Maharashtra
మోడల్ ఆత్మహత్య ఎఫెక్ట్: మహారాష్ట్రలో మంత్రి సంజయ్ రాథోడ్ రాజీనామా
ముంబై: టిక్ టాక్ స్టార్, టీవీ నటి, మోడల్ పూజ చవాన్ (22) ఆత్మహత్య వ్యవహారం మహారాష్ట్రలో రాజకీయంగా పెనుదుమారం సృష్టిస్తోంది. మరింత ఆలస్యం చేస్తే పరిస్థి
Read Moreస్నిఫర్ డాగ్ కు మహారాష్ట్ర పోలీసుల ఘన వీడ్కోలు
నీ సేవలకు సెల్యూట్ నాసిక్: పోలీస్ డిపార్ట్మెంట్లోని స్నిఫర్ డాగ్కు అరుదైన గౌరవం దక్కింది. అది అందించిన ఉత్తమ సేవలకు ఘనమైన వీడ్కోలు లభించింది. స్ప
Read Moreమూడు వేలతో మొదలై మూడు కోట్లకు!
నలుగురు ఆడవాళ్ల ఆలోచన.. ఏ దిక్కూ లేని మూడు వందల మంది ఆడవాళ్ల జీవితాల్లో వెలుగులు నింపింది. ముప్పై ఏళ్ల క్రితం మూడు వేల రూపాయలతో మొదలైన ‘శ్రామిక్ మహి
Read Moreఒకే హాస్టల్లో 229 మంది విద్యార్థులకు కరోనా
మహారాష్ట్రలో కరోనావైరస్ విజృంభిస్తోంది. అక్కడ కేసులు పెరుగుతండటంతో నైట్ కర్ఫ్యూ విధించారు. కొన్ని జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలు, మార్కెట్లు మూసేశారు.
Read Moreమరోసారి స్కూళ్లు, కాలేజీలు, మార్కెట్లు బంద్
కరోనావైరస్ తిరిగి విజృంభిస్తుండటంతో మరోసారి స్కూళ్లు, కాలేజీలు, మార్కెట్లు బంద్ చేయాలని మహారాష్ట్రలోని జల్నా జిల్లా కలెక్టర్ నిర్ణయించారు. జిల్లాలో కర
Read Moreమళ్లీ కరోనా: మహారాష్ట్రలో స్కూళ్లు, కాలేజీలు బంద్
ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో స్కూళ్లు, కాలేజీ లు, కోచింగ్ సెంటర్లను బంద్ చేస్తున్నట్టు మంత్రి నితిన్ రౌత్ వెల్లడించా
Read Moreకరోనా మళ్లీ వస్తోంది.. వదిలేస్తే సెకండ్వేవ్
మహారాష్ట్ర, కేరళ, కర్నాటకలో పెరుగుతున్న కేసులు రూల్స్ పాటించని జనం మాస్కులు లేకుండా బయటకు లోకల్ ట్రైన్లలో కిక్కిరిసి ప్రయాణం 500 మందితో పెళ్లిళ్లు,
Read Moreమహారాష్ట్ర అమరావతి జిల్లాలో సంపూర్ణ లాక్ డౌన్
మహారాష్ట్రలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. పెరుగుతున్న పాజిటివ్ కేసుల దృష్ట్యా మహారాష్ట్ర అమరావతి జిల్లాలో శనివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకూ
Read Moreపాల వ్యాపారం కోసం హెలికాప్టర్ కొన్న రైతు
రూ.30 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన భీవండి రైతు భీవండి: పాల బిజినెస్ కోసం ఏకంగా హెలికాప్టర్ కొన్నాడో రైతు. రూ.30 కోట్లు పెట్టి మరీ దాన్ని కొనుగోలు చే
Read Moreఒకదానికొకటి ఢీకొన్న పలు వాహనాలు.. అయిదుగురు మృతి
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై-పూణే ఎక్స్ప్రెస్వేలో ఖోపోలి సమీపంలో పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో అయిదుగురు మృతిచెందగా.. మరో అయి
Read Moreమహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం..16 మంది మృతి
మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 16 మంది దుర్మరణం పాలయ్యారు. మృతులందరూ కూలీలే. మృతుల్లో 8 మంది పురుషులు, ఆరుగురు మహ
Read Moreఈ గవర్నర్ మాకొద్దు..
మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన ఆయన బీజేపీకిఅనుకూలంగా వ్యవహరిస్తున్నరు శివసేన మౌత్ పీస్‘సామ్నా’లో ఎడిటోరియల్ ముంబై: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కో
Read More












