V6 News

pm modi

భారత్ సాయంతో మారిషస్లో చేపట్టిన ప్రాజెక్టుల ఓపెనింగ్

మారిషస్ లో భారత్ సహాయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పథకాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు ప్రధాని మోడీ. సోషల్ హౌసింగ్ యూనిట్స్ ప్రాజెక్టు, సివ

Read More

బంగారు భారత్ కోసం కోట్లాది మంది పునాది వేస్తున్నారు

బంగారు భారత్ కోసం కోట్లాది మంది పునాది వేస్తున్నారన్నారు ప్రధాని మోదీ. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సే స్వర్నిమ్ భారత్ కే ఓర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు

Read More

ప్రధానిపై రాహుల్ గాంధీ సెటైర్

న్యూఢిల్లీ: ఎల్ఏసీ వెంబడి మన భూభా గాన్ని చైనా ఆక్రమించి, అందులో బ్రిడ్జి కడుతోంది.. ఆ బ్రిడ్జిని ప్రారంభించేం దుకు మన ప్రధాని నరేంద్ర మోడీ వెళ్తా రేమో

Read More

మాస్క్ పెట్టుకోని మంత్రి.. అడిగితే మోడీపై నెపం

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో కొద్ది రోజులుగా డైలీ కేసులు రెండు లక్షలకు పైగా వస్తున్నాయి. మరి కొన్ని రోజ

Read More

ప్రతి ఓటు కీలకమైనదే

వచ్చే నెల ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో వారణాసి  బీజేపీ నేతలు, కార్యక

Read More

సామాన్యులకు ఎంట్రీ.. తొలిసారి డ్రోన్ పరేడ్.. ఎకో ఫ్రెండ్లీ ఇన్విటేషన్

దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్ పథ్లో జరిగే గణతంత్ర వేడుకల్లో ఈ సారి ఎన్నో ప్రత్యేకతకు చోటు కల్పించబోతోంది భారత ప్రభుత్వం. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్

Read More

ద్వేషాన్ని ఓడించడానికి ఇదే సరైన అవకాశం

బీజేపీ ద్వేషపూరిత రాజకీయాలు దేశానికి హానికరమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. ఒక విధంగా దేశంలో నిరుద్యోగం పెరగడానికి అ

Read More

సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదు

రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పట్ల సీఎం కేసీఆర్కు కనీసం చిత్తశుద్ధి లేదని ఆరోపించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. గురువారం రోజు ప్రధాని మోడీ నిర్వహి

Read More

నేడు ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకీ కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో దాదాపు 2.50 లక్షల వైరస్ పాజిటివ్ కేసులు నమోదవ్

Read More

ప్రధాని మోడికి సీఎం కేసీఆర్ లేఖ

ఎరువుల ధర పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని మోడికి లేఖ రాశారు సీఎం కేసీఆర్. 2022కల్లా రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తానని గొప్పల

Read More

కరోనా వ్యాప్తిపై ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి అంశంపై చర్చించేందుకు ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ మీటింగ్ నిర్వహించనున్నారు. ఒమిక్రాన్ వ్యాప్తితో కేసులు పెరు

Read More

రేపు 11 మెడికల్‌ కాలేజీలను ప్రారంభించనున్న మోడీ

దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ప్రధానిమోడీ రేపు (బుధవారం) తమిళనాడులో వర్చవల్‌గా 11 మెడికల్‌ కాలేజీలను ప్రారంభించనున్నారు.

Read More

కాశీ ఆలయ సిబ్బందికి జూట్ పాదరక్షలు 

వారణాసి కాశీ లోని ప్రసిద్ధ విశ్వనాథ్ మందిరం సిబ్బందికి ప్రధాని మోడీ కానుకగా 100 జతల పాదరక్షలను పంపించారు. వీటిని జ్యూట్ తో తయారు చేయించారు.  వారణ

Read More