latest telugu news

అదే నా ముందున్న బిగ్ టాస్క్.. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: పార్టీలో సీనియర్లు, జూనియర్లు అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తానని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నూత

Read More

హైదరాబాద్ పబ్బు‎ల్లో ఎక్సైజ్ అధికారుల మెరుపు దాడులు

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‍లో మత్తు పదార్థాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్‏గా మార్చాలన్న ప్రభుత్

Read More

తొలి పూజకు సిద్ధమైన ఖైరతాబాద్ బడా గణేష్.. ఈ ఏడాది ప్రత్యేకలు ఏంటంటే..?

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాల సందడి స్టార్ట్ అయ్యింది. ముస్తాబైన మండపాల్లో కొలువుదీరిన గణనాథుడు ఇవాళ (సెప్టెంబర్ 7) తొలి పూజ అందుకునే

Read More

‘వాటర్ సేవ్ చేద్దాం’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ కీలక పిలుపు

సూరత్: ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణకు కృషి చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇందుకోసం రెడ్యూస్​, రీయూజ్, రీచార్జ్, రీసైకిల్ మంత్రాన్ని పాటించాలని సూచి

Read More

మాజీ సీఎం ఇంటిపై బాంబు దాడి.. ఒకరు మృతి

ఇంఫాల్: మణిపూర్ మాజీ సీఎం మైరెంబామ్ కొయిరెంగ్ ఇంటిపై శుక్రవారం మధ్యాహ్నం టెర్రరిస్టులు రాకెట్​బాంబు దాడి చేశారు. ఈ దాడిలో ఓ వృద్ధుడు మరణించాడు. బాలిక

Read More

ఆస్పత్రి కట్టారు.. ఓపెనింగ్ మరిచారు

పాట్నా: పదేండ్ల కిందట రూ.5 కోట్లతో ఆ ప్రభుత్వ ఆస్పత్రిని నిర్మించారు. కానీ దాని ఓపెనింగ్ మాత్రం మరిచిపోయారు. ఇప్పటిదాకా ఒక్కరికి కూడా అందులో ట్రీట్మెం

Read More

మనం దేవుళ్లమా కాదా అన్నది ప్రజలే నిర్ణయిస్తరు

ముంబై: మనం దేవుళ్లమా కాదా..? అన్నది ప్రజలే నిర్ణయిస్తారని ఆర్‌‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. దేవుళ్లమని మనకు మనమే స్వయంగా ప్రకటించు

Read More

అన్నదమ్ముల మధ్య గొడవ.. వదినను చంపిన మరిది

భిక్కనూరు, వెలుగు: భూమిని అమ్మే విషయంలో అన్నదమ్ముల కుటుంబాల మధ్య గొడవ తలెత్తింది. దీంతో ఓ వ్యక్తి తన అన్న భార్యపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటన

Read More

ఏనుమాముల మార్కెట్‏లో రికార్డ్ ధర పలికిన మక్కలు

కాశీబుగ్గ, వెలుగు: వరంగల్‌ ‌‌‌ఏనుమాముల అగ్రికల్చర్‌‌‌‌ మార్కెట్‌‭లో శుక్రవారం మక్కలకు రికార్డు స్థాయి ధర

Read More

గ్యాంగ్ రేప్ జరగలే..! ట్రైనీ డాక్టర్పై అఘాయిత్యం కేసులో సంచలనం

కోల్​కతా: ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ ట్రెయినీ డాక్టర్‎పై గ్యాంగ్ రేప్ జరగలేదని సీబీఐ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తున్నది. సంజయ్ రాయ్ ఒక్క

Read More

హాస్టల్‏లో అగ్ని ప్రమాదం.. 17 మంది విద్యార్థులు సజీవ దహనం

నైరోబీ: కెన్యాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ స్కూల్‪‫కు చెందిన హాస్టల్‎లో అగ్నిప్రమాదం సంభవించి 17 మంది స్టూడెంట్లు ‌సజీవ దహనమయ్యారు. మరో 13 మ

Read More

కేంద్ర హోం శాఖ మాజీ సెక్రటరీకి సైబర్ వేధింపులు

హైదరాబాద్‌‌, వెలుగు: కేంద్ర హోం శాఖ మాజీ సెక్రటరీ కె పద్మనాభయ్య (86) ను సైబర్‌‌‌‌ నేరగాళ్లు వేధించారు. ఫెడెక్స్  కొ

Read More

‘లిక్కర్‌‌‌‌ బాటిళ్లే కారణం’.. మర్డర్ మిస్టరీని ఛేజ్ చేసిన పోలీసులు

వికారాబాద్, వెలుగు: వికారాబాద్‌‌‌‌జిల్లా పెద్దేముల్‌‌‌‌ మండలం గోపాల్‌‌‌‌పూర్‌‌&z

Read More