టూరిజం డిపార్ట్ మెంట్ ఎకానమీపై కరోనా ప్రభావం

టూరిజం డిపార్ట్ మెంట్ ఎకానమీపై కరోనా ప్రభావం

టూరిజం డిపార్ట్ మెంట్ కు ఇండస్ట్రీయల్ స్టేటస్ ఇవ్వాలని అన్ని రాష్ట్రాలను కోరారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కరోనా వల్ల టూరిజం డిపార్ట్ మెంట్ ఎకానమీ తగ్గిందని తెలిపారు. దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా... టూరిజం డిపార్ట్ మెంట్ పై కరోనా ప్రభావం పడిందన్నారు. కరోనా ఫస్ట్ వేవ్ లో 48 శాతం ఎకానమీ తగ్గిందని.. సెకండ్ వేవ్ లో 50.8, థర్డ్ వేవ్ లో 1.1 శాతం ఎకానమీ తగ్గిందన్నారు. కరోనా వల్ల విదేశీయుల రాకలపై నిషేధం పడిందన్నారు. టూరిజం డిపార్ట్ మెంట్ లోని చాలా ఉద్యోగాలు కూడా పోయాయన్నారు. టూరిజం డిపార్ట్ మెంట్ అభివృద్ధి కోసం కేంద్రం ప్రత్యేకంగా నిధులు కేటాయించిందన్నారు.