modi

గత ప్రభుత్వాల వల్లే అస్సాం వెనుకబాటు

గత ప్రభుత్వాల వల్లే అస్సాం వెనుకబడిందన్నారు ప్రధాని మోడీ. దామోజీ జిల్లాలోని శిలపతార్ లో గ్యాస్, పెట్రోల్ ప్రాజెక్టులను ప్రారంభించారు. అస్సాంలో మౌలిక వ

Read More

విభజన వల్ల నష్టపోయాం.. ప్రత్యేక హోదా ఇవ్వండి

నీతి ఆయోగ్ సమావేశంలో మోడీని కోరిన జ‌గ‌న్ అమరావతి: ఉమ్మడి రాష్ట్రాన్ని విభజన చేయడం వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయిందని.. ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోవాలని ము

Read More

ప్రపంచంలోనే భారత్ కు పాజిటివ్ ఇమేజ్

జల్ జీవన్ మిషన్ కింద మూడున్నర కోట్ల గ్రామీణ ఇళ్లకు నీటి సౌకర్యం కల్పించామన్నారు ప్రధాని మోడీ. 2014 నుంచి 2 కోట్ల 40లక్షల ఇళ్లు నిర్మించామన్నారు. 6 రాష

Read More

అనాథకు కిడ్నీ దానం చేసిన మహిళకు ప్రధాని సెల్యూట్

న్యూఢిల్లీ: ఓ అనాథకు కిడ్నీ డొనేట్ చేసిన మహిళను ప్రధాని మోడీ మెచ్చుకుంటూ లెటర్ రాశారు. అవయవదానం గొప్ప దానమంటూ ప్రధాని మోడీ స్పీచ్ తో కోల్ కతాకు చెందిన

Read More

పెద్ద మనసుతో మనసులు గెలిచారు

కాంగ్రెస్-బీజేపీ.. రాజకీయంగా రెండు భిన్న ధ్రువాలు. రెండు పార్టీల ఐడియాలజీలు పూర్తిగా వేర్వేరు. కానీ నాయకుల మధ్య సిద్ధాంత, రాజకీయ పరమైన శత్రుత్వమే తప్ప

Read More

కర్నూలు జిల్లా ప్రమాదంపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మదార్‌పురం గ్రామం వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి పై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందిన ద

Read More

కుక్కలు అని దిగజారి మాట్లాడినా పట్టించుకోరా..

తెలంగాణలో ప్రజాస్వామ్యం దెబ్బతిందని..పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా పై పాలకుల పెత్తనం పెరిగిపోయిందన్నారు తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రె

Read More

బండి సంజయ్, అర్వింద్ ఆటలో అరటిపండ్లు

తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్ ఛార్జ్ గా కిషన్ రెడ్డి నియమించడం వెనక కేసీఆర్ పాత్ర ఉందన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. తమిళనాడు ఎన్నికలకు  తెలంగాణ ను

Read More

బోయిన్ పల్లి మార్కెట్ పై ప్రశంసలు కురిపించిన మోడీ

హైదరాబాద్ లోని బోయిన్ పల్లి కూరగాయల మార్కెట్ పై ప్రశంసలు కురిపించారు ప్రధాని నరేంద్ర మోడీ. మన్ కీ బాత్ సందర్భంగా మాట్లాడిన మోడీ.. మార్కెట్లో కూరగాయల వ

Read More

ఎర్రకోటపై జెండాకు అవమానం జరగడం బాధాకరం

ఎర్రకోటపై జరిగిన దాడిని ఖండించారు ప్రధాని నరేంద్ర మోడీ. 26న జెండాకు అవమానం జరగడం బాధ కలిగించిందన్నారు. మన్ కీ బాత్ సందర్బంగా మాట్లాడిన మోడీ.. సంక్రాంత

Read More

నేతాజీ వంటి మహోన్నత వ్యక్తిని కన్న నేలకు వందనాలు

నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రేరణతోనే భారత్ ముందుకు సాగుతోందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కోల్ కతాలో నిర్వహించిన సుభాష్ చంద్రబోస్ 125 జయంతి వేడుకల్లో

Read More

కేంద్రం నుంచి ప్రశంసలు తప్ప నిధుల్లేవ్

రాష్ట్రం ప్రస్తుతం అన్ని రంగాల్లో దూసుకెళ్తోందన్నారు మంత్రి కేటీఆర్. అయితే.. రాష్ట్ర అభివృద్ధిపై కేంద్రం నుంచి ప్రశంసలు తప్ప.. నిధులేమీ రావడం లేదన్నార

Read More