V6 News

pm modi

అమృత్ భారత్ స్కీంకు మరో 57 స్టేషన్లు ఎంపిక

హైదరాబాద్, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే జోన్ లో మరో 57 స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది.  అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా దేశ వ్

Read More

అంతర్జాతీయ స్థాయిలో మార్పులు .. తెలంగాణలో 50 రైల్వే స్టేషన్ లకు మహర్థశ

మోదీ సర్కార్ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు స్మార్ట్ రైల్వే స్టేషన్‌లుగా మార్చబోతోంది.  

Read More

డైరీ ప‌రిశ్రమల ట‌ర్నోవ‌ర్ రూ. 10 ల‌క్షల కోట్లకు ఎదిగింది : ప్రధాని మోదీ

డెయిరీ రంగంలో దేశ వ్యాప్తంగా ఎనిమిది కోట్ల మంది ప‌నిచేస్తున్నార‌ని ప్రధాని మోదీ అన్నారు.  డైరీ ప‌రిశ్రమ ట‌ర్నోవ‌ర్ రూ. 1

Read More

బీఆర్ఎస్తో బీజేపీ పొత్తంటే చెప్పుతో కొట్టండి : బండి సంజయ్

కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని ఎవరైనా చెబితే వాళ్లను చెప్పుతో కొట్టండి

Read More

జమ్మూలో రూ.13,375 విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు

జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత ప్రధానమంత్రి హోదాలో మోదీ తన రెండవ పర్యటన ఈరోజు చేస్తున్నారు. జుమ్మూ కాశ్మీర్ లో నిర్మించిన ఎయిమ్స్ హ

Read More

దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టిండ్రు

హుస్నాబాద్, వెలుగు: దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టిన ప్రధాని నరేంద్రమోదీని గద్దె దించాలని కాంగ్రెస్​, జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఢిల్లీలో రైతుల

Read More

లెటర్​ టు ఎడిటర్: పసుపు బోర్డు త్వరగా ఏర్పాటు చేయాలి

శాసనసభ ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రంలో జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించి ఇప్పటికీ నాలుగు  నెలలు దాటినా ఇంత

Read More

బీఆర్‌ఎస్‌తో పొత్తు ప్రసక్తే లేదు.. 10 స్థానాల్లో బీజేపీ గెలుస్తది: ఎంపీ లక్ష్మణ్

రాబోయే లోక్ సభలో ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయిన నావ లాంటిదని.. అల

Read More

ఈ 100 రోజులు చాలా కీలకం..కార్యకర్త ప్రతీ కొత్త ఓటరును కలవాలి: మోదీ

రానున్న 100 రోజులు తమకు చాలా కీలకమన్నారు ప్రధాని మోదీ. బీజేపీ  కార్యకర్తలు ఇంకా కష్టపడి పనిచేయాలని సూచించారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మాట్లాడ

Read More

మళ్లీ మనదే అధికారం.. ఎన్డీయేకు 400లకు పైగా సీట్లు వస్తయ్: మోదీ

ఎన్డీయేకు 400కు పైగా సీట్లు  వస్తాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మాట్లాడిన ఆయన.. బీజేపీకి 370 సీట్లు ఖాయమన్నారు

Read More

ఇండియా కూటమిని కౌరవులతో పోల్చిన అమిత్ షా

ఇండియా కూటమిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు.  దేశంలో రాజకీయం పాండవులు, కౌరవులు అని రెండు పక్షాలుగా విడిపోయిందని  అన్నారు. ఎన్డీఏను

Read More

ప్రపంచానికి ఇప్పుడు కావాల్సింది..అవినీతిలేని ప్రభుత్వాలే : మోదీ

దుబాయ్ :  ప్రస్తుతం ప్రపంచానికి అవినీతి లేని ప్రభుత్వాలు కావాలని ప్రధాని మోదీ అన్నారు. ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ జస్టిస్, ఈజ్ ఆఫ్ మొబిలిటీ, ఈజ్ ఆఫ

Read More

PM Suraya Ghar: ఉచిత విద్యుత్ పథకంలో రూ.78 వేల వరకు సబ్సిడీ

న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా సౌరశక్తిని ప్రోత్సహించేందుకు రూ.75వేల కోట్ల భారీ పెట్టుబడితో పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్నికేంద్రప్రభుత్వం తీసుకొ

Read More