lockdown
రూల్స్ బ్రేక్..20 వేల బండ్లు సీజ్
హైదరాబాద్, వెలుగు: కరోనా నివారణ కోసం ప్రభుత్వం అమలులోకి తెచ్చిన లాక్డౌన్, ఎపిడమిక్డిసిజెస్ యాక్టు విషయంలో పోలీసు శాఖ పక్కాగా వ్యవహరిస్తోంది. జనం బయ
Read Moreముక్క కోసం ఎగబడ్డరు..కిటకిటలాడిన మటన్, చికెన్ సెంటర్లు
లాక్డౌన్.. సోషల్ డిస్టెన్స్.. కరోనా భయం.. ముక్క ముందు పక్కకెళ్లిపోయాయి. ఎప్పట్లాగే ఈ సండే కూడా జనమంతా మటన్ కోసం, చికెన్ కోసం, చేపల కోసం ఎగబడ్డరు.
Read Moreసుక్క లేక ఆగమవుతున్నమందుబాబులు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ ఇందిరానగర్లో ఉండే ఓ వ్యక్తికి రోజూ లిక్కర్ తాగే అలవాటు ఉంది. నాలుగు రోజులుగా ఎక్కడా లిక్కర్
Read Moreపంట కొనుగోలుకు రూ.3 వేల 200 కోట్లు
మార్కెట్ యార్డులను తాత్కాలికంగా మూసివేశామని మొత్తం ధాన్యమంతా గ్రామాల్లోనే కొంటామని తెలిపారు సీఎం కేసీఆర్. లాక్ డైన్ పై ఆదివారం ప్రెస్ మీట్ లో మాట్
Read Moreఎమ్మెల్యే మంచి మనసు : ప్రతి రోజూ వెయ్యి మందికి భోజనం
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మంచి మనసు చాటారు. తన నియోజకవర్గం గోషామహాల్ లో రోజూ వెయ్యి మందికి అన్నదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్య
Read Moreపుట్టినరోజు వేడుకలొద్దు.. పెళ్లి వాయిదా
హీరో నితిన్ తన పెళ్లిని వాయిదా వేసుకుంటున్నట్లుగా ప్రకటించాడు. అంతేకాదు మార్చి 30న తన బర్త్డే సందర్భంగా అభిమానులెవరు వేడుకలు నిర్వహించవద్దని సూచిస్తూ
Read Moreగురుకుల స్కూల్స్ లో క్వారంటైన్ కేంద్రాలు
నాగర్ కర్నూల్- కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని.. దీనికి ప్రజలు సహకరించాలన్నారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిర
Read Moreమందు బాబులకు గుడ్ న్యూస్.. కాసేపటికే బ్యాడ్ న్యూస్
మందు బాబులకు గుడ్ న్యూస్ లాంటి వార్త కాసేపు వాట్సాప్ గ్రూపుల్లో హల్ చల్ చేసింది. రేపట్నుంచి(మార్చి-29) వైన్స్ షాపులు ఓపెన్ అవుతాయనే న్యూస్ యమ స్
Read Moreఅవాస్తవం: సిటీలో దిగిన పారామిలటరీ సైన్యం
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణకు కేంద్ర బలగాలు వస్తున్నాయన్న వార్తలను తెలంగాణ డీజీపీ కార్యాలయం కొట్టిపరేసింది. ఆ వార్తలు అవాస్తవమని తెలిపింది.
Read Moreకూలీలకు వసతి, భోజన సదుపాయం
రాచకొండ కమిషనరేట్ పరిధిలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చి పనిచేస్తున్న లేబర్,కూలీలు ఎక్కడికి వెళ్ళకుండా ఉండాలన్నారు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్. గ
Read Moreఏప్రిల్ 14 వరకు హైకోర్టుతో పాటు అన్ని కోర్టులు బంద్
తెలంగాణలో జిల్లా సహా అన్ని కోర్టులను ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్( మూసివేస్తున్నట్లు) విధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఏప్రిల్ 14 లేదా తర్వ
Read Moreమోడీ స్పీచ్ రికార్డ్.. 19.7 కోట్ల మంది లైవ్ చూశారు..
న్యూఢిల్లీ: దేశంలో 21 రోజుల లాక్ డౌన్ ను ప్రకటిస్తూ ప్రధాని మోడీ టీవీలో చేసిన ప్రకటనను 19.7 కోట్ల మంది చూశారని, టీవీ రేటింగ్ లలోనే ఇదే హయ్యెస్టని బ
Read More












