mahaboobnagar
ఎంపీ సంతోష్ వస్తుండని మహిళలతో దండాలు
మహబూబ్నగర్, వెలుగు: ఎంపీ సంతోష్కుమార్&zwn
Read Moreబంక్ లో రాత్రికి రాత్రే 4 వేల లీటర్ల డీజిల్ దోచేశారు
ఓవైపు పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటుంటే....దొంగలు రెచ్చిపోతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం భూరెడ్డిపల్లిలో నిర్మాణంలో ఉన్న బంక్ నుంచి ఏకంగా
Read Moreసురవరం.. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక
నిజాం నిరంకుశ పాలనలో తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న అణచివేతలను ఎదిరించిన సాహసి సురవరం ప్రతాపరెడ్డి. రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక పరంగా స్వేచ్ఛా రహిత, చైతన
Read Moreఎంత వేడుకున్నా భార్య కాపురానికి రాలేదని..
మనస్తాపంతో ఒంటిపై పెట్రోల్ తో నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం కామారెడ్డి జిల్లా: భార్యా పిల్లలందరం కలసి బతుకుదాం.. నీవు వెంటనే కాపురానికి రమ్మం
Read Moreతులసివనంలో గంజాయి మొక్క మంత్రి నిరంజన్ రెడ్డి
మంత్రి నిరంజన్ రెడ్డి తులసివనంలో గంజాయి మొక్క లాంటివాడన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. గుడి మాన్యాలును, వనపర్తిలోని రూ. 300 కోట్ల భూమ
Read More108 అంబులెన్స్లో సరైన వైద్యం అందక.. పసికందు మృతి
హైదరాబాద్: మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్ లో పసికందును తరలిస్తుండగా.. సరైన వైద్యం అందక వెళ్తున్న అంబులెన్స్ లోనే పసికందు మృతి చెందిన ఘటన చోటు చేస
Read Moreముగ్గురు మూడు రకాలు.. పంచాయతీరాజ్ చట్టంపై క్లారిటీ లేని మంత్రులు
మహబూబ్ నగర్ పర్యటనలో ఉన్న మంత్రులు.. కొత్త పంచాయతీరాజ్ చట్టంపై తలో తీరుగా మాట్లాడారు. సర్పంచులు – ఉప సర్పంచుల మధ్య ఉన్న చెక్ పవర్ సమస్యను పరిష్కరిస్తా
Read More‘అమ్మా పోయొస్త.. పిల్లలు పైలం’.. మళ్లీ వలస బాట పట్టిన పాలమూరు కార్మికులు
అమ్మా పోయొస్త.. బిడ్డా పైలం మళ్లీ వలస బాట పట్టిన పాలమూరు కార్మికులు కరోనా ఎఫెక్ట్తో అష్టకష్టాలు పడ్డరు సొంత ఊరిలో కరువైన ఉపాధి బతుదెరువుకు మళ్
Read Moreకుక్కల దాడిలో 48 గొర్రెలు మృతి
ఆమనగల్లు, వెలుగు: కుక్కల దాడిలో 48 గొర్రెలు మృతి చెందాయి. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్నగర్ జిల్లా అమనగల్లు మండలం మేడిగడ్డ తండాకు చెందిన ఎన్. రాజు గొ
Read Moreపెళ్లింట్లో భారీ చోరీ.. 210 తులాల నగలు మాయం
మరో మూడు రోజుల్లో పెళ్లి. ఇల్లంతా చుట్టాలతో హడావుడిగా ఉంది. ఇంతలోనే ఊహించని ఘటన. పెళ్లి కోసం తెచ్చిన నగలు, నగదు తెల్లారేసరికి మాయం. ఈ ఘటన మహబూబ్నగర్
Read Moreకాబోయే టీచర్లకు పాఠాలు చెప్పేటోళ్లే లేరు
20 ఏళ్లుగా నో రిక్రూట్మెంట్ పాలమూరు బీఈడీ కాలేజీలో అన్ని ఖాళీలే.. ప్రిన్సిపల్ కూడా ఇన్చార్జీయే.. మహబూబ్నగర్, వెలుగు: కాబోయే పంతు
Read Moreఆరేండ్లలో 39 వేల పోస్టులే భర్తీ చేసిన సర్కారు.. ఇప్పుడు 50 వేల పోస్టులు ఎట్లా చేస్తుంది
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మహబూబ్నగర్, వెలుగు: ఎన్నికల్లో గెలవడం కోసం ఎన్నో ప్రకటనలు చేస్తూ ప్రజలను బురిడీ కొట్టించడంలో కేసీఆర్ను మించిన
Read Moreధరణిని అడ్డం పెట్టుకుని అమ్మిన భూమి మళ్లీ అమ్మకం
కంప్యూటర్ ఆపరేటర్ సహా ఏడుగురిపై క్రిమినల్ కేసు మహబూబ్నగర్, వెలుగు: 23 సంవత్సరాల క్రితం ఆ భూమిని అమ్మేశారు. కానీ ఇటీవల కొత్తగా ప్రారంభించిన ధరణి
Read More