
POLICE
భార్యాపిల్లలను తుపాకీతో కాల్చి.. కానిస్టేబుల్ ఆత్మహత్య
ఓ హెడ్ కానిస్టేబుల్ తన భార్య, ఇద్దరు పిల్లలను గన్ తో కాల్చి చంపి ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కడపలో జరిగింది. స్థానిక కోపర
Read Moreవచ్చే ఎన్నికల్లో వాళ్ల జన్మ ముగుస్తుంది: తుమ్మల నాగేశ్వర్ రావు
బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదని ప్రజలను ఇబ్బందులు పెడితే వచ్చే ఎన్నికల్లో వారి జన్మ మ
Read Moreడబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లొల్లి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
ఖమ్మం టౌన్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం లబ్ధిదారులు రచ్చ రచ్చ చేశారు. వైఎస్సార్ నగర్ లోని 8వ డివిజన్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగిం
Read More4 ఏండ్ల నుంచి గ్రామంలో తాగు నీరు రావడం లేదు.. ఖాళీ బిందెలతో ధర్నా
రంగారెడ్డి జిల్లాలో ఫరూఖ్ నగర్ మండలం వెల్జర్ల గ్రామస్తులు తాగునీటి కోసం రోడ్డెక్కారు. నాలుగు సంవత్సరాలుగా గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదని ఆగ్రహ
Read Moreమా చావుతోనైనా కేయూలో మార్పు రావాలె : స్టూడెంట్లు
బలవంతంగా అరెస్ట్చేసి స్టేషన్ కు తరలించిన పోలీసులు హనుమకొండ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత హనుమకొండ, వెలుగు: కేయూ స్టూడెంట్లు హనుమకొండలో
Read Moreఎన్ఐఏ, పోలీసుల దాడులు దుర్మార్గం : మానవ హక్కుల వేదిక
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పౌర, మానవ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు, ప్రజాసంఘాల సభ్యుల ఇండ్లపై ఎన్ఐఏ, పోలీసులు సంయుక్తంగా చేసిన దాడుల
Read Moreగులాబీ కండువా కప్పుకోకుంటే కష్టాలు తప్పవ్
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న బీఆర్ఎస్.. అంది వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలడం లేదు. గ్రామ, మండల, మున్సిపల్ స్థాయిల్లో బలమైన కా
Read Moreఆమెకు నా చొక్క ఇచ్చా.. నా తప్పేంటంటే.. ఆటో డ్రైవర్ సంచలన విషయాలు
ఉజ్జయిని అత్యాచారం కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసులో అదుపులోకి తీసుకున్న ఆటో డ్రైవర్ చెప్పిన విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయ
Read Moreపరమ నీచులు : 14 ఏళ్ల బాలికపై ఆరుగురు అత్యాచారం
14 ఏళ్ల బాలికపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణమైన సంఘటన బీహార్ లో చోటు చేసుకుంది. రాత్రిపూట బాలిక బయటకు వెళ్లినప్పుడు ఈ
Read Moreఇంటెలిజెన్స్, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోంది : బోయిన్ పల్లి ప్రవీణ్ రావు
కరీంనగర్ సిటీ, వెలుగు: ప్రజా సమస్యలపై నిరసన తెలపాలనుకునే ప్రతిపక్ష పార్టీలను ఒకరోజు ముందుగానే అదుపులోకి తీసుకునే పోలీసులు.. కొందరు నడిరోడ్లపైకి వచ్చి
Read Moreప్రధానమంత్రి టూర్ కి ఏర్పాట్లు షురూ : ఎంపీ అర్వింద్
వచ్చే నెల 3న ప్రధానమంత్రి నరేంద్రమోదీ జిల్లాకు వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. నగరంలోని గిరిరాజ్ కాలేజీ గ్రౌడ్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు
Read Moreమంత్రిని కలిసేందుకు ఉద్యోగుల ప్రయత్నం
అడ్డుకున్న పోలీసులు ములుగు, వెలుగు : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంత్రి హరీశ్రావును కలిసేందుకు వెళ్లిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ లీడర
Read Moreభారీ వర్షానికి నాలాలో పడి ..మహిళ మృతి
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ లో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ఓ మహిళ నాలాలో కొట్టుకుపోయింది. దాదాపు అద్దగంటకు పైగా వర్షం కురవ
Read More