NIzamabad

భిక్కనూరులోని సిద్ధరామేశ్వర ఆలయాభివృద్ధికి రూ. 2 కోట్లు

భిక్కనూరు,వెలుగు :  భిక్కనూరులోని ప్రసిద్ధ సిద్ధరామేశ్వర మహాక్షేత్రాన్ని పర్యటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ జితేశ్​

Read More

సహకార రంగాన్ని కాపాడుకోవాలి : కొండలసాయిరెడ్డి

నిజామాబాద్​రూరల్, వెలుగు: జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న సహకార రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఇందూరు పరస్పర సహకార పరపతి చక్కెర సంఘం చైర

Read More

సిద్ధులగుట్టపై ప్రత్యేక పూజలు, అన్నదానం

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ టౌన్ లోని ప్రసిద్ధ నవనాథ సిద్ధుల గుట్టను సోమవారం భక్తులు దర్శించుకున్నారు. గుట్టపై ఉన్న శివాలయం, రామాలయం, అయ్యప్ప మందిరం, దుర

Read More

జుక్కల్​ అభివృద్ధే లక్ష్యం : హన్మంత్​ షిండే

పిట్లం, వెలుగు: జుక్కల్ ​నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఎమ్మెల్యే హన్మంత్​షిండే పేర్కొన్నారు. సోమవారం పెద్దకొడప్​గల్​లో సెంట్రల్ ​లై

Read More

మోదీ సభను సక్సెస్​ చేయాలె : మాదాసు స్వామి,గిరిబాబు

నిజామాబాద్ సిటీ, వెలుగు :  మంగళవారం నిజామాబాద్​లో ఇందూరు గర్జన పేరుతో జరిగే ప్రధాని నరేంద్రమోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని  ఓబీసీ మోర్చా ర

Read More

ఐస్​క్రీమ్​ కోసం ఫ్రిడ్జ్​ డోర్​ తీస్తుండగా..కరెంట్​ షాక్​ కొట్టి చిన్నారి మృతి

నందిపేట, వెలుగు:  తండ్రితో కలిసి షాపింగ్ మాల్​కు వెళ్లిన చిన్నారి.. ఐస్​క్రీమ్ కోసం ఫ్రిడ్జ్ డోర్ తెరిచే క్రమంలో కరెంట్ షాక్ తగిలి చనిపోయింది. ఈ

Read More

ఇందూరు మీటింగ్​ను సక్సెస్ చేయండి : ప్రేమేందర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఇందూరు(నిజామాబాద్)లో జరగనున్న జన గర్జన సభను పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు సక్సెస్ చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప

Read More

మహా బార్డర్ గ్రామాలపై..బీఆర్ఎస్ నజర్

    అక్కడి పార్టీ కార్యకర్తలకు రాజకీయ శిక్షణ     రాబోయే ఎన్నికల్లో పార్టీ ప్రచార బాధ్యత వీరిపైనే    &nb

Read More

ఇయ్యాల(అక్టోబర్ 3) ఇందూరులో మోదీ సభ

రూ. 8 వేల కోట్ల ప్రాజెక్టులకు  శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఎన్టీపీసీ మొదటి యూనిట్​ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని సిద్దిపేట - సికింద్ర

Read More

ప్రధాని మోదీ నీడను తాకితే.. కేసీఆర్ చేసిన పాపాలు కొన్నైనా పోతయ్: అర్వింద్

ప్రధాని మోదీ నీడను తాకితే కేసీఆర్ చేసిన పాపాలు కొన్నైనా పోతాయంటు విమర్శించారు బీజేపీ ఎంపీ అర్వింద్.  రాష్ట్రానికి ఎన్నో ప్రాజెక్టులు తెచ్చిన ప్రధ

Read More

కేసీఆర్ ను నాశనం చేసిందే కేటీఆర్,కవిత: అర్వింద్

ప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్ వి చిల్లర కామెంట్స్ అని విమర్శించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. కేసీఆర్ ను నాశనం చేసిందే కేటీఆర్, కవిత అంటూ తీవ్

Read More

బీఎస్పీ గెలుపునకు కృషి చేయాలి: గైని గంగాధర్

బోధన్, వెలుగు:  బోధన్​లో బీఎస్పీ  గెలుపునకు కృషి చేయాలని  జిల్లా  ఇన్​చార్జి గైని గంగాధర్​ కోరారు. ఆదివారం బోధన్​లోని బీఎస్పీ ఆఫీస

Read More

సీఎం ఆశీస్సులతో కామారెడ్డికి వేలకోట్ల నిధులు

భిక్కనూరు, వెలుగు: భిక్కనూరు మండల కేంద్రంలో   రూ. 27 కోట్ల 87లక్షల 90 వేలతో చేపట్టిన  సీసీరోడ్లు, సంఘ భవనాలు,  డ్రైనెజీలతో పాటు పలు &nb

Read More