస్తున్నరు

రంగారెడ్డి జిల్లా కొండకల్‌ వద్ద నిర్మించిన మేధా గ్రూప్‌ రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కోచ్‌ ఫ్యాక్టరీని ప్రా

Read More

కేజీబీవీలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: జిల్లాలోని  కేజీబీవీలతో పాటు అర్బన్​ రెసిడెన్షియల్​(యూఆర్​ఎస్​) స్కూల్స్​లో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులను  క

Read More

పంచాయతీ కార్యదర్శిపై బీఆర్​ఎస్​ సర్పంచ్​ భర్త దాడి

పంచాయతీ కార్యదర్శిపై సర్పంచ్​ భర్త దాడి చేసిన ఘటన మహబూబాబాద్​ జిల్లాలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లికదురు మండలం బంజర గ్రామ పంచాయత

Read More

గన్నేరువరంలో బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ

  కాంగ్రెస్ లో చేరిన మండల ప్రజాప్రతినిధులు గన్నేరువరం, వెలుగు: కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం గన్నేరువరం మండలంలో బీఆర్ఎస్​పార్టీక

Read More

డ్రైనేజీ నిర్మించాలని కౌన్సిలర్​ భిక్షాటన

కోరుట్ల, వెలుగు: కోరుట్లలోని 10, 11 వార్డుల్లో డ్రైనేజీలు నిర్మించాలని బీజేపీ కౌన్సిలర్​ దాసరి సునీత, బీజేపీ శ్రేణులతో కలిసి బుధవారం భిక్షాటన చేసి నిర

Read More

 అవినీతి తప్ప.. అభివృద్ధి లేదంటూ.. సమావేశాన్ని బహిష్కరించిన కాంగ్రెస్​ కార్పొరేటర్లు

పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్​ పార్టీ వివిధ పనుల్లో అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్​ కార్పొరేటర్లు ఆరోపించారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో అవినీతి తప్

Read More

15వేల ఇండ్లు ఒకే చోట..కొల్లూరులో డబుల్‌ బెడ్రూం ఇండ్ల టౌన్ షిప్ ప్రారంభం

సంగారెడ్డి జిల్లా కొల్లూరులో  రెండో దశ కింద చేపట్టిన కేసీఆర్‌ నగర్‌ 2 బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్‌ కాలనీని సీఎం కేసీఆర్ ప్రారం

Read More

నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు 6 విడతల్లో నీరందిస్తాం

ప్రాజెక్ట్​ నుంచి దిగువకు నీరు విడుదల చేసిన స్పీకర్ పోచారం  నిజాంసాగర్(ఎల్లారెడ్డి), వెలుగు: నిజాంసాగర్ ప్రాజెక్ట్​ నుంచి వానాకాలం పంటల స

Read More

కేసీఆర్ ని సాగనంపేందుకు నాలుగు మెట్లు దిగేందుకైనా సిద్ధం..: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

సీఎం కేసీఆర్​ను అధికారంలోంచి గద్దె దించేందుకు తాను నాలుగు మెట్లు దిగేందుకైనా సిద్ధమేనని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి పేర్కొన్నారు. పీపుల్స్​

Read More

బోనమెత్తిన భాగ్యనగరం..వైభవంగా గోల్కొండ బోనాలు ప్రారంభం

రాష్ట్రంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యయి. చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలిసిన జగదాంబిక ఎల్లమ్మ తల్లికి  తొలి బోనం సమర్పణతో బోనాల

Read More

పరిగి ఎమ్మెల్యే మళ్లీ గెలిస్తే.. మహిళలకు రక్షణ లేకుండా పోతుంది

బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేత విమర్శలు వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే మహేష్​రెడ్డిపై సొంత పార్టీ నుంచే విమర్శలు రావడం సంచలనం సృష్ట

Read More

బీఆర్ఎస్, బీజేపీ లీడర్ల మధ్య ఘర్షణ

చండూరు, వెలుగు : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నల్గొండ జిల్లా చండూరు మండలం తుమ్మలపల్లిలో  ప్రసిద్ధ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద బుధవారం నిర్

Read More