
pm modi
డిసెంబర్ 30న అయోధ్యలో రైల్వేస్టేషన్, ఎయిర్ పోర్ట్ ప్రారంభం
పవిత్ర అయోధ్య నగరంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిసెంబర్ 30వతేదీన పర్యటించనున్నారు. అయోధ్య నగరంలోని శ్రీరామ విమానాశ్రయం, రైల్వేస్టేషన్ ను ప్రధాని మోదీ ప
Read Moreకొనేదెవరు.. : దావూద్ ఇబ్రహీం ఆస్తులు వేలం..
దావూద్ ఇబ్రహీం.. ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. ముంబైలో బాంబులు పెట్టి వందల మందిని చంపి.. పాకిస్తాన్ పారిపోయిన దేశద్రోహి.. ఇండియాలో ఉన్నప్పుడు బాగా
Read Moreపద్మశ్రీని వాపస్ ఇస్తున్నా
పద్మశ్రీని వాపస్ ఇస్తున్నా మోదీ ఇంటి ముందు ఫుట్పాత్పై అవార్డును ఉంచిన రెజ్లర్ బజ్&zw
Read Moreసీఎం జగన్కు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్
Read Moreఇండియాపై విదేశాల నుంచి కుట్రలు: మోదీ
న్యూఢిల్లీ: చట్టానికి లోబడి పాలన చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ అన్నారు. తమ దేశ పౌరులు విదేశాల్లో ఏదైనా తప్పు చేసినట్టు ఎవరైనా సమా
Read Moreప్రధానిపై పోటీ చేసి చిత్తుగా ఓడిస్తా : కేఏ పాల్
న్యూఢిల్లీ, వెలుగు : ప్రధాని మోదీ పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోందని, ఒకవేళ ఆ వార్తల్
Read Moreకరువు సాయం18 వేల కోట్లివ్వండి.. మోదీకి కర్నాటక సీఎం వినతి
బెంగళూరు: కరువు సాయం రూ.18,177.44 కోట్ల నిధులు త్వరగా విడుదల చేయాలని కర్నాటక సీఎం సిద్ధ రామయ్య ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం కర్
Read Moreవాళ్లు మళ్లీ ప్రతిపక్షంలోనే.. ప్రధాని ఫైర్
న్యూఢిల్లీ: వచ్చే లోక్సభ ఎన్నికల తర్వాత పార్లమెంటులో ప్రతిపక్షాల సభ్యుల సంఖ్య మరింత తగ్గుతుందని, వాళ్లంతా ప్రతిపక్షంగానే మిగిలిపోతారని ప్రధాని నరేంద్
Read Moreజై శ్రీరాం : అయోధ్యలోని ఇళ్లే.. హోటల్స్
అయోధ్యలో ఇళ్లను హోటళ్లుగా తీర్చిదిద్దుతున్నారు. వచ్చే ఏడాది జనవరి 22న అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు.
Read Moreలోక్ సభలో దాడి విపక్షాల కుట్రే: ప్రధాని మోదీ
లోక్ సభలో దాడి ఘటన వెనుక విపక్షాల కుట్ర ఉందని ప్రధాని మోదీ ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మోదీ.
Read Moreబానిస మనస్తత్వం నుంచి దేశానికి విముక్తి
వారణాసి: బానిస మనస్తత్వం నుంచి దేశం స్వాతంత్ర్యం ప్రకటించుకుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన వారసత్వాన్ని చూసి దేశం గర్విస్తున్నదని చె
Read Moreవారాణాసి-ఢిల్లీకి మరో వందే భారత్ రైలు.. ప్రారంభించనున్న మోదీ
ఉత్తర ప్రదేశ్ లోని ఆధ్యాత్మిక నగరమైన వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు. డిసెంబర్ 18వ తే
Read Moreసూరత్లో వరల్డ్ లార్జెస్ట్ ఆఫీస్ బిల్డింగ్
గుజరాత్లోని సూరత్ శివార్లలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ బిల్డింగ్ ‘సూరత్ డైమండ్ బోర్స్ (ఎస్ డీబీ) ఇది. దీన్ని 35.54 ఎకరాల్లో 67 లక్షల
Read More