NIzamabad

పుష్కరిణిలో అభిషేకం జరుగుతుండగా.. ఈత కొట్టిన  ఆలయ ఈవో

నిజామాబాద్ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో అపచారం జరిగింది. పుష్కరిణిలో స్వామివారి విగ్రహాలకు అభిషేకం జరుగుతుండగా.. ఆలయల ఈవో వేణు దర్జాగా అందులో స్విమ్మింగ్

Read More

సచ్చిపోయిన కాంగ్రెస్‌ను  కొన్ని మీడియా సంస్థలే లేపుతున్నయి :   ఎంపీ అర్వింద్​ 

మెట్ పల్లి, వెలుగు: ‘ పీనుగు ఎప్పుడైనా లేస్తదా...దేశంలో కాంగ్రెస్ ఎప్పుడో సచ్చిపోయింది. దాన్ని కొన్ని మీడియా సంస్థలు లేపడానికి ప్రయత్నాలు చేస్తు

Read More

కామారెడ్డి జిల్లాలో అడుగంటుతున్న భూగర్భ జలాలు

కామారెడ్డి జిల్లాలో 4 నెలల్లో 4.75 మీటర్ల కిందకు.. తాడ్వాయి మండలం కన్​కల్​లో 32.89 మీటర్ల లోతులో నీళ్లు కామారెడ్డి, వెలుగు: బోర్ల మీద ఆధారపడ

Read More

కంపుకొడ్తున్న జీజీహెచ్ ..  అధ్వానంగా డ్రైనేజీ వ్యవస్థ

నిజామాబాద్,  వెలుగు:  నిజామాబాద్​ మెడికల్ ​కాలేజీకి అనుబంధంగా నడుస్తున్న గవర్నమెంటు జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్​)లో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా

Read More

70 శాతం వడ్లు కొన్నం..  రివ్యూ మీటింగ్​లో మంత్రి ప్రశాంత్​రెడ్డి

నిజామాబాద్​, వెలుగు: జిల్లాలో ఇప్పటి వరకు  70 శాతం వడ్ల సేకరణ పూర్తి అయ్యిందని   మంత్రి ప్రశాంత్​రెడ్డి తెలిపారు.  మిగిలిన 30శాతం వడ్లన

Read More

బోధన్ చలాన్ల కుంభకోణం దర్యాప్తు ముగిసేదెన్నడు?

నిజామాబాద్ జిల్లా బోధన్ లోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో 2014లో నకిలీ చలాన్ల భాగోతం బయటపడింది. సింహాద్రి లక్ష్మీ శివరాజ్ అనే ట్యాక్స్ కన్సల్టెంట్,

Read More

మార్కెట్​ కమిటీ పోస్టుల కోసం ఎమ్మెల్యేల పంతం​

మార్కెట్​ కమిటీ పోస్టుల కోసం ఎమ్మెల్యేల పంతం​ నాలుగేళ్లుగా ఊరిస్తున్న నామినేటెడ్​ పదవులు నిజామాబాద్, వెలుగు: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ

Read More

రిజిస్ట్రార్​ రూమ్ ​తాళం తెరిచిన్రు

డ్యూటీకి హాజరుకాని వీసీ రవీందర్​   తెలంగాణ వర్సిటీలో కొనసాగుతున్న హైడ్రామా నిజామాబాద్, వెలుగు: తెలంగాణ వర్సిటీలో సోమవారం రిజిస్ట్రార్​ఆ

Read More

తెలంగాణ వర్సిటీ వివాదం..గవర్నర్ ను కలిసిన బీజేపీ నేతలు

    సెక్యూరిటీకి టీయూ వీసీ  తాజా ఆదేశం      మరో గదిలో కూర్చున్న యాదగిరి      తనపై నియమిం

Read More

ప్రయాణికులను భద్రంగా గమ్యస్థానానికి చేర్చాలి : ఏసీపీ కిరణ్ కుమార్

నిజామాబాద్ క్రైమ్, వెలుగు:  ఆటో, ఇతర వాహనాలలో ప్రయాణిస్తున్న ప్రయాణికులను భద్రంగా గమ్యస్థానానికి చేర్చాలని ఆటో డ్రైవర్లకు నిజామాబాద్ ఏసీపీ కిరణ్

Read More

4 జిల్లాల్లో 45 డిగ్రీల టెంపరేచర్లు... పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టెంప రేచర్లు అత్యధికంగా నమోదవుతు న్నాయి. పలు చోట్ల 45 డిగ్రీల మార్కు ను దాటేశాయి. 4 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్

Read More

టీయూ వీసీ పవర్స్​కు కత్తెర..

ఈసీ మీటింగ్ నిర్ణయం మీటింగ్ కు వీసీ రవీందర్ గైహాజర్ నిజామాబాద్, వెలుగు: టీయూ వర్సిటీలో రిజిస్ట్రార్​ అపాయింట్​మెంట్​ వివాదం కొలిక్కి రాగా పా

Read More

బతుకమ్మలతో జేపీఎస్​ల నిరసన

కామారెడ్డిటౌన్​, వెలుగు :  తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్​ చేయాలని డిమాండ్​ చేస్తూ జూనియర్​ పంచాయతీ సెక్రటరీలు చేస్తున్న సమ్మె కామారెడ్డి జిల్లాలో గుర

Read More