Maharashtra
పూణెలో బర్డ్ఫ్లూ కలకలం
మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. థానేలో జిల్లాలో మరోసారి బర్డ్ఫ్లూ ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలోని వెహ్లోలిలో ఉన్న ఓ కోళ్లఫారంలో వంద కోళ
Read Moreఈ నెల 20న మహారాష్ట్రకు సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన ఖరారు అయ్యింది. ఈ నెల 20న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. మహారాష్ట్ర సీఎం ఆహ్వానం మ
Read Moreసూపర్ మార్కెట్లలో వైన్ అమ్మితే రైతులకు బెనిఫిట్
ముంబై: సూపర్ మార్కెట్లు, వాక్ ఇన్ స్టోర్లలో వైన్ అమ్ముకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. మహారాష్ట్రను ‘మద్య
Read Moreమహారాష్ట్ర ఎమ్మెల్యేల సస్పెన్షన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు
మహారాష్ట్రలో బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్దమని, ఏకపక్ష నిర్ణయమని కోర్టు వ్యాఖ్యానించిం
Read Moreమేయర్తో సహా కార్పొరేటర్ల పార్టీ పిరాయింపు
కాంగ్రెస్ పార్టీకి చెందిన 28 మంది కార్పొరేటర్లు తమ పార్టీని వీడి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో (ఎన్సీపీ) చేరారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని మాలే
Read More900 ఎలక్ట్రిక్ బస్సులకు మహా సర్కార్ గ్రీన్ సిగ్నల్
కొన్నేండ్లకు ముందు ముఖ్యమైన పట్టణాలలో డబుల్ డెక్కర్ బస్సులు ఎంతోమంది ప్రయాణికులను వారి గమ్యాలకు చేరవేస్తూ.. అందుబాటులో ఉండేవి. కానీ క్రమంగా ఆ బస్సులన్
Read Moreమహారాష్ట్రలో ప్రమాదం: ఏడుగురి మృతి
వాద్రా: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వాద్రా జిల్లాలోని సెల్సురా అనే ప్రాంతంలో సోమవారం రాత్రి 11.30కి ఓ కారు అదుపుతప్పి బ్రిడ్జి మీద నుంచి ప
Read Moreరైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కేటీఆర్ డ్రామాలు
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కేటీఆర్ డ్రామాలు మొదలు పెట్టారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఏండ్లుగా కేంద్రానికి వంతపాడుతూ.. ఇప్పుడ
Read Moreముంబైలో పాఠశాలలు పునఃప్రారంభం
కరోనా విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత రెండేళ్ల నుంచి ఫస్ట్, సెకండ్ వేవ్ లో స్కూళ్లు సరిగ్గా నడవకపోడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. మ
Read Moreమూతపడిన క్లాత్ ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్
మహారాష్ట్ర భివాండిలో అగ్నిప్రమాదం జరిగింది. మూతపడిన క్లాత్ ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదంలో కోట్ల
Read Moreరోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. శుక్రవారం లక్షా 17 వేల 100 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మరో 302 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్యారోగ్యశ
Read Moreమహారాష్ట్రలో మరో మంత్రికి కరోనా పాజిటివ్
మహారాష్ట్రలో మరో మంత్రి కరోనా బారినపడ్డారు. ఆ రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్, పబ్లిక్ వర్క్స్ శాఖల మంత్రి ఏక్నాథ్ షిండేకు కరోనా సో
Read Moreమహారాష్ట్రలో మరో 68 ఒమిక్రాన్ కేసులు
దేశంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రోజు రోజుకీ భారీగా కొత్త కేసులు వస్తున్నాయి. ఇవాళ ఒక్క రోజులోనే మహారాష్ట్రలో కొత్తగా మరో 68 ఒమిక్రాన్ క
Read More











