Narendra Modi

అయోధ్య ధామ్ రైల్వే జంక్షన్ను ప్రారంభించిన మోదీ

ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా అయోధ్యకు చేరుకున్న ప్రధాని మోదీ అయోధ్య ధామ్ రైల్వే జంక్షన్ ను జెండా ఊపి ప్రారంభించారు.  ఈ సందర్భంగా రైలులోని ప్

Read More

అయోధ్యకు చేరుకున్న ప్రధాని మోదీ

ఉత్తరప్రదేశ్ పర్యటనలో  భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యకు చేరుకున్నారు.  మోదీకి  సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్  ఆనందీబెన్ పటేల్

Read More

మోదీ న్యూఇయర్ గిప్ట్ .. తగ్గనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

మోదీ సర్కారు త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది.  పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను భారీగా తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తోంది. లీటర్‌  డీ

Read More

మోదీకి విజయం దక్కాలి .. జై శంకర్​తో సమావేశంలో పుతిన్

న్యూఢిల్లీ: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తన ఫ్రెండ్ మోదీకి విజయం దక్కాలని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఆకాంక్షించారు.  భౌగోళిక, రాజకీయ పరిస్థి

Read More

డిసెంబర్ 30న అయోధ్యకు మోదీ

హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 30న అయోధ్యలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనుల ఓపె నింగ్, శంకుస్థాపనలు చేయనున్నట్లు ప

Read More

విజయకాంత్ మృతిపట్ల సంతాపం తెలిపిన మోదీ, కమల్, ఎన్టీఆర్

కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నటుడు,  డీఎండీకే అధినేత విజయకాంత్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన

Read More

జై శ్రీరాం : అయోధ్య రైల్వే స్టేషన్ పేరు మార్పు

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు, ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పవిత్ర నగరమైన అయోధ్య జంక్షన్‌లోని రైల్వే స్టేషన్‌ను అయోధ్

Read More

రేవంత్ సర్కారుపై ఎంపీ బండి సంజయ్ ప్రశంసలు..

దివ్యాంగులు, మహిళలు, వృద్దులు, పిల్లల కోసం గత మూడేళ్లలో కేంద్రం రూ.100 కోట్లు ఖర్చు చేసిందని ఎంపీ బండి సంజయ్ చెప్పారు. ఉపకరణాలు రానివాళ్లు బాధపడాల్సిన

Read More

దేశ రాజ్యాంగాన్ని మోడీ ధ్వంసం చేస్తుండు : సీపీఐ నారాయణ

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.  దేశంలో క్రిమినల్స్ పాలన కొనసాగుతుందంటూ హాట్ కామెంట్స్ చేశారు. దేశ రాజ్యాంగాన్ని ప్రధాని మోడ

Read More

దేశాన్ని అగ్రస్థానంలో నిలిపేది బీజేపీనే : డీకే అరుణ

పాలమూరు, వెలుగు : మోదీ నాయకత్వంలోనే భారత్​ విశ్వ గురువు అవుతుందని, అందుకు మూడో సారి బీజేపీ గెలవాలని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మ

Read More

దేశంలో మళ్లీ మోదీయే..మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్

ముంబై :  దేశంలో ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయమే లేదని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అన్నారు. 2024 లోక్‌‌సభ ఎన్ని

Read More

గణతంత్ర వేడుకలకు చీఫ్‌ గెస్ట్‌గా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు

వచ్చే ఏడాది జనవరి 26న జరగనున్న రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రెంచి అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. మొదట ఈ వేడుకలకు ఆమెరికా

Read More

2047 నాటికి అభివృద్ధి దేశంగా..మార్చాలన్నదే మోదీ లక్ష్యం : కొండా విశ్వేశ్వర రెడ్డి

    మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర రెడ్డి చేవెళ్ల, వెలుగు :  దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందినదిగా మార్చేలా

Read More