
murder
హత్యానేరంలో కీలకంగా మారిన ‘బ్లూటూత్ స్పీకర్’
ఎక్కడైనా ఏదైనా హత్య జరిగితే దానికి మనుషులో, ఫోటోలో లేకపోతే వీడియోలో సాక్ష్యాలుగా నిలుస్తాయి.. కానీ, ఇక్కడ మాత్రం ఊహించని విధంగా ఒక ఎలక్ట్రానిక్ వస్తువ
Read Moreభార్యను చంపిన వ్యక్తిని కొట్టి చంపిన గ్రామస్థులు
ఉత్తరప్రదేశ్ : భార్యను చంపిన భర్తను గ్రామస్ధులు నడిరోడ్డుపై చితకబాది చంపారు. ఈ సంఘటన యూపీలో జరిగింది. వివరాలు : ఫతేపూర్ జిల్లా, సిమౌర్ గ్రామానికి చెంద
Read Moreఆస్తి కోసం తల్లిదండ్రులను కాల్చేసిండు..
కిరోసిన్ పోసి నిప్పంటించిన కొడుకు.. వరంగల్ రూరల్ జిల్లాలో దారుణం ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులనే చంపాడో కొడుకు. కిరోసిన్ పోసి నిప్పు అంటించి కిరాతక
Read Moreతల్లిని హత్య చేసిన కూతురు
హైదరాబాద్: పెడదోవ పడుతున్న కూతుర్ని మందలించినందుకు చివరికి ఆ కూతురి చేతిలోనే హత్యకు గురైంది ఓ తల్లి. ఇద్దరు యువకులతో వ్యవహారం నడుపుతున్న కూతుర్ని తగద
Read Moreతోడికోడళ్ల లొల్లి.. తాగొచ్చి తమ్ముడిని చంపిన అన్న
హైదరాబాద్ లో ఆదివారం అర్ధరాత్రి దారుణం జరిగింది. తాగిన మైకంలో సొంత తమ్ముడినే కత్తితో పొడిచి చంపాడు ఓ అన్న. నిత్యం తన భార్యతో తమ్ముడి భార్య గొడవ పడుతోం
Read Moreనమ్మి వచ్చిన అమ్మాయిని చంపేసిండు
బిల్డింగ్ పై నుంచి నెట్టేసి యువతి హత్య నిందితుడు దిలీప్, బాధితురాలు మధ్యప్రదేశ్ వాసులు హైదరాబాద్, వెలుగు: ప్రేమించానన్నాడు. కలకాలం జాగ్రత్తగా చూసుకుంట
Read Moreబీరు సీసాతో పొడిచి దారుణ హత్య
వరంగల్లో అర్థరాత్రి దారుణ హత్య జరిగింది. గౌడ రెస్టారెంట్ అండ్ బార్ లో అల్లా ఉద్దీన్ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు బీరు సీసాతో పొడిచి పరారయ్యార
Read Moreప్రియుడితో కలిసి భర్తను చంపి… గుండెపోటుగా నమ్మించి..
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య ఈ నెల 6న వనస్థలిపురం పీఎస్ పరిధిలో ఘటన ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు ఎల్ బీ నగర్,వెలుగు: ప్రియుడితో కలిసి భర
Read Moreఅంబర్ పేటలో మహిళ హత్య
అంబర్ పేటలోని ఆజాద్ నగర్లో ఓ మహిళ హత్యకు గురైంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. హత్యకు గురైంది బేగం అనే మహిళగా గుర్తించారు. కుటుంబ కలహాల వల్
Read Moreవీడిన మర్డర్ మిస్టరీ : ఆస్తి కోసమే ఆ ఆరుగురిని చంపింది
కోజికోడ్ లో 2002 నుంచి 2016 మధ్య ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తుల మర్డర్ మిస్టరీని కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చేధించారు. ఆస్తి కోసం ఇంటి యజమా
Read Moreవీడిన సైంటిస్ట్ హత్య మిస్టరీ..నిందితుడు అరెస్ట్
హైదరాబాద్, వెలుగు: నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) సైంటిస్ట్ శ్రీధరన్ సురేశ్ హత్య మిస్టరీ వీడింది. నిందితుడు జనగామ శ్రీనివాస్
Read Moreచంపి నదిలో పడేశారు: మృతదేహం బయటకు వచ్చాకే దర్యాప్తన్న పోలీసులు
ఆంధ్ర ప్రదేశ్ శ్రీశైలం ఆనకట్ట దిగువన క్రిష్ణానది బ్రిడ్జిపై ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసినట్లు తెలిపారు పోలీసులు. ఆదివారం బ్రడ్జిపై రక
Read More