
patients
పైసలిచ్చేదాకా.. డెడ్ బాడీలకూ ట్రీట్మెంట్
ప్రైవేటు హాస్పిటళ్ల ఇష్టారాజ్యం పట్టించుకోని ఆఫీసర్లు వరంగల్, వెలుగు: రోగమో.. నొప్పో వచ్చి దవాఖానకు పోయినోళ్లను ప్రైవేటు హాస్పిటల్స్ దగా చేస్తున్న
Read Moreఆసుపత్రి బిల్లులు లక్షల్లో.. సీఎం రిలీఫ్ మాత్రం వేలల్లో..
సీఎంఆర్ఎఫ్ కోసం ఏడాది ఎదురుచూడాల్సిందే! ఆ తర్వాత కూడా రెండు నెలల పాటు బ్యాంకుల్లోనే చెక్కులు పైరవీలు.. ఖర్చు పెట్టుకుంటేనే ఫైల్ ముందుకు తెచ్చిన అప్
Read Moreకరోనా పేషెంట్లకు నేటి నుంచే పోస్టల్ బ్యాలెట్ అవకాశం
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల సందర్భంగా కరోనా పేషెంట్లకు పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు అవకాశం కల్పించారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు ఉపయోగించుకోవాలన
Read Moreషుగర్ ఉంటే తేనె వాడొచ్చా..?
డయాబెటిస్ ఉన్నవాళ్లు టీ, కాఫీలలో షుగర్కి బదులుగా తేనె కలుపుకోవచ్చు అని చాలామంది నమ్ముతారు. తేనే వాడితే షుగర్ లెవెల్స్ పెరగవు అనే మాట స
Read Moreఅవసరం లేకున్నా ఆపరేషన్లు.. డాక్టర్కు 465 ఏళ్ల జైలు
వర్జీనియా: పేషెంట్లకు అవసరం లేకున్నా ఆపరేషన్లు చేసిన ఓ డాక్టర్కు యూఎస్లోని వర్జీనియా కోర్టు 465 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సదరు నిందితుడి పేరు డ
Read Moreకరోనాతో పేషెంట్లకు కొత్త సమస్యలు..తాజా గైడ్ లైన్స్..
డిప్రెషన్, మతిమరుపుతో బాధపడుతున్న 30 శాతం మంది టెన్షన్, ఒత్తిడికి లోనవుతున్నరు..అతిగా భయపడుతున్నరు ట్రీట్ మెంట్ పై తాజాగైడ్ లైన్స్ జారీ చేసిన కేం
Read Moreడాక్టర్లు వసూల్ చేయలేదు.. మేమే ఖర్చులకు ఇచ్చాం.. మాట మార్చిన పేషెంట్లు
‘వసూల్’ కాదు.. ఖర్చులకు ఇచ్చాం ఆర్డీఓ ఎంక్వైరీలో మాట మార్చిన పేషెంట్లు బయటపడేందుకు డిచ్పల్లి సీహెచ్సీ స్టాఫ్ ప్రయత్నాలు గట్టెక్కించాలని హైదరాబాద్క
Read Moreరాష్ట్రంలో వైద్యుల కొరత.. 7వేల మందికి ఒక్కడే డాక్టర్
14 జిల్లాల్లో డాక్టర్ల సంఖ్య వందలోపే స్టేట్ స్టాటిస్టికల్ అబ్ స్ట్రాక్ట్ రిపోర్టులో వెల్లడి ఖాళీ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం ఇబ్బందులు ఎదుర్కొ
Read Moreకరోనా పేషెంట్లకు షుగర్ ముప్పు!
వైరస్ ఎటాక్ తో దెబ్బతింటున్న బీటాసెల్స్ ఇన్సులిన్ తగ్గి షుగర్ లెవల్స్ పెరుగుతున్నయ్ స్టెరాయిడ్స్ వినియోగంతోనూ ప్రమాదమే.. ప్రీడయాబెటిక్ స్టేజ్లో ఉ
Read Moreఆస్పత్రిలో టెస్టులు రాస్తే.. బయటకు పోవాల్సిందే
భద్రాచలం ఏరియా ఆసుపత్రి ఎదుట రోగుల ఆందోళన సిటి స్కానింగ్ పేరిట ప్రైవేట్ ల్యాబ్ల్లో దోపిడీ భద్రాచలం, వెలుగు: సర్కారు దవాఖానకు వస్తే బయటకు
Read Moreగాంధీ హాస్పిటల్ లో ఇంటి దొంగలు..పేషెంట్ల నగలు, ఫోన్లు మాయం
కరోనా పేషెంట్ల నగలు, ఫోన్లు మాయం చేస్తున్న సిబ్బంది పద్మారావునగర్ , వెలుగు: గాంధీ ఆసుపత్రిలో ఇంటి దొంగల చేతివాటం వెలుగు చూసింది. కరోనా సోకి ఇబ్బందుల
Read Moreలేటుగా హాస్పిటల్ కు వెళ్లడం వల్లే ప్రాణం మీదకు..
పరిస్థితి సీరియస్ అయ్యేంత వరకు ఆస్పత్రికి వెళ్లిని పేషెంట్లు ఆ స్టేజ్ లో మెడిసిన్ ఇచ్చినా ఫలితం ఉండట్లేదు ఆక్సిజన్, వెంటిలేటర్ స్టేజ్ వరకు పోత
Read Moreకరోనా పేషెంట్లకు ‘పిర్ ఫెనిడోన్’ వాడొద్దు
న్యూఢిల్లీ: సీరియస్ కండిషన్ లో ఉన్న కరోనా పేషెంట్లకు పిర్ ఫెనిడోన్ వంటి యాంటీఫైబ్రోటిక్, మిథిలీన్ బ్లూ వంటి ఆక్సిడేషన్ రిడక్షన్ ఏజెంట్ మందులను వాడొద్ద
Read More