NIzamabad

ప్రధానమంత్రి టూర్ కి ఏర్పాట్లు షురూ : ఎంపీ అర్వింద్

వచ్చే నెల 3న ప్రధానమంత్రి నరేంద్రమోదీ జిల్లాకు వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. నగరంలోని గిరిరాజ్ కాలేజీ గ్రౌడ్​లో భారీ బహిరంగ సభ ఏర్పాటు

Read More

రుణమాఫీ త్వరగా పూర్తి చేయాలి : దాసరి అంతయ్య

బోధన్, వెలుగు: సాలూరా మండలం జాడిజమాల్​పూర్​సొసైటీ చైర్మన్​ దాసరి అంతయ్య ఆధ్వర్యంలో శుక్రవారం సొసైటీ మహాజన సభ నిర్వహించారు. రైతులందరికీ సకాలంలో రుణామాఫ

Read More

లంచం ఇవ్వనందుకే ..నన్ను బద్నాం చేసిండ్రు : సునీల్ కుమార్

కోటగిరి, వెలుగు: డీసీవో, ఆడిటర్లు కక్ష్యపూరితంగా వ్యవహరించి చేయని అవినీతికి తనను బాధ్యుడ్ని చేశారని కొత్తపల్లి సొసైటీ చైర్మన్ సునీల్ కుమార్ ఆగ్రహం వ్య

Read More

విగ్రహాలు కొనివ్వడం మొదలు నిమజ్జనం దాకా దగ్గరుండి ఏర్పాట్లు

2 వేల దాకా విగ్రహాలను నేతలే పెట్టించిన్రు బియ్యం, నగదు పంపిణీలోనూ పోటాపోటీ!  ఫ్రీగా ఖర్చులు వెళ్లిపోవడంతో మండపాల నిర్వాహకులు ఖుష్​ ని

Read More

బ్రెయిన్​డెడ్ ​అయిన తేజశ్రీ మృతి.. అవయవదానం వీలుకాలే

అవయవదానానికి హైదరాబాద్​తీసుకెళ్లగా అప్పటికే మృతి  నిజామాబాద్ ​జీజీహెచ్ ​హాస్పిటల్​లో పోస్టుమార్టం  భారీ పోలీస్​ బందోబస్తు మధ్య అంత్యక

Read More

లక్ష మంది సభతో ఎన్నికల శంఖారావం: ఎంపీ అర్వింద్

నిజామాబాద్ పట్టణంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లను శుక్రవారం(సెప్టెంబర్ 29) ఎంపీ అర్వింద్ పరిశీలించారు. అక్టోబర్ 3వ తేదీన ప

Read More

బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు..జిల్లా జట్టు ఎంపిక

ఆర్మూర్, వెలుగు: ఈనెల 30 నుంచి అక్టోబరు 2 వరకు ఆర్మూర్ లో జరగనున్న 42వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాల్ బ్యాట్మింటన్​క్రీడా పోటీలకు జిల్లా జట్టు ఎంపికయ

Read More

బీఆర్ఎస్ లోకి సర్పంచులు

సిరికొండ, వెలుగు: మెట్టు మర్రి తండా సర్పంచ్ మంజుల, ఆమె భర్త బాల్ సింగ్ గురువారం కాంగ్రెస్​పార్టీ నుంచి బీఆర్​ఎస్​లో చేరారు. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి

Read More

రైతుల శ్రేయస్సు కోసం సమష్టిగా కృషి చేయాలి: ఈగ సంజీవరెడ్డి

మోపాల్, వెలుగు: సొసైటీ పాలకవర్గాలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి, వాటి పరిష్కారం కోసం సమష్టిగా కృషి చేయాలని నుడా చైర్మన్ ఈగ సంజీవరెడ్డి పేర్క

Read More

కామారెడ్డిలో అట్టహాసంగా వినాయక శోభాయాత్ర

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి వినాయక శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. భక్తుల జయజయ ధ్వానాల మధ్య యాత్ర ప్రారంభమైంది.

Read More

చెక్కి క్యాంప్​లో ఇంటింటికి బీజేపీ ప్రచారం

బోధన్, వెలుగు: బోధన్​లోని చెక్కిక్యాంప్​ లో ఇంటింటికి బీజేపీ ప్రచారం నిర్వహించారు.  గ్రామస్తులు ముక్ముమ్మడిగా బీజేపీకి మద్దతు ప్రకటిస్తామని తెలిప

Read More

సీఎం కేసీఆర్​ హయాంలోనే అభివృద్ధి : గంప గోవర్ధన్

భిక్కనూరు,వెలుగు: కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్​హయాంలో రాష్ట్రం అన్నీ రంగాల్లో అభివృద్ధి చెందుతోందని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే

Read More

లింగంపేటలో పట్టాలు ఇవ్వాలని రైతుల ధర్నా

లింగంపేట, వెలుగు: తాము సాగు చేస్తున్న అసైన్డ్​ ​భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్​చేస్తూ బుధవారం నాగిరెడ్డిపేట మండలంలోని తాండూర్, వెంకంపల్లి, లింగంపల్ల

Read More