
NIzamabad
పసుపు బోర్డు ఏర్పాటుపై హర్షం : నందీశ్వర్ గౌడ్
సంగారెడ్డి, వెలుగు: నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు, ములుగు జిల్లా కేంద్రంగా ఆదివాసి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రధాని మోదీ ఆమోదం తెలపడంపై పటాన్ చెరు
Read Moreచలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ
నవీపేట్, వెలుగు : ఎస్సీ ఉప కులాల ఆధ్వర్యంలో ఈనెల 4న చేపట్టిన చలో హైదరాబాద్ పోస్టర్ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా
Read Moreమళ్లీ అధికారంలోకి వస్తాం: కల్వకుంట్ల కవిత
నిజాంసాగర్(ఎల్లారెడ్డి) , వెలుగు : మళ్లీ అధికారంలోకి తామే వస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్నియోజక
Read Moreగిరిజనుల సంక్షేమం బీఆర్ఎస్ తోనే సాధ్యం: సత్యవతిరాథోడ్
నిజామాబాద్రూరల్, వెలుగు: గిరిజనులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి సత్యవతిరాథోడ్ చెప్పారు. న
Read Moreచదువుతో పాటు స్టూడెంట్స్కు క్రీడలు అవసరం
ఆర్మూర్, వెలుగు: - చదువుతో పాటు స్టూడెంట్స్ కు క్రీడలు అవసరమని ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫూర చైర్మన్ డాక్టర్ మధుశేఖర్ అన
Read Moreఅక్టోబర్ 3న నిజామాబాద్కు ప్రధాని : ఎంపీ అర్వింద్
ఇందూరు ధన్యవాద్ సభకు ఏర్పాట్లు పూర్తి నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ కు మంగళవారం ప్రధాని మోదీ రానుండగా.. బీజేపీ లీడర్లు భారీ ఏ
Read Moreమోదీకి థ్యాంక్స్.. అమిత్ షాకు రుణపడి ఉంటా : ధర్మపురి అరవింద్
తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం పట్ల బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్
Read Moreసహకార సంఘాల బలోపేతానికి కృషి : సింగల్విండో చైర్మన్లు
బోధన్/ పిట్లం/ నవీపేట్/ భిక్కనూరు, వెలుగు: రైతులందరికీ సకాలంలో రుణమాఫీ డబ్బులు ఇవ్వాలని, సహకార సంఘాల బలోపేతానికి ప్రతీఒక్కరు కృషి చేయాలని సింగల్విండో
Read Moreబోధన్లోని చెక్కిక్యాంప్కు చెందిన 50 మంది బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరికలు
బోధన్,వెలుగు: బోధన్లోని చెక్కిక్యాంప్కు చెందిన 50 మంది బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు మూకుమ్మడిగా బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బీజేపీ
Read Moreసంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ఫస్ట్ : గంప గోవర్ధన్
కామారెడ్డి, వెలుగు: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్పేర్కొన్నారు. శనివారం మాచారెడ్డ
Read Moreనిజామాబాద్ లో సెల్ టవర్ ఎక్కి యువకుడు హల్చల్
నిజామాబాద్ క్రైమ్, వెలుగు: భార్య కాపురానికి రాలేదని నిజామాబాద్ నగరంలో సెల్ టవర్ ఎక్కి ఓ యువకుడు హల్చల్ చేశాడు. ఫోర్త్టౌన్ పోలీసుల కథనం ప్రకారం బోధన్
Read Moreకామారెడ్డిలో బీజేపీ ఆధ్వర్యంలో మట్టి సేకరణ ర్యాలీ
కామారెడ్డి, వెలుగు: మేరా మిట్టి మేరా దేశ్ ప్రోగ్రామ్లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం బీజేపీ ఆధ్వర్యంలో మట్టి సేకరణ ర్యాలీ నిర్వహించారు.
Read Moreకాంగ్రెస్ లో చేరిన కందర్ పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ లీడర్లు
మద్నూర్, వెలుగు: జుక్కల్ నియోజకవర్గం పరిధిలోని కందర్ పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పెద్ద కొడప్గల్లో శనివారం ఏ
Read More