
latest telugu news
గాజా హ్యుమానిటేరియన్ జోన్పై ఇజ్రాయెల్ దాడి.. 19 మంది మృతి
డెయిర్ అల్-బలా: గాజాలోని హ్యుమానిటేరియన్ జోన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 19 మంది చనిపోయారు. మరో 60 మంది గా
Read Moreప్రపంచ దేశాలకు గుడ్ న్యూస్.. మంకీపాక్స్కు వ్యాక్సిన్ రెడీ
బీజింగ్: మంకీపాక్స్ కట్టడికి చైనా వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది. ఆ దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీ సినోఫార్మ్ 'ఎ
Read Moreఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సీఎం సైనీ
చండీగఢ్: హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ లాడ్వా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట ఆయన భార్య సుమన్ సైనీ, కేంద్ర మంత్రి
Read Moreమా పోరాటం ఆగదు.. డిమాండ్లు నెరవేర్చాల్సిందే: జూనియర్ డాక్టర్లు
కోల్కతా: ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్లో అత్యాచారం, హత్యకు గురైన ట్రైయినీ డాక్టర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది జ
Read Moreవియత్నాంలో తుపాను విలయతాండవం.. 87 మంది మృతి
హనోయి: వియత్నాంలో యాగీ తుపానుతో సంభవించిన వరదలకు చనిపోయినవారి సంఖ్య 87కు చేరుకుంది. మరో 70 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. వందలాది మంది గాయపడ్డారు. వరదలు
Read Moreకేదార్నాథ్ హైవేపై విరిగిపడ్డ కొండచరియలు.. ఐదుగురు యాత్రికులు మృతి
రుద్రప్రయాగ్: ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో కేదార్నాథ్ హైవేపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు యాత్
Read Moreఐఏఎఫ్ మహిళా ఆఫీసర్పై సీనియర్ అత్యాచారం..?
శ్రీనగర్: వింగ్ కమాండర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఇండియన్ ఎయిర్ఫోర్స్లోని ఓ మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జమ్మూక
Read Moreకారులోకి మార్చుతూ దొరికిన్రు.. హైదరాబాబాద్లో యూపీ గంజా గ్యాంగ్ గుట్టురట్టు
అరకు నుంచి మహారాష్ట్ర, యూపీకి గంజాయి సప్లయ్ హైదరాబాద్ ఓఆర్&zw
Read Moreరెండు జిల్లాల్లో చెరువుల అభివృద్ధికి రూ.49.8 కోట్లు
హైదరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో 29, నల్గొండ జిల్లాలో 2 చెరువుల డెవలప్కు రాష్ట్ర సర్కారు ఫండ్స్విడుదల చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Read Moreఎత్తుకు పై ఎత్తులు.. మదర్ డెయిరీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పకడ్బందీగా వ్యూహాలు
నల్గొండ, వెలుగు: మదర్ డెయిరీ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ లీడర్లు ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు. కాంగ్రెస్ తన ఓటర్లను క్యాంపునకు తరలించ
Read Moreపంచాయతీల అభివృద్ధిలో తెలంగాణ మోడల్:అజయ్ నారాయణ ఝా
యాదాద్రి, వెలుగు: పంచాయతీల అభివృద్ధిలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు మోడల్గా నిలిచిందని 16వ ఆర్థిక సంఘం సభ్యుడు అజయ్ నారాయణ ఝా పేర్కొన్నారు. యాదాద్రి జ
Read Moreహెలిక్యాప్టర్లో గ్రేహౌండ్స్ కానిస్టేబుళ్ల తరలింపు
భద్రాచలం, వెలుగు: మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో గాయపడిన ఇద్దరు గ్రేహౌండ్స్ కానిస్టేబుళ్లను మంగళవారం మెరుగైన వైద్యానికి హెలిక్యాప్టర్లో హైద
Read Moreపరవళ్లు తొక్కుతోన్న కృష్ణమ్మ.. నాగార్జున సాగర్ 20 గేట్లు ఎత్తివేత
హాలియా, వెలుగు: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం క
Read More