ముంబయి: దేశ ఆర్ధిక రాజధాని ముంబై మహానగర ప్రధమ పౌరురాలు, మేయర్ కిశోరి ఫడ్నేకర్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ తీవ్రమైన ఛాతీనొప్పి రావడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స ఫలించక కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. శివసేన పార్టీకి చెందిన ఈమె గతంలో రెండుసార్లు ముంబయి మహానగర ఎన్నికల్లో కార్పొరేటర్ గా గెలుపొందారు. పార్టీకి విధేయురాలిగా ఉంటూ ప్రజల్లోకి చొచ్చుకువెళ్లే అలవాటుతో చురుకైన లీడర్ గా ఎదిగారు. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం దృష్టిలో పడి మూడో పర్యాయంలో కార్పొరేటర్ గా గెలిచిన వెంటనే మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు.
ముంబయి మేయర్ కిశోరి ఫడ్నేకర్ కన్నుమూత
- దేశం
- July 19, 2021
లేటెస్ట్
- అన్నీ వీవీప్యాట్లు క్రాస్ వెరిఫికేషన్ కుదరదు: సుప్రీం కోర్టు
- ఈసీ ఖర్చు 15 శాతమే.. అభ్యర్థులు పెట్టేది 85 శాతం ఎక్కువ.?
- పెద్దపల్లిలో బీజేపీ లీడర్లు కొట్టుకున్నరు
- Dear OTT: మొన్నే రిలీజైంది.. అప్పుడే OTTకి.. డియర్ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?
- జేఈఈలో గురుకుల విద్యార్థుల సత్తా..మంత్రి పొన్నం అభినందన
- కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయసేకరణకు నోటిఫికేషన్
- సివిల్స్ ర్యాంకర్లకు గవర్నర్ సన్మానం
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- ఊరుగొండ వద్ద గ్రీన్ ఫీల్డ్ బాధితుల ధర్నా
- భారత్లో వాట్సాప్కు కష్టాలు.. కొత్త IT రూల్స్ చిక్కులు
Most Read News
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- నిరుద్యోగులు, ఉద్యోగుల గొంతుకై పనిచేస్తా:తీన్మార్ మల్లన్న
- అదృష్టం అంటే ఇదీ : వంట గదిలో తవ్వుతుంటే.. బంగారు నాణాలు దొరికాయి