హైదరాబాద్: బడుగు, బలహీన అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేయాలని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే అన్నారు. తెలంగాణలో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఆయుస్మాన్ భారత్ కింద 3 లక్షల మందికి పైగా చికిత్స చేయించుకున్నారని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎన్డీయే, ప్రధాని నరేంద్ర మోడీలను ఓడించడం అంత ఈజీ కాదన్నారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఆయన ఆయన బేగంపేట్ టూరిజం ప్లాజ్ లో మీడియాతో మాట్లాడారు.
ఇవి కూడా చదవండి
దేశంలో తలసేమియాలేని తొలి రాష్ట్రంగా నిలుపుతాం
అంబులెన్స్ లేక... మృతదేహాన్ని మోసుకెళ్లిన వృద్ధుడు
సిజేరియన్ డెలివరీలకు ముహూర్తాలు పెట్టొద్దు