Nizamabad MP
ఐదేళ్లు ఎంపీగా ఉండి ఏం చేశారు ?
ఐదేళ్లు ఎంపీగా ఉన్న కవిత ఆ హోదాలో నియోజకవర్గానికి చేసింది శూన్యమని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. ఆనాడు కేవలం పసుపు బోర్డు పేరిట రాజకీయం
Read Moreమూతపడిన షుగర్ ఫ్యాక్టరీలను తెరవకుంటే ఉద్యమిస్తాం
తన తండ్రి, టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్ ను బీజేపీలోకి ఆహ్వానిస్తామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పారు. 2023 ఎన్నికల కోసం ప్రత్యేక కార
Read Moreతెలంగాణలో రైతు పరిస్థితి ఆగం అయిపోయింది
రైతులు కేసీఆర్ కుటుంబ ప్రమేయం ఉన్న దళారుల చేతుల్లో మోసపోతున్నారు సమస్యలను తీర్చాల్చిన కేసీఆర్ ధర్నా చేయడమంటే చేతకానితనానికి నిదర్శనం కేసీఆర్ ధర
Read More‘వ్యవసాయ బిల్లు ఏకపక్షం అయితే.. మరి ఎల్ఆర్ఎస్?’
జగిత్యాల: వ్యవసాయ బిల్లు గురించి తెలియక గులాబీ కుక్కలు బాగా మొరుగుతున్నాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. ‘వ్యవసాయ బిల్ల
Read More‘మా కార్పొరేటర్లను డిస్ట్రబ్ చేస్తే.. మేం మీ కార్పొరేట్ వరల్డ్ని డిస్ట్రబ్ చేస్తం’
ధర్మపురి అర్వింద్ ప్రెస్మీట్ నిజామాబాద్ పరిధిలోని ప్రతిపక్ష నేతలను సీఎం కేసీఆర్ డిస్ట్రబ్ చేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. మా
Read Moreఇద్దరు సీఎంలు కలిసే ఈ దోపిడి చేస్తున్నారు
హైదరాబాద్: కృష్ణానది నీళ్లను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దోపిడీ చేస్తుందని అన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. ఇరు రాష్ట్రాల సీఎంలు కలిసే ఈ దో
Read Moreఈ ప్రెస్ మీట్ లో అయినా నిజం చెప్తారని ఆశిస్తున్నా
లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న వలస కార్మికుల కోసం కేంద్రం ఇచ్చిన రూ. 599 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు నిజామాబాద్ ఎంపీ ధ
Read Moreపసుపు బోర్డ్ ఏర్పాటుకు కేంద్రం ఓకే చెప్పింది: ఎంపీ అర్వింద్
నిజామాబాద్ కేంద్రంగా ప్రాంతీయ పసుపు బోర్డ్ ఏర్పాటుకు కేంద్రం ప్రభుత్వం సిద్ధమైందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పారు. దీనిలోనే తెలంగాణ సుగంధ
Read Moreఆర్టీసీ భూములు అమ్ముకునేందుకు కేసీఆర్ కుట్ర
సీఎం కేసీఆర్ పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైర్ అయ్యారు. ఫామ్ హౌస్ నుండి బయటకు వచ్చి ప్రజల కోసం పని చెయ్యాలని మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లాలో
Read Moreసమైక్య పాలకులు సన్నాసులైతే నువ్వేంటి
సీఎం కేసీఆర్పై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధ్వజం నిజామాబాద్, వెలుగు: ‘నీ కళ్ల ముందే టీఆర్ఎస్ పార్టీని బొందపెడతాం.. అది నువ్వు చూడాలి.. నిజామాబాద్లో
Read Moreప్రభుత్వం తప్పుడు అంచనా వల్లే యూరియా షార్టేజ్ : ఎంపీ అర్వింద్
రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే యూరియా కోసం రైతులు రోడ్డెక్కుతున్నారని అన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. దేశంలో ఎక్కడా లేని యూరియా కొరత తెల
Read Moreఇద్దరు రైతులతో పసుపు బోర్డ్ మీటింగ్ కు ఎంపీ అర్వింద్
ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ సెక్రటరీ సంజయ్ అగర్వాల్ తో సమావేశం అయ్యారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. పసుపు పంట సాగు, నిజామాబాద్ పసుపు బోర్డు అంశా
Read Moreరాష్ట్రంలో ప్రభుత్వమే లేదు: ఎంపీ ధర్మపురి అర్వింద్
న్యూఢిల్లీ, వెలుగు: ‘‘రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 27 మంది ఇంటర్ స్టూడెంట్లు చనిపోయారు. వారంతా భారతీయులు. వారి ఆత్మహత్యల అంశం పార్లమెంటులో లేవన
Read More