Maharashtra

900 ఎలక్ట్రిక్ బస్సులకు మహా సర్కార్ గ్రీన్ సిగ్నల్

కొన్నేండ్లకు ముందు ముఖ్యమైన పట్టణాలలో డబుల్ డెక్కర్ బస్సులు ఎంతోమంది ప్రయాణికులను వారి గమ్యాలకు చేరవేస్తూ.. అందుబాటులో ఉండేవి. కానీ క్రమంగా ఆ బస్సులన్

Read More

మహారాష్ట్రలో ప్రమాదం: ఏడుగురి మృతి

వాద్రా: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వాద్రా జిల్లాలోని సెల్సురా అనే ప్రాంతంలో సోమవారం రాత్రి 11.30కి ఓ కారు అదుపుతప్పి బ్రిడ్జి మీద నుంచి ప

Read More

రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కేటీఆర్ డ్రామాలు

రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కేటీఆర్ డ్రామాలు మొదలు పెట్టారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఏండ్లుగా కేంద్రానికి వంతపాడుతూ.. ఇప్పుడ

Read More

ముంబైలో పాఠశాలలు పునఃప్రారంభం

కరోనా విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత రెండేళ్ల నుంచి ఫస్ట్, సెకండ్ వేవ్ లో స్కూళ్లు సరిగ్గా నడవకపోడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. మ

Read More

మూతపడిన క్లాత్ ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్

మహారాష్ట్ర భివాండిలో అగ్నిప్రమాదం జరిగింది. మూతపడిన క్లాత్ ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదంలో కోట్ల

Read More

రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. శుక్రవారం లక్షా 17 వేల 100 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మరో 302 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్యారోగ్యశ

Read More

మహారాష్ట్రలో మరో మంత్రికి కరోనా పాజిటివ్‌

మహారాష్ట్రలో మరో మంత్రి కరోనా బారినపడ్డారు. ఆ రాష్ట్ర అర్బన్‌ డెవలప్‌మెంట్, పబ్లిక్ వర్క్స్‌ శాఖల మంత్రి ఏక్‌నాథ్ షిండేకు కరోనా సో

Read More

మహారాష్ట్రలో మరో 68 ఒమిక్రాన్ కేసులు

దేశంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రోజు రోజుకీ భారీగా కొత్త కేసులు వస్తున్నాయి. ఇవాళ ఒక్క రోజులోనే మహారాష్ట్రలో కొత్తగా మరో 68 ఒమిక్రాన్ క

Read More

పులి గోర్లు, మీసాలు, తలను ఎత్తుకెళ్లిన ముఠా అరెస్ట్

పులిని చంపి... దాని గోర్లు, మీసాలు, తలను ఎత్తుకెళ్లిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మోసం గ్రామంలో ఈ ఘటన జరిగింది.

Read More

10 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలకు కరోనా

మహారాష్ట్ర లో 10 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి

Read More

మహారాష్ట్రలో కొత్తగా 20, గుజరాత్‌లో 13 ఒమిక్రాన్ కేసులు

దేశంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో ఇవాళ (శుక్రవారం) ఒక్క రోజే కొత్తగా 20 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ రాష్ట్రంలో కొత్

Read More

భారత్లో 200 దాటిన ఒమిక్రాన్ కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 213కు పెరిగింది. ఇప్పటివరకు ఒమిక్రాన్ తో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరిన వారిలో 90 మంది పేషె

Read More

15 రోజుల్లో 113కు చేరిన ఒమిక్రాన్ కేసులు

ఒక్కరోజే 26 మందికి సోకిన ఒమిక్రాన్ పదకొండు రాష్ట్రాలు, యూటీల్లో కేసులు నమోదు న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ స్పీడ్ పెంచింది

Read More