POLITICS
గజ్వేల్లో 45 మంది శంకర్ హిల్స్ బాధితుల నామినేషన్లు
సిద్దిపేట : సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఇవాళ (నవంబర్ 9) మొత్తం 45 మంది నామినేషన్లు వేశారు. వీరంతా హైదరాబాద్ లోని రాజేంద్ర నగ
Read Moreకాళేశ్వరం ఖాళీ..నాణ్యతా లోపంపై సైలెంట్గా డెసిషన్
నాణ్యతా లోపంపై సైలెంట్ గా డెసిషన్ అన్నారం, సుందిళ్ల నీళ్లు గోదావరి పాలు డ్యాంసేఫ్టీ ఆదేశాలతో కార్యాచరణ సుందిళ్లలో 8 గేట్లు ఎత్తివేసిన అధికారు
Read Moreఅవినీతి కేసీఆర్ను గద్దె దించాలి: ఆకునూరి మురళి
బాల్క సుమన్ కూడా కేసీఆర్ బాటలోనే కమిషన్ కోసమే చెన్నూరు ఎత్తిపోతల పథకం జాగో తెలంగాణ యాత్రలో ఆకునూరి మురళి మంచిర్యాల: అమరవీరుల ఆత్మబలిదానాలు
Read Moreటైం చూసుకోవాలి కదా : రాజగోపాల్ రెడ్డి పరుగో పరుగు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలోనే నవంబర్ 9వ తేదీ గురువారం మునుగోడు నియోజకవర్గం నుం
Read Moreఅడ్డగోలుగా ఓటేస్తే ఐదేళ్లు బాధపడాలి : సీఎం కేసీఆర్
అడ్డగోలుగా ఓటేస్తే ఐదేళ్లు బాధపడాల్సి వస్తదని.. పోటీ చేస్తున్న వారి గుణగణాలు, వారి వెనక ఉన్న పార్టీ, వారి సమర్థత చూసి ఓటేయాలని కోరారు సీఎం కేసీఆర్. కా
Read Moreతుమ్మల దిగజారి మాట్లాడుతుండు : పువ్వాడ
ఖమ్మం టౌన్, వెలుగు : 40 ఏండ్ల రాజకీయ అనుభవం, పరిజ్ఞానం ఉన్న వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావుకు కండ్ల ముందు ఉన్న అభివృద్ధి కనబడటం లేదా అన
Read Moreవామపక్షాల్లో ఐక్యత లోపించింది: సీపీఐ నారాయణ
హైదరాబాద్: వామపక్షాల్లో ఐక్యత లోపించిందని, బీఆర్ఎస్, బీజేపీ ఓటమే లక్ష్యంగా తాము కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్నామని సీపీఐ జాతీయ కార
Read Moreఢిల్లీలో అవార్డులు..గల్లీలో అసత్య ప్రచారాలు.. మోదీ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలే: మంత్రి హరీష్రావు
కాంగ్రెస్వస్తే గల్లీకో పేకాట క్లబ్ మంత్రి హరీశ్రావు హైదరాబాద్: మోదీ ఢిల్లీలో అవార్డులు ఇస్తరు.. ఇక్కడికి వచ్చి అసత్య ప్రచారాలు చేస్తున్నర
Read Moreరాజకీయాల్లో న్యూ బ్రీడ్ని.. కానీ హైబ్రీడ్ను : అర్వింద్
తాను రాజకీయాల్లో న్యూ బ్రీడ్ ను కానీ.. హైబ్రీడ్ ను అని అన్నారు ఎంపీ అర్వింద్. జగిత్యాలలో బీజేపీ అభ్యర్థి భోగ శ్రావణి నామినేషన్ కార్యక్రమంలో అర్వింద్ ప
Read Moreతెలంగాణలో పవన్ ఎంట్రీ ఎందుకు?
తెలంగాణ టెస్ట్ లో డకౌట్ అయితే? అక్కడ టీడీపీతో జత.. ఇక్కడ బీజేపీతో పొత్తు పార్టీ నిర్మాణంలేని చోట 8 సీట్లలో పోటీ ఇప్పటికీ బీజేపీతో
Read Moreకేటీఆర్, ఆయన బంట్రోతు..అమెరికా పారిపోతరు: రేవంత్రెడ్డి
బీఆర్ఎస్ ఓడిపోతే జరిగేది అదే బీఆర్ఎస్ దగ్గర నోట్లుంటే.. మా దగ్గర ఓట్లున్నయ్ ధరణి కన్నా మంచి పోర్టల్ తెస్తం.. భూముల మీద హక్కులిస్తం ఆదివాసీలు,
Read Moreరూ.150 కోట్ల విలువైన భూమిని కొట్టేసిండు..మంత్రి మల్లారెడ్డిపై గిరిజనుల ఆగ్రహం
శామిర్ పేట్: మంత్రిమల్లారెడ్డి తమ భూములు ఆక్రమించాడని మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం కేశవరంగ్రామ గిరిజనలు ఆందోళనకు దిగారు. కేశవరంలోని సర్వే నెంబ
Read Moreబీఆర్ఎస్కు బుద్ధి చెబుతాం: ప్రధాని మోదీ
బీఆర్ఎస్ రాష్ట్రాన్ని లూటీ చేస్తుందని..ప్రజాధనాన్ని లూటీ చేసినవాళ్ల సంగతి తేల్చుతామన్నారు ప్రధాని మోదీ. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ఒక్కటేనని..కొడుకు,
Read More












