mumbai today

బస్సులో లేడీస్  సీట్లోకూర్చుంటే 500 ఫైన్ 

ముంబయి: దేశ ఆర్ధిక రాజధానిలో రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. బస్సులో ప్రయాణించే మహిళలకు కేటాయించిన సీట్లలో మగవాళ్లు కూర్చుంటే రూ.500 జరిమాన

Read More

డ్రగ్స్ కేసులో మరో నటుడి అరెస్ట్

ముంబయి: డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు శనివారం అరెస్టు చేశారు. ఇప్పటికే అరెస్టయిన టీవీ

Read More

కేరళలో పెరుగుతున్న కేసులు థర్డ్ వేవ్ కు సంకేతం

మహారాష్ట్ర హోం మంత్రి రాజేష్ తోప్ ముంబయి: దక్షిణాదిలోని కేరళ రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు.. బయటపడుతున్న కొత్త వేరియంట్లు థర్డ్ వేవ్ కు

Read More

ఈ వృద్ధుడి ఆయుష్షు పెద్దది.. రైలు కిందపడినా బతికాడు

ముంబయి: రైలు కింద పడి బతకాలంటే చాలా అదృష్టం ఉండాలి. కోటికొకరికి మాత్రమే ఇలాంటి అదృష్టం వరిస్తుందేమో. ఇదే కోవలో ఓ వృద్ధుడు రైలు కిందపడి సజీవంగా బయటకొచ్

Read More

ముంబయి మేయర్ కిశోరి ఫడ్నేకర్ కన్నుమూత

ముంబయి: దేశ ఆర్ధిక రాజధాని ముంబై మహానగర ప్రధమ పౌరురాలు, మేయర్ కిశోరి ఫడ్నేకర్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె

Read More

లైంగిక వేధింపుల కేసులో టీవీ నటుడి అరెస్ట్

ప్రాచీన్ చౌహాన్ పై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక ముంబయి: రెండు దశాబ్దాలుగా హిందీ బుల్లితెర నటుడిగా గుర్తింపు పొందిన ప్రాచీన్ చౌహాన్ మైన

Read More

భార్యకు తెలియకుండా ఆమె అకౌంట్ నుంచి రూ.కోటి డ్రా

బయి: బుల్లితెర నటుడు కరణ్ మెహ్రా  వ్యవహారంపై స్వయంగా ఆయన భార్య నిషి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో ఒకసారి తనపై దాడి చేసి కొట్టినట్లు ఫిర్యాదు

Read More

వీడియో: భూమిలో మునిగిపోయిన కారు

ముంబయి: అవును నమ్మలేని నిజం. ఎన్నడూ చూడని నమ్మశక్యం కాని ఘటన ఇది. వీడియో చూస్తే ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకోవాల్సిందే. ముంబయి మహానగరంలో ఆదివారం చోటు చే

Read More

సిబ్బందికి జీతాలివ్వలేక మూతపడ్డ 5స్టార్ హోటల్

ముంబయి: కరోనా సంక్షోభం అనేక సంస్థలను దివాళా తీయిస్తోంది. ఎంతో పేరున్న ప్రముఖ సంస్థలు సైతం కరోనా లాక్ డౌన్ దెబ్బకు కస్టమర్లు రాక.. నిర్వహణ గుదిబండలా తయ

Read More

మహారాష్ట్రలో 16 నుంచి బీజేపీ మరాఠా ఉద్యమం

ముంబయి: రెండు నెలలుగా కరోనా మహమ్మారితో కిందా మిందా పడిన మహారాష్ట్ర ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటోంది. కేసులు తగ్గుముఖం పడుతున్న నేపధ్యంలో కఠిన ఆంక్షలు

Read More

ముంబై తీరంలో నీటమునిగిన నౌక.. ఇంకా ఆచూకీ దొరకని 37 మంది

పి.305 బార్జ్ నౌక నుంచి 49 మృతదేహాలు వెలికితీత గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు ముంబయి: తౌక్టే తుపాను ప్రభావంతో ముంబయి తీరంలో మునిగిన

Read More