mahaboobnagar

నారసింహుడి రథోత్సవానికి పోటెత్తిన భక్తులు

కొల్లాపూర్, వెలుగు: మండలంలోని సింగోటం గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామి వారి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. &n

Read More

మన మిర్చికి మస్త్ డిమాండ్.. దేశీ రకం మిర్చి క్వింటాల్ రూ.50వేలు

ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి ఆర్డర్లు.. దేశీ రకం మిర్చి క్వింటాల్ రూ.50వేలు రూ.24,500 పలికిన వండర్ హాట్ రకం.. తేజ రకం మిర్చి క్వింటాల్ రూ.22,500

Read More

యాసంగిలో కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టుకు సాగునీరు​​​​​​​

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ప్రభుత్వ ఆదేశాల మేరకు కోయిల్ సాగర్  ప్రాజెక్ట్  కింద యాసంగి సాగుకు నీటిని విడుదల చేస్తామని కలెక్టర్ జి. రవిన

Read More

మిరప పంటకు నీరందించాలి

పెబ్బేరు, వెలుగు: మండలంలోని వివిధ గ్రామాల్లో వేసిన మిరప పంట ఎండిపోకుండా జూరాల అధికారుల ఎడమ కాలువ డీ19 కు నీటిని వదలాలని ఆల్​ పార్టీస్​ నాయకులు, రైతులు

Read More

ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి పెట్టాలి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్  జి. రవినాయక్  అధికారులను ఆదేశించారు. ప్

Read More

కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ సీఎం : మల్లు రవి

రేవంత్ పాదయాత్ర, సభలతో ప్రజల్లో భరోసా: మల్లు రవి హైదరాబాద్, వెలుగు:  ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానించవద్దని బీఆర్ఎస్ నేతలకు పీసీసీ సీనియర్

Read More

బీఆర్ఎస్లోకి మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి.!

కాంగ్రెస్ అసంతృప్తులు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ ను వీడుతున్నారు.   మాజీ మంత్రి సీనియర్ నేత నాగం జనార్థన్ రె

Read More

వైన్ షాపుల్లో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చాం.. మీరేం ఇచ్చారు: శ్రీనివాస్ గౌడ్

బీజేపీ బీసీల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా క్యాంప్ ఆఫీసులో 2023, అక్టోబర్ 21వ తేదీ శనివారం మీడియా

Read More

ఎవరెన్ని కుట్రలు చేసినా బీజేపీ లేచేది లేదు.. కాంగ్రెస్ గెలిచేది లేదు : హరీశ్ రావు

ఎవరెన్ని ట్రిక్కులు చేసినా కాంగ్రెస్ గెలిచేది లేదు.. బీజేపీ లేచేది లేదన్నారు మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్ నేతలు అరచేతిలో వైకుంఠం చూపిస్తారని చెప్పారు.

Read More

పసుపు బోర్టు ప్రకటన.. బీజేపీ నేతల సంబరాలు

 తెలంగాణకు పసుపు బోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించడంతో  రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు  సంబరాలు చేసుకుంటున్నారు. &nbs

Read More

బీఆర్ఎస్ వస్తే స్కీంలు..కాంగ్రెస్ వస్తే స్కాంలు: కేటీఆర్

బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే స్కీములు..కాంగ్రెస్ వస్తే స్కాములని విమర్శించారు మంత్రి కేటీఆర్. ఓటుకు నోటు దొంగ చేతికి  రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే రా

Read More

మూడునాలుగేండ్లలో కోటి 25 లక్షల ఎకరాలకు నీళ్లిస్తం: కేసీఆర్

రాష్ట్రంలో ప్రగతి పరుగులు పెడుతూనే ఉంటది: కేసీఆర్  కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ప్రాజెక్టుల్లో మిగిలిన పనులన్నీ పూర్తి చేస్తం  డబుల్ బ

Read More

ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట

గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదన్న తెలంగాణ హైకోర్టు తీర్పుపై  సుప్రీంకోర్టు స్

Read More