
NIzamabad
ప్రధానమంత్రి టూర్ కి ఏర్పాట్లు షురూ : ఎంపీ అర్వింద్
వచ్చే నెల 3న ప్రధానమంత్రి నరేంద్రమోదీ జిల్లాకు వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. నగరంలోని గిరిరాజ్ కాలేజీ గ్రౌడ్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు
Read Moreరుణమాఫీ త్వరగా పూర్తి చేయాలి : దాసరి అంతయ్య
బోధన్, వెలుగు: సాలూరా మండలం జాడిజమాల్పూర్సొసైటీ చైర్మన్ దాసరి అంతయ్య ఆధ్వర్యంలో శుక్రవారం సొసైటీ మహాజన సభ నిర్వహించారు. రైతులందరికీ సకాలంలో రుణామాఫ
Read Moreలంచం ఇవ్వనందుకే ..నన్ను బద్నాం చేసిండ్రు : సునీల్ కుమార్
కోటగిరి, వెలుగు: డీసీవో, ఆడిటర్లు కక్ష్యపూరితంగా వ్యవహరించి చేయని అవినీతికి తనను బాధ్యుడ్ని చేశారని కొత్తపల్లి సొసైటీ చైర్మన్ సునీల్ కుమార్ ఆగ్రహం వ్య
Read Moreవిగ్రహాలు కొనివ్వడం మొదలు నిమజ్జనం దాకా దగ్గరుండి ఏర్పాట్లు
2 వేల దాకా విగ్రహాలను నేతలే పెట్టించిన్రు బియ్యం, నగదు పంపిణీలోనూ పోటాపోటీ! ఫ్రీగా ఖర్చులు వెళ్లిపోవడంతో మండపాల నిర్వాహకులు ఖుష్ ని
Read Moreబ్రెయిన్డెడ్ అయిన తేజశ్రీ మృతి.. అవయవదానం వీలుకాలే
అవయవదానానికి హైదరాబాద్తీసుకెళ్లగా అప్పటికే మృతి నిజామాబాద్ జీజీహెచ్ హాస్పిటల్లో పోస్టుమార్టం భారీ పోలీస్ బందోబస్తు మధ్య అంత్యక
Read Moreలక్ష మంది సభతో ఎన్నికల శంఖారావం: ఎంపీ అర్వింద్
నిజామాబాద్ పట్టణంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లను శుక్రవారం(సెప్టెంబర్ 29) ఎంపీ అర్వింద్ పరిశీలించారు. అక్టోబర్ 3వ తేదీన ప
Read Moreబాల్ బ్యాడ్మింటన్ పోటీలకు..జిల్లా జట్టు ఎంపిక
ఆర్మూర్, వెలుగు: ఈనెల 30 నుంచి అక్టోబరు 2 వరకు ఆర్మూర్ లో జరగనున్న 42వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాల్ బ్యాట్మింటన్క్రీడా పోటీలకు జిల్లా జట్టు ఎంపికయ
Read Moreబీఆర్ఎస్ లోకి సర్పంచులు
సిరికొండ, వెలుగు: మెట్టు మర్రి తండా సర్పంచ్ మంజుల, ఆమె భర్త బాల్ సింగ్ గురువారం కాంగ్రెస్పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరారు. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి
Read Moreరైతుల శ్రేయస్సు కోసం సమష్టిగా కృషి చేయాలి: ఈగ సంజీవరెడ్డి
మోపాల్, వెలుగు: సొసైటీ పాలకవర్గాలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి, వాటి పరిష్కారం కోసం సమష్టిగా కృషి చేయాలని నుడా చైర్మన్ ఈగ సంజీవరెడ్డి పేర్క
Read Moreకామారెడ్డిలో అట్టహాసంగా వినాయక శోభాయాత్ర
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి వినాయక శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. భక్తుల జయజయ ధ్వానాల మధ్య యాత్ర ప్రారంభమైంది.
Read Moreచెక్కి క్యాంప్లో ఇంటింటికి బీజేపీ ప్రచారం
బోధన్, వెలుగు: బోధన్లోని చెక్కిక్యాంప్ లో ఇంటింటికి బీజేపీ ప్రచారం నిర్వహించారు. గ్రామస్తులు ముక్ముమ్మడిగా బీజేపీకి మద్దతు ప్రకటిస్తామని తెలిప
Read Moreసీఎం కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి : గంప గోవర్ధన్
భిక్కనూరు,వెలుగు: కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్హయాంలో రాష్ట్రం అన్నీ రంగాల్లో అభివృద్ధి చెందుతోందని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే
Read Moreలింగంపేటలో పట్టాలు ఇవ్వాలని రైతుల ధర్నా
లింగంపేట, వెలుగు: తాము సాగు చేస్తున్న అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్చేస్తూ బుధవారం నాగిరెడ్డిపేట మండలంలోని తాండూర్, వెంకంపల్లి, లింగంపల్ల
Read More