pm modi

ఇద్దరూ జేబు దొంగలే.. వీళ్ల ఫొటోలు పోలీస్‌స్టేషన్, బస్టాండ్‌లలో పెట్టాలె

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్‌‌లపై పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశారు. ఈ ఇద్దరూ జేబు దొంగలేనని, ప్రజ

Read More

మోడీనే వ్యాక్సిన్ సెంటర్‌‌కు వెళ్లారు.. ఆమె వెళ్లడానికేం?

భోపాల్: బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తన ఇంట్లోనే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వీడియో వైరల్ కావడంతో ఆమెపై కాంగ్రెస్ ప

Read More

వందేళ్లలో ఇదే పెద్ద సమస్య

కరోనాతో గడ్డు కాలం..  కొన్ని నెలలపాటు ప్రజలు ఇబ్బంది పడ్డరు వారణాసి పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ రూ.1,500 కోట్ల ప్రాజెక్టుల ప

Read More

వారణాసిలో రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్ ప్రారంభించిన మోడీ

వారణాసిలో పర్యటించిన ప్రధాని మోడీ..భారీస్థాయిలో నిర్మితమైన రుద్రాక్ష్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్ల

Read More

జనాభా ఎక్కువున్నా కరోనాను బాగా కంట్రోల్ చేస్తున్నరు

వారణాసి: ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వంపై ప్రశంసల జల్లులు కురిపించారు. దేశంలోనే అత్యంత జనాభా ఉండే యూపీ.. కరోనాను అద్భుతంగా కం

Read More

రేపు వారణాసిలో పలు ప్రాజెక్టులు ప్రారంభించనున్న మోడీ

ప్రధాని నరేంద్ర మోదీ రేపు(గురువారం) వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. రూ.744 కోట్ల విలువైన ప

Read More

జనాల తీరు ఆందోళన కలిగిస్తోంది

న్యూఢిల్లీ: కరోనా జాగ్రత్తల విషయంలో ప్రజలు వ్యవహరిస్తున్న తీరు ఆందోళన పెంచేదిగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కొవిడ్ జాగ్రత్

Read More

కేబినెట్ కమిటీలో మార్పులు.. స్మృతి, కిషన్ రెడ్డికి చోటు

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి వర్గ విస్తరణ తర్వాత ప్రధాని మోడీ కేబినెట్ కమిటీలను పునర్వ్యవస్థీకరణపై ద‌ృష్టి సారించారు. కేబినెట్ కమిటీలో యువ మంత్రులకు

Read More

కులాల వారీ జనాభా లెక్కలు అవసరం

బెంగళూరు: కులాల వారీ జనగణనపై కేంద్ర సహాయ మంత్రి రాందాస్ అథవాలె సానుకూలంగా స్పందించారు. కులాల వారీగా జనాభా లెక్కలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని అథవాలె అన

Read More

దేశంలో కొత్తగా 1500 ఆక్సిజన్ ప్లాంట్లు

దేశంలో కరోనా వైరస్ తగ్గుతున్నా... థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో మూడో దశను ఎదర్కొని వైరస్ వ్యాప్తిని అరికట్టేందుక

Read More

రైల్వే మంత్రి కొత్త నిర్ణయం.. ఆఫీస్‌లో షిఫ్ట్ డ్యూటీ

న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన అశ్వినీ వైష్ణవ్ అప్పుడే తన మార్కును చూపించడం మొదలుపెట్టారు. తన ఆఫీసులో పని చేసే ఉద్యో

Read More

ఆడబిడ్డలకు కేసీఆర్ కట్నం ఇస్తుండు

సీఎం కేసీఆర్ వల్లే అభివృద్ధి పథంలో తెలంగాణ దూసుకెళ్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఉప్పల్‌లో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఎర

Read More

బీజేపీతో పొత్తు కోసం పార్టీలు తహతహలాడుతున్నయ్

నాగర్ కర్నూలు: రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై బండి ఫైర్ అయ్యారు

Read More