Pakistan
పాక్ ఆర్మీనే టార్గెట్: నయా స్నైపర్ రైఫిల్స్
లైన్ ఆఫ్ కంట్రోల్ (LOC) లో పాకిస్తాన్ చేసే ఆగడాలకు చెక్ పెట్టడానికి భారత ఆర్మీ రెడీ అయింది. ఇకపై పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి ఫైరింగ్
Read Moreముషారఫ్ కు సీరియస్
దుబాయ్ ఆస్పత్రిలో చికిత్స అమైలా యిడోసిస్ అనే అరుదైన వ్యాధి తో బాధపడుతున్న పాకిస్థా న్ మాజీ ప్రెసిడెంట్ పర్వేజ్ ముషారఫ్ పరిస్థి తి స
Read Moreమసూద్ గ్లోబల్ టెర్రరిస్టే.. చైనా పై అమెరికా సీరియస్
జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా అడ్డుపడడంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు భారత్ కూ
Read Moreపాకిస్థాన్ దారికొస్తుందా?
ఫిబ్రవరి 14న జమ్మూకాశ్మీర్ లోని పుల్వామాలో సుసైడ్ బాంబ్ ఎటాక్ కి 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు బలయ్యారు. దానికి తామే బాధ్యులమని జైషే మహ్మద్ (జేఈఎం
Read Moreపాక్ డ్రోన్ ను పేల్చేసిన ఇండియా ఆర్మి
రాజస్థాన్ : మన దేశంలోకి ప్రవేశించడానికి పాకిస్థాన్ డ్రోన్ చేసిన ప్రయత్నాన్ని BSF దళం తిప్పి కొట్టింది. శనివారం రాజస్థాన్ బార్డర్ వెంట మన దేశంలోకి ప్ర
Read Moreఉగ్రవాదులకు వార్నింగ్ ఇచ్చిన పాక్ ప్రధాని
పాకిస్తాన్ ఉగ్రవాద దాడుల విషయంలో అంతర్జాతీయంగా పలు దేశాల నుండి వస్తున్న ఒత్తిడిపై ఎట్టకేలకు పాక్ స్పందించింది. పాక్ లోని ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలకు
Read Moreబాలాకోట్ దాడి: చెట్లను ధ్వంసం చేశారంటూ భారత్ పై పాకిస్తాన్ కేసు
బాలాకోట్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడుల్ని పాకిస్థాన్ సీరియస్ గా తీసుకుంది. అయితే అది దాడిలో చనిపోయిన టెర్రరిస్టుల గురించి కాదట. ఆ ప్రాంతంలో 19 చెట్లను
Read More14న కర్తార్ పూర్ కారిడార్ పై భారత్ – పాక్ చర్చలు
న్యూఢిల్లీ: కర్తార్ పూర్ కారిడార్ పై చర్చించేందుకు భారత్ – పాక్ ప్రతినిధులు మార్చి 14న ఢిల్లీలో సమావేశం కానున్నారని కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాద
Read Moreభారత్ లో జైషే దాడులకు ఐఎస్ఐ అండ: ముషారఫ్
ఇస్లామాబాద్: భారత్ లో ఉగ్రవాద దాడులను పాకిస్థాన్ ప్రోత్సాహిస్తోందని ఆ దేశ మాజీ అద్యక్షుడు స్వయంగా ఒప్పుకున్నారు. పాక్ ఆర్మీ, ఇంటెజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ
Read Moreజైషే సంస్థ మా దేశంలో లేదు: పాక్ ఆర్మీ
జైషే మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ లో లేదని అన్నారు ఆ దేశ ఆర్మీ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్. జైషే ను ఐక్యరాజ్యసమితితో పాటు.. పాకిస్తాన్ కూడా నిషేధిం
Read Moreవిపక్షాలపై రాజ్ నాథ్ ఫైర్: పాకిస్తాన్ వెళ్లి శవాలు లెక్కేసుకోండి
వాయువ్య పాకిస్థాన్ లోని బాలాకోట్లో గల టెర్రరిస్టు క్యాంపుపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడుల్లో ఎంత మంది ముష్కరులు హతమయ్యారో ఒకట్రెండు రోజుల్లో వెల్లడిస్తా
Read Moreఉగ్రవాదుల శవాల్ని పాక్ క్లియర్ చేసింది: ఇటలీ జర్నలిస్ట్
న్యూఢిల్లీ: పాకిస్థాన్ లోని బాలాకోట్ జైషే మహమ్మద్ ఉగ్ర క్యాంపుపై ఐఏఎఫ్ ఎయిర్ స్ట్రైక్ లో 40 – 50 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారని ఇటలీకి చెందిన ఓ జర్నల
Read More












