peddapalli district
మానేరుపై బ్రిడ్జి మరిచిన్రు ..ఎనిమిదేళ్లయినా సగం కూడా పూర్తి కాని పనులు
రూ. 47 కోట్లతో 2016లో పనులు ప్రారంభం వానాకాలంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలు బ్రిడ్జి పూర్తయితే రెండు జిల్లాల మధ్య తగ్గనున్న 80 కిలోమీటర్ల దూరం
Read Moreఅక్రమ మైనింగ్పై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?: వివేక్ వెంకటస్వామి
అక్రమ మైనింగ్ ను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తపై బీఆర్ఎస్ లీడర్ల దాడిని ఖండించారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి . పెద్దపల
Read Moreఅసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చినా న్యాయం జరగలే
పెద్దపల్లి, వెలుగు: కాళేశ్వరం ముంపు బాధితులకు న్యాయం చేస్తామని ఐదు నెలల క్రితం అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ మాటిచ్చారు. కానీ,
Read Moreబిల్డింగ్ నిర్మించి.. ఓపెనింగ్ చేస్తలేరు
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా హాస్పిటల్ క్యాంపస్లో టీ హబ్ డయాగ్నస్టిక్ సెంటర్ బిల్డింగ్ నిర్మాణం పూర్తయింది. కావాల్సిన ఎక్విప్
Read Moreకాంగ్రెస్ సర్పంచ్ అని ఊరికి భగీరథ నీళ్లిస్తలే..
కాంగ్రెస్ సర్పంచ్ అని ఊరికి భగీరథ నీళ్లిస్తలే.. రెండు ట్యాంకులు కట్టినా వాటర్ కనెక్షన్ ఇయ్యలే.. ఏడాదిగా ఆఫీసర్ల తీరుతో విసిగిపోయిన సర
Read Moreవడ్లు కొంటలేరని అధికారుల నిర్బంధం
సుల్తానాబాద్, వెలుగు: వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వం, అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తూ సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండ
Read Moreకూతురును గొడ్డలితో నరికి చంపిన తండ్రి
పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మంథని మండలం బట్టుపల్లి గ్రామంలో ఘాతుకానికి పాల్పడ్డాడు ఓ ఉన్మాది. గుండ్ల సదానందం అనే వ్యక్తి తన కన
Read Moreకేటీఆర్ కాన్వాయ్పై బ్లాక్ బెలూన్లు.. పరుగులు తీస్తూ విసిరిన మహిళ
పెద్దపల్లి జిల్లా రామగుండం పర్యటనలో మంత్రి కేటీఆర్కు చేదు అనుభవం ఎదురైంది. మంత్రి కేటీఆర్ కాన్వాయ్పై బీజేపీ నాయకురాలు నల్ల బెలూన్లు విసి
Read Moreధాన్యం కొనుగోలులో గొడవ.. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన రైతు
వరి ధాన్యం కొనుగోలు విషయంలో రైతుల మధ్య మాట మాట పెరిగి ఓ రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. రైతులు ధాన్యం కొనుగోలు విషయంలో
Read Moreసీఎం కేసీఆర్ హామీ నెరవేరలేదు.. సర్పంచుల అసహనం
పెద్దపల్లి, వెలుగు : ఇప్పటికే చేసిన పనులకు బిల్లులు రాక ఇబ్బంది పడుతుంటే మళ్లీ రూ. 10 లక్షల పనులు చేస్తే ఎప్పటికి వస్తాయోనని పెద్దపల్లి జిల్లాలోన
Read Moreఅధికారంలోకి వచ్చిన రెండేళ్లలో భూ సర్వే చేయిస్తాం: జైరాం రమేష్
తెలంగాణలో 15 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు ..వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదని కాంగ్రెస్ నేత, ఏఐసీసీ కార్యదర్శి జైరాం రమేష్ ఆరోపించారు.
Read Moreబిల్లులు ఇవ్వట్లేదు.. సర్పంచ్ ఆత్మహత్యాయత్నం
గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు ప్రభుత్వం నుంచి బిల్లులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ సర్పంచ్ మండల పరిషత్ ఆఫీసులోనే పురుగుల మందుతాగాడు
Read Moreగుంటిమడుగు రిజర్వాయర్, పోతారం లిఫ్టులకు నిధులు కేటాయించలేదు
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గుంటిమడుగు రిజర్వాయర్, మంథని మండలంలోని పోతారం లిఫ్టులకు ఈ బడ్జెట్లోనూ ప్రభుత్వ
Read More












