కేంద్ర ప్రభుత్వం తీరుతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు లోక్ సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు. 60 రోజులుగా రైతులు ధాన్యం సేకరించాలని కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. అందుకే పార్లమెంట్ వేదికగా నిరసన తెలుపుతున్నామన్నారు. ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం ప్రకటన చేస్తే చర్చలకు సిద్ధమన్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఓ రకంగా.. తెలంగాణలో మరో రకంగా చెబుతూ ద్వంద వైఖరి అవలంభిస్తోందన్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం సభలో ప్రకటన చేయాలని స్పీకర్ ద్వారా కేంద్రాన్ని కోరారు.
ప్రభుత్వం ప్రకటన చేస్తే చర్చలకు సిద్ధం
- దేశం
- November 30, 2021
లేటెస్ట్
- కాంగ్రెస్లో చేరనున్న మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే
- కేసీఆర్ మాటలు నమ్మి మోసపోయిన ప్రజలు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- రాళ్లు విసురుకున్న BJP, TMC కార్యకర్తలు.. 11 గంటలకు 32 శాతం ఓటింగ్
- సీడీ ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం
- పదవులను కాపాడుకునేందుకే కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రయత్నం : జగదీశ్ రెడ్డి
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- కాంగ్రెస్ లో చేరిన ఎంపీపీ భగవాన్ నాయక్
- కాంగ్రెస్ గెలిస్తే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం : పొద్దుటూరి వినయ్ రెడ్డి
- అకాల వర్షంతో తడిసిన వరిధాన్యం
- మహబూబాబాద్లో సీఎం సభ ఏర్పాట్లు పూర్తి
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి
- షుగర్ లెవెల్ పెరగాలని కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటుండు : ఈడీ
- ఏప్రిల్ 19న కామద ఏకాదశి.. ప్రాముఖ్యత.. విశిష్టత గురించి మీకు తెలుసా..