MIM
ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలె
సరూర్ నగర్: నాగరాజు హత్యకు సంబంధించిన కేసును సీబీఐ చేత విచారణ జరిపించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. సరూర్ నగర్ లో ఇటీవల హత్యకు గురైన దళిత య
Read Moreడిక్లరేషన్ లోని అన్ని హామీలు నెరవేరుస్తాం
హైదరాబాద్: అసదుద్దీన్ ఓవైసీ బీజేపీ ఏజెంట్ అని కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. గాంధీ భవన్ లో మాట్లాడిన ఉత్తమ
Read Moreఎంఐఎం అంటే టీఆర్ఎస్కు భయమెందుకు..?
హైదరాబాద్ : బహదూర్పురా ఫ్లై ఓవర్ ప్రారంభం సందర్భంగా కట్టిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, తోరణాలపై ఎమ్మెల్యే రాజాసింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్లై ఓవర్ మొ
Read Moreమాకోసం ప్రార్థనలు చేసిన అందరికీ కృతజ్ఞతలు
హైదరాబాద్: విద్వేష పూరిత వ్యాఖ్యలు చేశారంటూ తన సోదరుడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై దాఖలైన రెండు పిటిషన్లను నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టేస
Read Moreఅక్బరుద్దీన్పై నమోదైన కేసుల కొట్టివేత
అన్ని కేసుల్లో అక్బరుద్దీన్ ఒవైసీ నిర్దోషి విద్వేష పూరిత ప్రసంగం మళ్లీ చేయరాదు కేసులు కొట్టేసినంత మాత్రాన సంబరాలు చేస్కోవద్దు: ప్రజా
Read Moreబీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లతో టీఆర్ఎస్ సభ్యుల వాగ్వాదం
హైదరాబాద్: జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీ రసాభాసగా సాగుతోంది. కౌన్సిల్ సమావేశంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఉదయం భేటీ ప్రారంభం కాగానే బడ
Read Moreకేటీఆర్ ట్వీట్ చేస్తేనే పోలీసులు కేసు బుక్ చేస్తారా ?
హైదరాబాద్: భోలక్ పుర్ కార్పొరేటర్ వ్యవహారంలో పోలీసుల తీరు పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ట్వీట్ చేస్తేనే పోలీసులు కేసు బ
Read Moreఎంఐఎం కార్పొరేటర్ అరెస్ట్
హైదరాబాద్లోని ముషీరాబాద్లో పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడిన బోలక్ పూర్ ఎంఐఎం కార్పొరేటర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ముషీరాబాద్
Read Moreఎంఐఎం, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం!
ఎంఐఎం, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందన్నారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. తాను ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ తో భేటీ అయినంత మాత్రాన ఎంఐఎంతో పొత్తు పెట్టుకుం
Read Moreఫ్రీ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి
అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హైదరాబాద్: తెలంగాణలో 80వేలకు పైగా ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తున్నట్లు చేసిన
Read Moreఆధునికత అంటే మతపరమైన ఆచారాలను విడిచిపెట్టడం కాదు
కర్నాటకలో నెలకొన్న హిజాబ్ వివాదంపై తాజాగా ఆ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదని పేర్కొంది. అయితే న్
Read Moreమా పోరాట స్ఫూర్తి కొనసాగుతుంది..ముస్లిం పాలిటిక్స్కి ఇదొక టర్నింగ్ పాయింట్
హైదరాబాద్: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఎంఐఎం పార్టీ అధినేత ఒవైసీ స్పందించారు. మా పోరాట స్ఫూర్తి కొనసాగుతుంది..ముస్లిం పాలిటిక్స్కి ఇదొక టర్నింగ్ ప
Read Moreపాతబస్తీలో ఎంఐఎం బంద్
MIM అధినేత అసదుద్దీన్ ఓవైసీపై యూపీలో జరిగిన కాల్పులకు నిరసనగా పాతబస్తీలో బంద్కు పిలుపునిచ్చారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసు
Read More