
POLICE
షీ టీమ్స్ 2కే, 5కే రన్
ఖమ్మం: మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం ఖమ్మంలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో 2కే
Read Moreకస్లమర్లను వేధిస్తున్న లోన్ యాప్స్ నిర్వాహకులు
హైదరాబాద్: లోన్ యాప్స్ నిర్వాహకులు మళ్లీ రెచ్చిపోతున్నారు. గతంలో లోన్లు తీసుకున్న వారిపై వేధింపులకు పాల్పడుతున్నారు. ఇందుకు సంబంధించిన పలు విషయాలను సై
Read Moreమేడారం డ్యూటీ చేస్తే టీఏ ఇయ్యలే.. ముచ్చింతల్ చేసినోళ్లకు ఇచ్చిన్రు
మేడారం డ్యూటీలు చేసిన పోలీసోళ్లకు టీఏ ఇయ్యలే ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరిగిన మహాజాతర వారం.. పది రోజులకు పైగా బందోబస్తు డ్యూటీలో పోలీసులు నేట
Read Moreరాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తోంది
హైదరాబాద్: రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తోందని కాంగ్రెస్ నేత, మాల మహానాడు జాతీయ కోఆర్డినేటర్ అద్దంకి దయాకర్ కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇందిర
Read Moreఇసుక కోసం రెండు గ్రామాల మధ్య కొట్లాట
మాచారెడ్డి: ఇసుక వివాదం రెండు జిల్లాల సరిహద్దు గ్రామాల మధ్య ఉద్రిక్తత సృష్టించింది. కామారెడ్డి జిల్లా, మాచారెడ్డి మండలం, ఘన్పూర్ గ్రామం.. రాజన్
Read Moreవిద్యుత్ ఛార్జీలను తగ్గించాలె
హైదరాబాద్: పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఎన్ఎస్యూఐ విద్యార్థులు ట్రాన్స్ కో ఆఫీసును ముట్టడించారు.అనంతరం విద్యుత్ సౌ
Read Moreప్రాణాలకు తెగించి యువకుడిని రక్షించిన పోలీసు
మహారాష్ట్ర: రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోబోయిన ఓ యువకుడిని రక్షించాడు రైల్వే పోలీసు. మహారాష్ట్రలోని విఠల్ వాడీ రైల్వే స్టేషన్ లో యువకుడు పట్
Read Moreఫేక్ వెబ్ సైట్లోతో అందినకాడికి దోచేస్తరు
ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నారా.. తక్కువ ధరకే వస్తున్నాయని వెబ్ సైట్స్ పై క్లిక్ చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త... క్షణాల్లో మన బ్యాంక్ ఖాతా ఖాళీ చేయడా
Read Moreచికెన్ కొనలేక కోళ్లను కొట్టేస్తున్నరు
ఖమ్మం జిల్లా వైరాలో ఘటన వైరా, వెలుగు: చికెన్ రేటు కిలో రూ.300కు చేరడంతో కోళ్లు చోరీకి గురవుతున్నాయి. ఖమ్మం జిల్లా వైరాలోని చికెన్షాపులో 7 కో
Read Moreచిరు వ్యాపారుల షాపుల తొలగింపు
హయత్ నగర్ కుంట్లూరు రోడ్డులో ఉద్రిక్తత నెలకొంది. రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపారుల షాపులను తొలగిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు.భారీ పోలీస్ బందోబస్తు మ
Read Moreపబ్లిక్ టాయిలెట్ ఎత్తుకెళ్లిన కేటుగాడు
మల్కాజిగిరి, వెలుగు: బల్దియా పబ్లిక్ టాయిలెట్ ని ఎత్తుకెళ్లిన నిందితుడిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. గత గురు వారం మల్కాజిగిరి బల్దియ
Read Moreఇంటర్ ఫెయిల్.. డాక్టర్గా రోజూ 50 మందికి ట్రీట్మెంట్..
ముంబై : సుకేష్ గుప్తా.. ముంబైలోని శివ్షాహీ ఏరియాలో డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. రోజుకు 50 మంది పేషెంట్లు అతని వద్ద ట్రీట్మెంట్ కోసం వస్తు
Read More