officials

శివరాత్రి జాతర ఘనంగా నిర్వహిస్తాం : పొన్నం ప్రభాకర్

    వేములవాడను శ్రీశైలం తరహాలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలి     500 అతిథిగృహాలు నిర్మించేలా ప్లాన్​ 

Read More

ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై ఎంక్వైరీ.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం

ఆ టెండర్​తో ప్రభుత్వానికి రూ.15 వేల కోట్ల నష్టం  అవకతవకలపై పూర్తి వివరాలివ్వండి దర్యాప్తు సీబీఐకా? మరో  సంస్థకు అప్పగించాలా? అనేది కే

Read More

నిమిషం ఆలస్యం.. ఎగ్జామ్కు అనుమతించని అధికారులు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. మార్చి 19 వరకు జరిగే ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 9,80,978 మంది హాజరు కానున్నారు. ప్రతి రోజూ ఉదయం

Read More

మిర్చి కొనుగోళ్లలో ఇబ్బందులు ఉండొద్దు : కలెక్టర్​ వీపీ గౌతమ్​

ఖమ్మం టౌన్, వెలుగు : మిర్చి కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఖమ్మం కలెక్టర్‌‌‌‌ వీపీ గౌతమ్‌‌‌‌

Read More

ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి : తేజస్ నందలాల్ పవార్

వనపర్తి, వెలుగు: ప్రజావాణిలో వచ్చే అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు  పరిష్కరించాలని కలెక్టర్  తేజస్ నందలాల్  పవార్  అధి

Read More

పులిని చంపినందుకు రూ.11వేలు బహుమతి

ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో అటవీ శాఖ అధికారులు పులిని కాల్చి చంపారు. గత కొద్ది రోజులుగా మలేతా గ్రామంలోని ప్రజలపై ఓ పులి దాడి చేసి గ్రామస్థులన

Read More

ఆమ్దానీ పెంచండి.. యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశం

కమర్షియల్ ట్యాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ఎక్సైజ్ శాఖలపై ఫోకస్ రూ.10 వేల కోట్లు అదనంగా రాబట్టుకోవాలని కసరత్తు ఆదాయానికి గండికొట్టే అక

Read More

కరెంట్ కట్ చేస్తే సస్పెండ్ చేస్తం : సీఎం రేవంత్

విద్యుత్ శాఖ అధికారులకు సీఎం రేవంత్ హెచ్చరిక హైదరాబాద్‌‌, వెలుగు: కారణం లేకుండా కరెంట్ కట్ చేస్తే, అందుకు బాధ్యులైన అధికారులను సస్పె

Read More

శానిటేషన్ ప్రాబ్లమ్స్ కు ఎలా చెక్ పెడదాం

అధికారుల నుంచి సూచనలు, సలహాలు కోరిన కమిషనర్ రోనాల్డ్ రాస్  హైదరాబాద్, వెలుగు :  జీహెచ్ఎంసీలో శానిటేషన్ ప్రాబ్లమ్ పై ఏం చేద్దామని, ఎల

Read More

ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలే : రాజర్షి షా, క్రాంతి

మెదక్ టౌన్, వెలుగు: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్​రాజర్షి షా అధికారులకు సూచించారు. సోమవారం మెదక్​ కలెక్టర్​ఆఫీసులో అడిష

Read More

ఆర్టీసీ ఖాళీ జాగలు లీజుకు.. 38.59 ఎకరాలకు టెండర్ల ఆహ్వానం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌, సికింద్రాబాద్‌‌‌‌లో ఆర్టీసీకి చెందిన ఖాళీ జాగలను లీజుకు ఇచ్చేందుకు అధికారులు

Read More

జంక్షన్ల అభివృద్ధిపై ఫోకస్ పెట్టండి : రోనాల్డ్ రాస్

కమిషనర్ రోనాల్డ్ రాస్ హైదరాబాద్, వెలుగు : సిటీలో ట్రాఫిక్ కంట్రోల్​కు అవసరమైన జంక్షన్ల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కమిషనర్ రోనాల్డ్

Read More

ప్రజావాణికి 1,669 ఫిర్యాదులు

పంజాగుట్ట, వెలుగు :  బేగంపేటలోని జ్యోతిరావ్ ఫూలే ప్రజాభవన్​లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి 1,669 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 2

Read More