భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు కాంగ్రెస్ నేత పి.చిదంబరం. దేశ వృద్ధిరేటు నెమ్మదించిందన్న ఆయన..ద్రవ్యోల్పణం ఊహించని స్థాయికి పెరిగిందన్నారు. ప్రభుత్వం పెట్రోలు, డీజిల్పై అధిక పన్నులు వేస్తూ ద్రవ్యోల్పణాన్ని పెంచుతోందన్నారు. ప్రపంచంలో నెలకొన్న పరిస్థితులు కూడా దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం వాటిని అధిగమించే మార్గాలపై దృష్టి సారించడంలేదని ఆరోపించారు. గత 7 నెలల్లో దేశం నుండి 22 బిలియన్ డాలర్లు తరలిపోయాయన్న చిదంబరం..విదేశీ మారక నిల్వలు 36 బిలియన్ డాలర్లకు తగ్గాయన్నారు.
ఆర్థిక వ్యవస్థ ఆందోళన కలిగిస్తోంది
- దేశం
- May 14, 2022
లేటెస్ట్
- ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం
- సిద్దిపేటలో వధూవరులను ఆశీర్వదించిన వివేక్ వెంకటస్వామి
- గడ్డం వంశీకృష్ణకు సింగరేణి కాంట్రాక్టు కార్మికుల మద్దతు : మద్దెల శ్రీనివాస్
- మైనారిటీలపై మోదీ పరోక్ష దాడులు
- జేఈఈ మెయిన్లో మనోళ్లే టాప్
- ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్ విజేతలు సిఫ్ట్ కౌర్, నీరజ్
- ఈతకువెళ్లి తండ్రీకొడుకు మృతి
- ఫైనల్లో ఇండియా ఆర్చరీ జట్లు
- ఇయ్యాల సిద్దిపేటలో బీజేపీ బహిరంగ సభ : అమిత్షా
- దీపాన్షుకు గోల్డ్
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది