కుక్కల దాడిలో 48 గొర్రెలు మృతి

కుక్కల దాడిలో 48 గొర్రెలు మృతి

ఆమనగల్లు, వెలుగు: కుక్కల దాడిలో 48 గొర్రెలు మృతి చెందాయి. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్ జిల్లా అమనగల్లు  మండలం మేడిగడ్డ తండాకు చెందిన ఎన్​. రాజు గొర్రెల పెంపకంతో జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం ఎప్పటి లాగే గొర్రెలను మేపుకొచ్చి గ్రామంలోని కొట్టంలో ఉంచాడు.  రాత్రి సమయంలో వీధికుక్కలు దాడి చేసి 48 గొర్రెలను చంపేశాయి. వీటి రూ. 2 లక్షలు ఉంటుందని, సర్కారు ఆదుకోవాలని బాధితుడు కోరాడు. కాగా,  స్పాట్​ను వెటర్నరీ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజయ్​కుమార్​ పరిశీలించారు.

For More News..

లైసెన్స్‌ ఒక్కటే.. బ్రాంచులు మాత్రం ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెండు, మూడు.. ఇష్టారాజ్యంగా మీ-సేవ సెంటర్లు

పిలిస్తే పెండ్లిళ్లకు.. తెలిస్తే చావులకు..! లీడర్ల తిప్పలు

ఇసుక అక్రమ రవాణాకు పంచాయతీ ట్రాక్టర్లు.. ట్రిప్పుకు రూ.4 వేలు