POLICE
హయత్ నగర్లో బర్త్ డే పార్టీ.. సోదాల్లో గంజాయి లభ్యం
హయత్నగర్ పసుమాములలో ఓ యువకుడి బర్త్ డే పార్టీలో గంజాయి వినియోగం కలకలం సృష్టించింది. ఓ యువకుడి బర్త్ డే పార్టీ సందర్భంగా పోలీసులు జరిపిన
Read Moreవరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఏవీ రంగనాథ్
వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఏవీ రంగనాథ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సామాన్యులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని స్పష్టం చేశా
Read Moreపాఠశాల కమిషనర్ ఆఫీసు ముట్డడికి టీచర్ల యత్నం
హైదరాబాద్ : లక్డీకాపూల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఉపాధ్యాయులు ప్రయత్నించారు. తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరే
Read Moreహైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం
గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం జరిగింది. వర్సిటీలో చదువుతున్న థాయ్లాండ్కు చెందిన విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారానికి యత్ని
Read Moreటీఆర్ఎస్ వాళ్లకే ఫ్రెండ్లీ పోలీస్ : వైఎస్ షర్మిల
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పోలీసులు టీఆర్ఎస్ పార్టీ వాళ్లకు మాత్రమే ఫ్రెండ్లీ పోలీస్ గా ఉంటున్నారని.. మిగతా పార్టీలను, సామాన్యులను క్రూరంగా అణచివేస్తు
Read Moreప్రగతి భవన్లో రైడ్స్ చేస్తే వేల కోట్లు దొరుకుతయ్ : షర్మిల
కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు దోచుకుందని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రగతి భవన్లో కేంద్ర సంస్థలు రైడ్స్ జరిపితే వేల కోట్లు దొరుకుతాయన్
Read More4న సీఎం పాలమూరు పర్యటన.. పోలీస్ యంత్రాంగం అలర్ట్
ఏడియాడనే ‘డబుల్’ ఇండ్లు.. పెండింగ్లో ప్రాజెక్టులు సీఎంకు సమస్యలు విన్నవిస్తామంటున్న కిందిస్థాయి ఉద్యోగులు మహబూబ్నగర్, వ
Read Moreపీఎల్జీఏ వారోత్సవాలు.. సరిహద్దు గ్రామాల్లో హై అలర్ట్
జయశంకర్ భూపాలపల్లి/మహాముత్తారం, వెలుగు : పీపుల్స్లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ) వారోత్సవాల నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో వేడి
Read Moreసీఐ ఇంట్లో ఏసీబీ తనిఖీలు..43 లక్షల అక్రమాస్తులు గుర్తింపు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సీఐ జగదీష్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. మొత్తం 4
Read Moreవైఎస్ షర్మిల అరెస్టు తీరుపై గవర్నర్ ఆందోళన
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అరెస్ట్ సహా అందుకు దారి తీసిన పరిణామాలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తంచేశారు. షర్మిల భద్
Read Moreపోలీసులకు సవాల్గా మారిన వర్గల్లోని పంచలోహ విగ్రహాల చోరీ
సిద్దిపేట/గజ్వేల్, వెలుగు: సిద్దిపేట జిల్లా వర్గల్లోని వేణుగోపాలస్వామి ఆలయంలో స్వామి వారి పంచలోహ విగ్రహం చోరీకి గురైంది. చోరీ జరిగి దాదాపు రెండు
Read Moreములుగు జిల్లాలో ఆరుగురు మిలీషియా సభ్యులు అరెస్ట్
ఏటూరునాగారం, వెలుగు: త్వరలో జరగనున్న పీఎల్జీఏ వారోత్సవాలకు సంబంధించిన పాంప్లెంట్లను ఛత్తీస్ఘడ్ నుంచి తెస్తున్న ఆరుగురు మిలీషియా సభ్యులను ములుగు జిల్
Read Moreవ్యక్తిగత పూచీకత్తుపై షర్మిలకు బెయిల్
నాంపల్లి కోర్టులో వైఎస్ షర్మిలకు ఊరట దక్కింది. కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. షర్మిలతోపాటు మరో ఆరుగురికి బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం.
Read More












