ఉత్తరాఖండ్లోని తెహ్రీ జిల్లాలో అటవీ శాఖ అధికారులు పులిని కాల్చి చంపారు. గత కొద్ది రోజులుగా మలేతా గ్రామంలోని ప్రజలపై ఓ పులి దాడి చేసి గ్రామస్థులను భయభ్రాంతుకు గురిచేస్తుంది. సుమారు 10మందిపై పులి దాడి చేసింది. దీంతో ఊరు విడిచి వెళ్లిపోదామని ప్రజలు నిర్ణయించుకున్నాడు. స్థానికంగా దేవప్రయాగ ఎమ్మెల్యే స్పందించి అటవి అధికారులతో చర్చించి ఓ ఆపరేషన్ జరిపించారు. 15మంది అటవి శాఖ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి పుని కాల్చి చంపారు. ఈ ఆపరేషన్ లో ఆ ప్రాంత ఎమ్మెల్యే వినోద్ కందారి కూడా పాల్గొన్నారు. డ్రోన్ కెమోరాతో పులిని గుర్తించి గన్ తో కాల్చి చంపారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
देखिए टाइगर को ढेर करने का लाइव वीडियो,
— Ajit Singh Rathi (@AjitSinghRathi) February 23, 2024
दहशत बने टाइगर को आज घेराबंदी करके ढेर कर दिया। मामला टिहरी जनपद के मलेथा गाँव का है, पिछले दो दिन में दस लोगो को घायल कर चुके इस गुलदार की घेराबंदी के लिए ड्रोन का प्रयोग किया गया।
वन विभाग के इस पूरे ऑपरेशन में देवप्रयाग के विधायक विनोद… pic.twitter.com/cUNJkgjqQj