parliment

రాహుల్ గాంధీ ట్వీట్ కి కవిత కౌంటర్

రాహుల్ గాంధీ ట్వీట్ పై స్పందించారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. రాజకీయ లబ్ధి కోసం నామమాత్రంగా ట్విట్టర్ లో సంఘీభావం తెలపడం కరెక్ట్ కాదని రాహుల్

Read More

టూరిజం డిపార్ట్ మెంట్ ఎకానమీపై కరోనా ప్రభావం

టూరిజం డిపార్ట్ మెంట్ కు ఇండస్ట్రీయల్ స్టేటస్ ఇవ్వాలని అన్ని రాష్ట్రాలను కోరారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కరోనా వల్ల టూరిజం డిపార్ట్ మెంట్ ఎకానమీ తగ్

Read More

సెంట్రల్​ విస్టాకు ఫండ్స్

న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ​హౌజింగ్ ​అండ్ ​అర్బన్​ అఫైర్స్​ మినిస్ట్రీకి ఈసారి బడ్జెట్​లో రూ.2,600 కోట్లు కేటాయించారు. ప్రతిష్టాత్మక

Read More

కొత్త రోడ్లు 25 వేల కిలోమీటర్లు

కొత్త రోడ్లు 25 వేల కిలోమీటర్లు రోడ్ ట్రాన్స్ పోర్టు అండ్ హైవే స్ మినిస్ట్రీకి 2 లక్షల కోట్లు  కొండ ప్రాంతాల్లో రోప్ వేలు  నాలుగు మ

Read More

కేసీఆర్ మిడతల కంటే డేంజర్

కేసీఆర్.. దళిత ద్రోహి రాష్ట్రపతి దళితుడు కాబట్టే ఆయన ప్రసంగాన్ని బహిష్కరించిన్రు కేంద్రం పైసలతో నదులు అనుసంధానిస్తే మీకేం ఇబ్బంది న్యూఢిల్

Read More

డిఫెన్స్ ‘బడ్జెట్’ అద్భుతం

డిఫెన్స్ లో లోకల్​ వెపన్స్​ మిలటరీ ప్రొక్యూర్ మెంట్స్ లో 68% డొమెస్టిక్ ఇండస్ట్రీకే న్యూఢిల్లీ: రక్షణ రంగంలో స్వదేశీ వెపన్స్, మిలటరీ వ్యవస్థ

Read More

రూ. 39,44,909 కోట్ల కేంద్ర బడ్జెట్

రూ. 39,44,909కోట్ల కేంద్ర బడ్జెట్​ను ప్రవేశపెట్టిన నిర్మల హెల్త్​ మిషన్​కు రూ. 37,800 కోట్లు కొత్తగా నేషనల్​ టెలి మెంటల్​ హెల్త్​ ప్రోగ్రా

Read More

రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించండి

రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించండి టీఆర్​ఎస్​ ఎంపీలకు సీఎం కేసీఆర్​ సూచన పొగడ్తలు తప్ప రాష్ట్రపతి స్పీచ్‌‌లో ఏముంటయ్‌‌?

Read More

పార్లమెంట్ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తి

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ సమావేశాలు నిర్వహించేందుకు పార్లమెంట్ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి

Read More

పీయూశ్ గోయల్ తో టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రుల భేటీ 

ఢిల్లీలో కేంద్రమంత్రి పీయూశ్ గోయల్ తో టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు సమావేశమయ్యారు. పార్లమెంటులోని మంత్రి చాంబర్ లో నేతలు సమావేశమయ్యారు. ధాన్యం కొనుగోళ్లపై

Read More

ఇలాగే ఉంటే మార్పులు తప్పవు

పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాకపోతే మార్పులు తప్పవని బీజేపీ ఎంపీలను ప్రధాని మోడీ హెచ్చరించారు. ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాలకు సభ్యుల హాజరు తక్

Read More

ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారమే ధాన్యం కొనుగోలు

తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం సేకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ప్రణాళిక ఉందా అని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే. కేశవరావు రాజ్యసభలో &nbs

Read More

ప్రభుత్వం ప్రకటన చేస్తే చర్చలకు సిద్ధం

కేంద్ర ప్రభుత్వం తీరుతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు లోక్ సభలో  టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు. 60 రోజులుగా రైతులు ధాన్యం సేకరించాలని కోరుత

Read More