Maharashtra

మహారాష్ట్ర అమరావతి జిల్లాలో సంపూర్ణ లాక్ డౌన్

మహారాష్ట్రలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. పెరుగుతున్న పాజిటివ్ కేసుల దృష్ట్యా మహారాష్ట్ర అమరావతి జిల్లాలో శనివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకూ

Read More

పాల వ్యాపారం కోసం హెలికాప్టర్ కొన్న రైతు

రూ.30 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన భీవండి రైతు భీవండి: పాల బిజినెస్ కోసం ఏకంగా హెలికాప్టర్ కొన్నాడో రైతు. రూ.30 కోట్లు పెట్టి మరీ దాన్ని కొనుగోలు చే

Read More

ఒకదానికొకటి ఢీకొన్న పలు వాహనాలు.. అయిదుగురు మృతి

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేలో ఖోపోలి సమీపంలో పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో అయిదుగురు మృతిచెందగా.. మరో అయి

Read More

మ‌హారాష్ట్రలో ఘోర రోడ్డు ప్ర‌మాదం..16 మంది మృతి

మ‌హారాష్ట్రలోని జలగావ్ జిల్లాలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 16 మంది దుర్మరణం పాలయ్యారు. మృతులందరూ కూలీలే. మృతుల్లో 8 మంది పురుషులు, ఆరుగురు మహ

Read More

ఈ గవర్నర్​ మాకొద్దు..

మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన ఆయన బీజేపీకిఅనుకూలంగా వ్యవహరిస్తున్నరు శివసేన మౌత్ పీస్‘సామ్నా’లో ఎడిటోరియల్ ముంబై: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కో

Read More

గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రభుత్వ విమానం ఇవ్వని ‘మహా’ సర్కారు

రెండు గంటలు వెయిట్ చేసి వేరే ఫ్లైట్‌‌‌‌‌‌‌‌లో వెళ్లిన కోషియారీ ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌‌‌‌‌‌‌‌ థాక్రే, గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోషియారీ మధ్య వి

Read More

16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ పాపకు అండగా మోదీ

థాంక్యూ.. తాతయ్యా! ఊకొట్టే ఊసులు, కేరింతలతో ఎప్పుడూ ముద్దుముద్దుగా నవ్వుతూ కనిపిస్తుంది ‘తీరా’. తీరా వయసు ఐదు నెలలు. మరో ఆరు నెలలు మాత్రమే బతుకుతుందని

Read More

అర ఎకరంతో మొదలుపెట్టి.. 15 ఎకరాల్లో పూల సాగు చేస్తున్న టెన్త్ డిస్‌కంటిన్యూ స్టూడెంట్

రోజా పువ్వులు.. కాశ్మీర్‌ కూ పోతున్నయ్‌ రోజా పూలంటే ఇష్టంలేని వారుండరు. దాదాపు అందరి ఇళ్లలో రోజాపువ్వు మొక్క ఉంటుంది. ఇక వాలెంటైన్స్‌‌డే రోజయితే చెప్ప

Read More

సెలబ్రిటీల ట్వీట్లపై మహా సర్కార్ విచారణ

రైతుల ఉద్యమంపై  సెలబ్రిటీలు చేసిన ట్వీట్లపై విచారణకు ఆదేశించింది మహారాష్ట్ర ప్రభుత్వం. కాంగ్రెస్ నేత సచిన్ సావత్  ఫిర్యాదు మేరకు .. రైతుల నిరసనపై సచిన

Read More

రూ.5 కోసం కూతురిని దారుణంగా కొట్టిచంపిన తండ్రి

మహారాష్ట్ర: కూతురికి స్వీటు కొనివ్వడానికి భర్తను 5 రూపాయలు అడిగినందుకు కసాయి తండ్రి బిడ్డను కొట్టి చంపాడు. ఈ దారుణ సంఘటన మహారాష్ట్రలో జరిగింది. గోండియ

Read More

రైతు ఉద్యమానికి రాజకీయాలతో సంబంధం లేదు

ఘజియాబాద్: కొత్త వ్యవసాయ చట్టాలపై నిరసనలు తెలుపుతున్న రైతులకు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మద్దతు తెలిపారు. ఢిల్లీ-ఉత్తర్ ప్రదేశ్ బార్డర్‌‌లోని ఘాజీపూర్‌‌లో

Read More

పోలియోకు బదులు శానిటైజర్.. 12 మంది పిల్లలకు అస్వస్థత

మహారాష్ట్రలోని యావత్మల్ లో దారుణం జరిగింది. ఘతంజీ తహసీల్‌లోని కప్సి కోప్రి గ్రామాంలో పోలియో చుక్కలకు బదులు చిన్నారలకు శానిటైజర్ వేశారు. దీంతో 12 మంది

Read More