MP Dharmapuri Arvind

సమైక్యత కాదు.. విమోచన దినమే.. 

తెలంగాణ అమరవీరులను సీఎం కేసీఆర్ అగౌరవపరిచాడని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. విమోచన దినోత్సవంపై ఎమ్మెల్సీ కవిత చేసిన ట్వీట్ ను ఆయన తీవ్రంగా ఖండించారు

Read More

కల్వకుంట్ల కుటుంబం లిక్కర్ మాఫియాతో చేతులు కలిపింది

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. దీని వెనక సీఎం కేసీఆర్ హస్తం ఉందన్నారు. కుంభకోణంపై సీబీఐ విచారణ జ

Read More

వీఆర్ఏలకు ఎంపీ అరవింద్ మద్దతు

జగిత్యాల/మెట్​పల్లి/కోరుట్ల, వెలుగు: వీఆర్ఏలకు బీజేపీ అండగా ఉంటుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్​చెప్పారు. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆ

Read More

బీజేపీ ధర్నా చేస్తే ఎందుకు ఉలిక్కిపడుతున్నరు

నిజామాబాద్, వెలుగు: బీజేపీ ధర్నా చేస్తే మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎందుకు ఉలిక్కి పడుతున్నారని, పసుపు రైతులకు మంత్రి ఏం చేశారో చెప్పాలని ఎంపీ ధర్మపురి అర్

Read More

బైపోల్ లేకున్నా ఆర్మూర్ లో అప్పుడే ఎన్నికల హడావిడి

ఎన్నికలకు ఇంకా సమయం ఉంది.. కానీ ఒక నియోజక వర్గంలో మాత్రం బైపోల్ లేకున్నా అప్పుడే ఎన్నికల హడావిడి మొదలయింది.  ఓ పార్టీలో టికెట్ ఆశిస్తున్న నేతలు అ

Read More

ఉద్యోగులకే జీతాలిస్తలేరు.. రైతులను ఎట్ల ఆదుకుంటరు?

ఎంపీ ధర్మపురి అర్వింద్​ నందిపేట, వెలుగు : ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వరదలతో పంట నష్టపోయిన రైతులను ఏ విధంగా ఆదుకుంటు

Read More

పాలన తెలియని అవివేకి కేసీఆర్

సీఎం కేసీఆర్ అసమర్థుడు..అవినీతి పరుడు అని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. రాష్ట్రంలో వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వాటిపై సమీక్షలు పెట్టాల్సింద

Read More

కేసీఆర్ పాలనలో విద్యావ్యవస్థ నాశనం

సీఎం కేసీఆర్ పాలనలో విద్యావ్యవస్థ నాశనం అయ్యేలా ఉందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల అభ్యర్ధనలను పూర్తిగా విస్మర

Read More

కేంద్ర నిధులపై కేటీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే

      తెలంగాణకు కేంద్రం 3.94 లక్షల కోట్లు ఖర్చు చేసింది     ఇది తప్పని నిరూపిస్తే    దే

Read More

రైతుబంధు,రెండు వేల పింఛన్ కే కుటుంబం గడుస్తుందా.?

పది వేల రైతుబంధు, రెండు వేల పింఛన్ కే కుటుంబం గడుస్తుందా అని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ అర్వింద్. సైనికులను అవమనించేలా కేసీఆర్ చాలా సార్లు మాట్లాడారని..

Read More

రాజకీయంగా టీఆర్ఎస్ ఎప్పుడో ఓడిపోయింది

నిజామాబాద్: దేశంలో మోడీ వ్యతిరేక శక్తులు మైనార్టీ ముసుగులో ఏకమవుతున్నాయని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. హిజాబ్ ఇస్లాంలో తప్పని.. సరేమీ కాదన్న

Read More

ఆర్గానిక్ పసుపు సాగుపై రైతులు దృష్టి పెట్టాలె

ఆర్గానిక్ పసుపు సాగుపై రైతులు దృష్టి పెట్టాలన్నారు నిజామాబాద్ ఎంపీ అర్వింద్. స్పైస్ బోర్డు ద్వారా పసుపు అమ్మకాలకు, ఎగుమతులకు రైతులకు పూర్తి సహకారం అంద

Read More

కేటీఆర్ రాజీనామా లేఖతో చర్చకు రావాలి

హైదరాబాద్: రాష్ట్రానికి కేంద్రం తక్కువ పన్నులు ఇస్తుందన్న కేటీఆర్.. రాజీనామా లేఖతో చర్చకు రావాలని ఎంపీ అర్వింద్ సవాల్ చేశారు. లేదంటే రాజీనామా చేస

Read More