murder
వేములవాడలో దారుణం.. నడిరోడ్డుపై నరికి చంపారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దారుణం జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై రవి అనే వ్యక్తిని కొందరు గుర్తు తెలియని దుండగులు వెంబడించి మరీ అత్యంత దారుణం
Read Moreభార్యపై అనుమానం. కత్తితో పొడిచి హత్య
సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని కోదాడ మండలం గణపవరం గ్రామ శివారులో ఓ మహిళ తన భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. నెల్లూరు జిల్లాకు చెందిన
Read Moreశంషాబాద్ లో వ్యక్తి దారుణ హత్య
హైద్రాబాద్ శంషాబాద్ లో వ్యక్తి దారుణ హత్య కు గురయ్యాడు. తోండుపల్లి గ్రామ శివారులో బండ రాళ్లతో వ్యక్తిని కిరాతకంగా హత్య చేశారు దుండగులు. శంషాబాద్ పోలీస
Read Moreపైసల లొల్లి ప్రాణం తీసింది
దుండిగల్,వెలుగు: పైసల విషయంలో అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ తమ్ముడి ప్రాణం తీసింది. ఆవేశంలో రాడ్ తో తమ్ముడిని కొట్టి చంపిన ఘటన దుండిగల్ పీఎస్ పరిధిలో తల
Read Moreబెంగాల్ సర్కార్ ను ఏంచేద్దాం?..కేంద్రం తర్జనభర్జన
కోల్కతా/న్యూఢిల్లీ: వెస్ట్బెంగాల్లో ఎన్నికల తర్వాత కొనసాగుతున్న హింసా రాజకీయాలు మరింత వేడెక్కాయి. తమ పార్టీకి చెందిన నలుగురు కార్యకర్తల హత్యల్ని ని
Read Moreఅమ్మాయిని ఎరగా వేసారు..జయరాం హత్య కేసులో చార్జిషీట్
హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశార
Read Moreకథువా రేప్ కేసులో కోర్టు తీర్పు.. ఆరుగురు దోషులు
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా రేప్ కేసులో తుది తీర్పునిచ్చింది పటాన్ కోర్టు. ఏడుగురు నిందితులలో ఆరుగురిని దోషులుగా..ఒకరిని నిర్దోషిగా తేల్చి
Read Moreసోషల్ మీడియాలో వైరల్..వెరీ డేంజర్
హైదరాబాద్,వెలుగు: చట్టాలు ఎన్ని వచ్చినా,శిక్షలు ఎంత కఠిన తరం చేసినా హత్యోదంతాలకు అంతులేకుండా పోతోంది. ఆస్తి తగాదాలు,ఆర్థిక లావాదేవీలు, ప్రేమోన్మాదుల ద
Read Moreఎస్సార్ నగర్లో దారుణం..ప్రేమ జంటపై కత్తితో దాడి
హైదరాబాద్ ఎస్సార్ నగర్ లో దారుణం జరిగింది. నడి రోడ్డుపై అందరు చూస్తుండగానే ఓ ప్రేమ జంటపై దాడి జరిగింది. అమ్మాయి అన్నయ్య ఆ యువకుడిని కత్తితో పొడిచి పా
Read Moreపార్టీల మధ్య ఘర్షణలు : బీజేపీ కార్యకర్త మృతి
మహబూబ్ నగర్ జిల్లాలో పరిషత్ ఎన్నికల ఫలితాలతో పార్టీల మధ్య ఘర్షణలు జరిగాయి. మహబూబ్ నగర్, దేవరకద్ర మండలాల పరిధిలో జరిగిన గొడవల్లో ఇద్దరు కార్యకర్తలు చని
Read Moreకూలి అడిగితే ట్రాక్టర్ తో తొక్కించి చంపాడు
చిత్తూరు: మదనపల్లెలో యజమాని దాష్టీకానికి ఇద్దరు అమాయకులు చనిపోయారు. ట్రాక్టర్ డ్రైవర్ కూలి డబ్బులు అడిగాడని ఓనర్ చంద్ర నాయక్ అదే ట్రాక్టర్ తో తొక్కించ
Read Moreకేసు విత్డ్రా చేసుకోలేదని హత్య
పాత కక్షల కారణంగా యువకుడిని దారుణంగా హత్యచేసిన సంఘటన రామంతాపూర్ లో చోటుచేసుకుంది. ఉప్పల్ పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా, తిరుమలగిరి మండలం, వె
Read Moreయువకుడిని కర్రలు, రాళ్లతో కొట్టి చంపారు
హైదరాబాద్ : ఓ యువకుడిని స్నేహితులు కర్రలు, రాళ్లతో కొట్టిచంపిన ఘటన హైదరాబాద్ రామంతాపూర్ లో జరిగింది. ఆదివారం తెల్లవారు జామున 3గంటల సమయంలో ప్రసాద్(26)
Read More












