POLICE
కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు
కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంపై పోలీసులు రైడ్ చేయడాన్ని నిరసిస్తూ సీపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునివ్వడంతో
Read Moreమిస్సింగ్ కేసు ఎంక్వైరీపై ఖాకీల నిర్లక్ష్యం?
నిజామాబాద్, వెలుగు: బోధన్ డిగ్రీ స్టూడెంట్ శ్రీకాంత్ మిస్సింగ్ కేసు విచారణలో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అనుమానితులుగా ఐదుగురిపై శ్రీక
Read Moreషర్మిల పాదయాత్రపై పోలీసుల తీరు పట్ల హైకోర్టు ఫైర్
హైదరాబాద్, వెలుగు: రాజకీయ పార్టీల నాయకులు జనంలోకి వెళ్లేందుకు పాదయాత్రలు రాజ్యాంగబద్ధమైన విధానమని, కానీ రాష్ట్రంలో పాదయాత్రలు చేయాలంటే నేతలు న్యా
Read Moreవైశాలి కిడ్నాప్ కేసు : గోవాలో నిందితుడు నవీన్ రెడ్డి అరెస్ట్
వైశాలి కిడ్నాప్ కేసు నిందితుడు నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా కాండోలిమ్ బీచ్ వద్ద అతడిని అరెస్ట్ చేశారు. ఐదు ఫోన్లు స్వాధీనం చేసుకుని..హ
Read Moreఆజాద్ కేసు : పోలీసులపై విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వండి
మావోయిస్టు అగ్రనేత ఆజాద్, జర్నలిస్ట్ హేమచంద్ర పాండేల ఎన్కౌంటర్పై అదిలాబాద్ జిల్లా కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్కౌంటర్లో పాల్గొన్న 2
Read Moreపాదయాత్రకు అనుమతిచ్చాక పోలీసులు ఎలా నిరాకరిస్తరు : హైకోర్టు
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతినిచ్చింది. పాదయాత్రకు కోర్టు అనుమతిచ్చాక పోలీసులు ఎలా నిరాకరిస్తారని ప్రశ్నించింది. పాదయాత్ర
Read Moreకిడ్నాప్ జరిగి 4 రోజులు.. కొనసాగుతున్న పోలీసుల సెర్చ్
రిమాండ్ కు 32 మంది నిందితులు రంగారెడ్డి జిల్లా: ఆదిభట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని మన్నెగూడ లో వైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాప్ జరిగి నాలుగు ర
Read Moreరంగారెడ్డి జిల్లాలో భూ వివాదంలో గాయపడ్డ నర్సింహా రెడ్డి మృతి
రంగారెడ్డి జిల్లా : ఇబ్రహీంపట్నం మండలం తుర్కగూడలో భూ వివాదంలో ఈనెల 3వ తేదీన గాయపడ్డ కందాడ నర్సింహా రెడ్డి అనే వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడు.
Read Moreన్యూ ఇయర్ వేడుకల కోసం డ్రగ్స్ ముఠా భారీ స్కెచ్
అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను పట్టుకున్న రాచకొండ పోలీసులు హైదరాబాద్ : డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని రకాలుగా ప్రయ
Read Moreమన్నెగూడ కిడ్నాప్ కేసులో బాధితురాలి స్టేట్మెంట్ను మరోసారి రికార్డు చేయనున్న పోలీసులు
రంగారెడ్డి జిల్లా శివారులోని మన్నెగూడలో బీడీఎస్ విద్యార్థిని కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో బాధితురాలి స్టేట్ మెంట్
Read Moreమిర్యాలగూడలో జోరుగా కల్తీ నూనె దందా
రూ.100కు 20 లీటర్లు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు మిర్యాలగూడ, వెలుగు: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కల్తీ నూనె
Read Moreనవీన్ రెడ్డిని త్వరలోనే అరెస్ట్ చేస్తాం : సీఐ నరేందర్
రంగారెడ్డి జిల్లా మన్నెగూడ యువతి కిడ్నాప్ కేసులో 36 మంది నిందితులను పోలీసులు గుర్తించారు. అందులో 32 మందిని అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో నిం
Read Moreప్రశ్నించే గొంతులకు సంకెళ్లు వేస్తున్రు : వైఎస్ షర్మిల
బీజేపీకి ఆర్ఎస్ఎస్లాగా..టీఆర్ఎస్ కోసం పోలీసులు పనిచేస్తున్నారని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. పోలీసులు తమపై ఎందుకంత కక్షగట్టారని ప్రశ్న
Read More












