
Narendra Modi
డిసెంబర్ 30న అయోధ్యకు మోదీ
హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 30న అయోధ్యలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనుల ఓపె నింగ్, శంకుస్థాపనలు చేయనున్నట్లు ప
Read Moreవిజయకాంత్ మృతిపట్ల సంతాపం తెలిపిన మోదీ, కమల్, ఎన్టీఆర్
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన
Read Moreజై శ్రీరాం : అయోధ్య రైల్వే స్టేషన్ పేరు మార్పు
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు, ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పవిత్ర నగరమైన అయోధ్య జంక్షన్లోని రైల్వే స్టేషన్ను అయోధ్
Read Moreరేవంత్ సర్కారుపై ఎంపీ బండి సంజయ్ ప్రశంసలు..
దివ్యాంగులు, మహిళలు, వృద్దులు, పిల్లల కోసం గత మూడేళ్లలో కేంద్రం రూ.100 కోట్లు ఖర్చు చేసిందని ఎంపీ బండి సంజయ్ చెప్పారు. ఉపకరణాలు రానివాళ్లు బాధపడాల్సిన
Read Moreదేశ రాజ్యాంగాన్ని మోడీ ధ్వంసం చేస్తుండు : సీపీఐ నారాయణ
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో క్రిమినల్స్ పాలన కొనసాగుతుందంటూ హాట్ కామెంట్స్ చేశారు. దేశ రాజ్యాంగాన్ని ప్రధాని మోడ
Read Moreదేశాన్ని అగ్రస్థానంలో నిలిపేది బీజేపీనే : డీకే అరుణ
పాలమూరు, వెలుగు : మోదీ నాయకత్వంలోనే భారత్ విశ్వ గురువు అవుతుందని, అందుకు మూడో సారి బీజేపీ గెలవాలని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మ
Read Moreదేశంలో మళ్లీ మోదీయే..మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్
ముంబై : దేశంలో ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయమే లేదని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అన్నారు. 2024 లోక్సభ ఎన్ని
Read Moreగణతంత్ర వేడుకలకు చీఫ్ గెస్ట్గా ఫ్రాన్స్ అధ్యక్షుడు
వచ్చే ఏడాది జనవరి 26న జరగనున్న రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రెంచి అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. మొదట ఈ వేడుకలకు ఆమెరికా
Read More2047 నాటికి అభివృద్ధి దేశంగా..మార్చాలన్నదే మోదీ లక్ష్యం : కొండా విశ్వేశ్వర రెడ్డి
మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర రెడ్డి చేవెళ్ల, వెలుగు : దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందినదిగా మార్చేలా
Read Moreఛత్తీస్గఢ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విష్ణు దేవ్ సాయ్
ఛత్తీస్గఢ్ నూతన ముఖ్యమంత్రిగా విష్ణు దేవ్ సాయ్ ప్రమాణస్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయన చేత ప్రమాణం చేయించార
Read Moreఆర్టికల్ 370 తీర్పులో.. 10 కీలకమైన వ్యాఖ్యలు
జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్ర
Read Moreసోనియా గాంధీకి .. మోదీ బర్త్ డే విషెస్
సోనియా గాంధీ 77వ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మోదీ ట్వీట్ చేశారు. శ్రీమతి సో
Read Moreట్రాక్ రికార్డుకు ఓటేశారు .. సుపరిపాలనకు ప్రజలు పట్టంకట్టారు: మోదీ
డెహ్రాడూన్/న్యూఢిల్లీ: ఇటీవలి ఎన్నికల్లో సుస్థిరత, బలమైన ప్రభుత్వాల కోసం ప్రజలు ఓటేశారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆకాంక్షలతో కూడిన భారతదేశం అస్థి
Read More