Maharashtra

క‌రోనాతో వ్య‌క్తి మృతి.. తోపుడు బండిపై అంత్య‌క్రియ‌ల‌కు త‌ర‌లింపు

కోవిడ్ -19 తో మరణించిన ఓ 40 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని కుటుంబ స‌భ్యులు తోపుడు బండిపై అంత్య‌క్రియ‌ల‌కు త‌ర‌లించారు. మ‌హారాష్ట్ర‌లోని పూణెలో ఈ సంఘ‌ట‌న చోట

Read More

మ‌హ‌రాష్ట్రలో 10ల‌క్ష‌ల‌కు చేరిన క‌రోనా కేసుల సంఖ్య‌

గ‌త కొద్దిరోజులుగా రోజు 20వేల కేసులు న‌మోదు కావ‌డంతో మ‌హ‌రాష్ట్రలో క‌రోనా సోకిన కేసుల సంఖ్య ప‌దిల‌క్ష‌ల‌కు చేరిన‌ట్లు ఆరోగ్య‌శాఖ అధికారులు వెల్ల‌డించా

Read More

కార్యకర్తలకు న్యాయం చేయలేనపోతున్నానని లోక్ సభ ఎంపీ రాజీనామా

కార్యకర్తలకు న్యాయం చేయలేనప్పుడు ఎంపీగా ఉండే అర్హత లేదు మహారాష్ట్రలోని పర్భానికి చెందిన శివసేన ఎంపీ సంజయ్ జాదవ్ తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశార

Read More

కూలిన బిల్డింగ్ కింద 19 గంటలు చిక్కుకున్న చిన్నోడు బతికిండి

నాలుగేళ్ల బాబును క్షేమంగా బయటకు తెచ్చిన రెస్క్యూ టీమ్ మహాద్ ప్రమాదంలో 13 కు చేరిన మృతుల సంఖ్య కొనసాగుతున్న సహాయక చర్యలు 60 మందిని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్

Read More

మహారాష్ట్రలో మరో 351 మంది పోలీసులకు కరోనా పాజిటివ్

మహారాష్ట్రలో కరోనా బారిన పడుతున్న పోలీసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రతి రోజు వందలాది మంది పోలీసులకు కరోనా సోకుతుండగా.. మృతుల సంఖ్య కూడా పెరుగుత

Read More

ప్యాచ్‌‌‌‌ వర్క్ చేస్తలే.. కొత్త రోడ్డు వేస్తలే

నేషనల్ హైవే 161కు నో రిపేర్ రెండేళ్లు గా సాగనివిస్తరణ పనులు సంగారెడ్డి టూ జోగిపేట రోడ్డునిండా గుంతలు ఈ ఫొటోలో ఉన్నది నేషనల్‌‌‌‌ హైవే 161. సంగారెడ్డి న

Read More

మ‌హారాష్ట్ర‌లో గ‌ణేష్ ఉత్స‌వాల‌కు సుప్రీం నో

హైద‌రాబాద్‌: క‌రోనా క్ర‌మంలో ఈ ఏడాది మ‌హారాష్ట్రలో గ‌ణేశ్ ఉత్స‌వాల‌ను భారీ ఎత్తున నిర్వ‌హించేందుకు అనుమ‌తి ఇవ్వ‌లేమ‌ని తెలిపింది సుప్రీంకోర్టు. ఉత్స‌వ

Read More

భర్త మరియు పిల్లలను చంపి సూసైడ్ చేసుకున్న లేడీ డాక్టర్

మహారాష్ట్రలో ఘోరం జరిగింది. ఓ లేడీ డాక్టర్ తన భర్త, పిల్లలను చంపి.. తాను ఆత్మహత్య చేసుకుంది. నాగ్‌పూర్ కు చెందిన సుష్మా రాణే డాక్టర్ గా పనిచేస్తుంది.

Read More

విషాదం: ఈతకు వెళ్లి జ‌ల‌పాతంలో ఇద్ద‌రు గ‌ల్లంతు.. ఒక‌రు మృతి

మ‌హారాష్ట్ర లోని థానే జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ముర్బాద్ తాలూకాలోని జలపాతంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వారిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యం కాగా, మ

Read More

5 కోట్ల ప్రభుత్వ భూమి భార్య పేరిట పట్టా చేసిన రెవెన్యూ ఉద్యోగి

కాపాడాల్సినోళ్లే.. కబ్జా చేస్తున్నరు! 5 కోట్ల ప్రభుత్వ భూమికి ఎసరు రెవెన్యూ ఉద్యోగి భార్య పేరిట లావణి పట్టా తోటి ఉద్యోగుల కంప్లైంట్తో విచారణకు ఆదేశిం

Read More