పీయూశ్ గోయల్ తో టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రుల భేటీ 

పీయూశ్ గోయల్ తో టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రుల భేటీ 

ఢిల్లీలో కేంద్రమంత్రి పీయూశ్ గోయల్ తో టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు సమావేశమయ్యారు. పార్లమెంటులోని మంత్రి చాంబర్ లో నేతలు సమావేశమయ్యారు. ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని పీయూష్ ను కోరారు. ఖరీఫ్ దిగుబడి టార్గెట్ పూర్తయిందని పీయూశ్ దృష్టికి తీసుకొచ్చిన మంత్రులు.. మిగిలిన పంట కూడా కొనాలని అడిగారు. కొనుగోళ్లకు సంబంధించి నోటిమాటగా కాకుండా.. రాతపూర్వకంగా ఆదేశాలివ్వాలని మంత్రులు డిమాండ్ చేశారు.

For More News..

బీజేపీకి ఫోన్ల ట్యాపింగ్ తప్ప మరో పనిలేనట్లుంది

కేసీఆర్ కు కోమటిరెడ్డి హెచ్చరిక

కౌలు చెల్లించలేక.. అప్పులు తీర్చలేక రైతు సూసైడ్