V6 News

pm modi

స్వామీజీలు చెప్పారని ప్రభుత్వ బిల్డింగులను కూల్చొద్దు:MP అర్వింద్

ఢిల్లీ: స్వామీజీలు చెప్పారని ప్రభుత్వ బిల్డింగులను సీఎం కేసీఆర్ కూలగొట్టడం సరికాదని అన్నారు బీజేపీ నాయకులు, నిజామాబాద్ ఎంపీ దర్మపురి అర్వింద్. మున్సిప

Read More

సీఎం కేసీఆర్ రైతులను పట్టించుకోవడం లేదు: దత్తాత్రేయ

రాష్ట్రంలో కరువు పరిస్థితి నెలకొని ఉన్నా కేసీఆర్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదన్నారు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకులు బండారు దత్తాత్రేయ. రైతాం

Read More

గేట్లు తెరిస్తే ఏపీ టీడీపీ ఖాళీ: మాణిక్యాల రావు

2024 ఎన్నికలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా పార్టీని బలోపోతం చేయనున్నట్లు చెప్పారు ఆ పార్టీ నాయకులు, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు. శుక్రవారం తూర్

Read More

మోడీ మొగాడు.. మొనగాడు: నాదేండ్ల భాస్కర్ రావు

దేశ భవిష్యత్తుకోసం జాతీయ పార్టీల అవసరం ఉందన్నారు మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకులు నాదేండ్ల భాస్కర్ రావు. ఈ రోజు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన ఆ

Read More

ఖర్చులేని సాగుసాధ్యమా?

మోడీ సర్కారు తాజా బడ్జెట్​లో వ్యవసాయరంగానికి గతేడాది కన్నా భారీగా నిధులు కేటాయించింది. రానున్న మూడేళ్లలో (2022 నాటికి) రైతుల ఆదాయాన్ని కూడా డబుల్ చేయా

Read More

రేపు అమిత్ షా రాక.. ఇదీ షెడ్యూల్

రేపు రాష్ట్రానికి బీజేపీ చీఫ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్నారు. 2023లో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పార్టీ నాయకులకు దిశానిర్ధేశం చేయనున్నారు. ఇ

Read More

ప్రైవేటుకు దోచిపెడుతున్నరు

రైల్వే ప్రొడక్షన్‌‌ యూనిట్లను కార్పొరేటైజేషన్‌‌ చేయాలన్న ప్రతిపాదన సరికాదని ఎంపీ, యూపీఏ చైర్‌‌‌‌పర్సన్‌‌ సోనియా గాంధీ అన్నారు. రాయ్‌‌బరేలీలోని మోడ్రన్

Read More

ఇదే ఫ్రెష్​మైండ్​తో పని చేయండి: మోడీ

 కొత్త ఐఏఎస్​ ఆఫీసర్లకు ప్రధాని మోడీ సూచన ‘‘మీరంతా యంగ్​ ఆఫీసర్లు. ఫ్రెష్​ మైండ్​తో సర్వీసులో చేరారు. అదే ఫ్రెష్​నెస్​ని పనిలో కూడా చూపించండి. ప్రజల

Read More

FRO అనితపై దాడి: నింధితులను వదలమన్న కేంద్రం

కుమ్రం భీమ్ జిల్లా కాగజ్ నగర్ అడవిలో చెట్లు నాటడానికి వెళ్లిన FRO అనిత, టీం పై జరిగిన దాడిపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ సీరియస్ అయ్యారు

Read More

భార్య రూ.30 లు అడిగినందుకు ట్రిపుల్ తలాక్

కూరగాయలు కొనడానికి 30రూపాయలు అడిగినందుకు భార్య కు ట్రిపుల్ తలాక్ చెప్పాడు ఓ భర్త. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలో జరిగింది. 32ఏళ్ల జైనబ్ అనే మహిళ భ

Read More

మోడీ జపాన్​ టూర్​ సక్సెస్​

జీ 20 సదస్సు విజయవంతంగా పూర్తికావడంతో ప్రధాని మోడీ ఇండియా చేరుకున్నారు. గురువారం ప్రారంభమైన మూడురోజుల సదస్సు శనివారంతో ముగిసింది. ఈ సదస్సులో భాగంగా మో

Read More

టెర్రరిజం అందరికీ శత్రువే.. అంతం చేద్దాం రండి: మోడీ

టెర్రరిజం అందరికీ శత్రువే అంతం చేద్దాం రండి… జీ20 ప్రతినిధులతో ప్రధాని మోడీ ప్రపంచంలోని అన్ని దేశాలకూ టెర్రరిజం ఉమ్మడి శత్రువని, దీనిపై కలిసికట్టుగా ప

Read More

జపాన్​ సాయంతో బుల్లెట్​ ట్రైన్​

రూ.79 వేల కోట్లు ఇచ్చేందుకు రెడీ జపాన్ ప్రధాని షింజో అబేతో మోడీ భేటీ ప్రధాని జీ–20 పర్యటన ప్రారంభం నేడు అమెరికా ప్రెసిడెంట్​ ట్రంప్​తో మీటింగ్​ ముంబై

Read More