POLITICS

బీఆర్ఎస్ తో కొట్లాడేందుకే బీజేపీలో చేరినం: మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి

వివరణ అడగకుండా సస్పెండ్ చేస్తారా?   లిక్కర్ స్కాం పై ఎందుకు సైలెంట్  మునుగోడులో మూడు రోజులకు ముందు సీన్ ఎందుకు మారింది 

Read More

ప్రాధాన్యతా క్రమంలో లక్ష రుణమాఫీ.. మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, వెలుగు : ప్రాధాన్యతా క్రమంలో  లక్ష రూపాయల రుణాలు మాఫీ చేస్తామని మంత్రి హరీశ్​రావు అన్నారు. ఇప్పటికే రూ.లక్ష లోపు ఉన్న పంట రుణాలను మాఫీ

Read More

అమిత్ షాతో ఎంపీ అర్వింద్ భేటీ

నిజామాబాద్ స్థానాలపై చర్చ న్యూఢిల్లీ, వెలుగు: వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ లోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో గెలిచి క్లిన్ స్వీప్ చేసే అంశంపై కేంద

Read More

తుమ్మలను వదులుకున్నట్లేనా?

పార్టీ మార్పుపై ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన చేయని నాగేశ్వరరావు కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని వెల్లడి మాజీ మంత్రి టార్గెట్​గా అజయ్, క

Read More

మీ అమ్మను గుడికి వెళ్లకుండా ఆపగలవా : ఉదయనిధికి అన్నామలై సవాల్

సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడిపై తమిళనాడు బీజేపీ చీఫ్  కె అన్నామలై మండిపడ్డారు.  ఉదయని

Read More

బీసీలకు 60 నుంచి 70 సీట్లు ఇస్తం

వట్టే జానయ్య యాదవ్ కు ప్రాణహాని ఉంది ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి ఇంటెలిజెన్స్ కేసీఆర్ ఇంటి కోసమే పనిచేస్తోంది అందుకే పోలీసు అధిక

Read More

సెప్టెంబర్ 7 నుంచి కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర

సెప్టెంబర్ 7 నుంచి కాంగ్రెస్ మరోసారి కాంగ్రెస్ జోడో యాత్ర నిర్వహించునుంది. రాహుల్ గాంధీ తలపెట్టిన పాదయాత్ర ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా

Read More

మహేశ్​బాబుతో రోజా సెల్ఫీ వైరల్​

సూపర్​స్టార్​ మహేశ్​ బాబు(Mahesh Babu)తో దిగిన సెల్ఫీని ఏపీ మినిస్టర్ రోజా(Roja) నెట్టింట పోస్ట్​ చేయడంతో వైరల్​గా మారింది. బంధువులైన ఘట్టమనేని వరప్రస

Read More

ఒకే దేశం.. ఒకే ఎన్నికలపై 2018లో లా కమిషన్ ఏమని రిపోర్ట్ ఇచ్చిందంటే..!

ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అనేక ఊహాగానాలు ఊపందుకున్నాయి.. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు 5 రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపుని

Read More

నేడు జాతీయ క్రీడా దినోత్సవం.. ఆటలతోనే స్ట్రాంగ్​ నేషన్​

కేంద్ర ప్రభుత్వం అసాధారణ దూర దృష్టి ఫలితంగా  క్రీడలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. క్రీడా మంత్రిత్వ శాఖ జాతీయ క్రీడ ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో అమ

Read More

అబద్ధపు హామీలతో ప్రతిపక్షాలు ప్రజల్ని మోసం చేస్తున్నయ్: ఎమ్మెల్సీ కవిత

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలని అలవికాని హామీలు ఇస్తూ ప్రతిపక్షాలు పబ్లిక్ ని మోసం చేస్తున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించార

Read More

తెలంగాణలో కుటుంబ పాలనకు స్వస్తి పలకాలి: ఘాజియాబాద్ ఎమ్మెల్యే కార్గే

మిర్యాలగూడ, వెలుగు : తెలంగాణలో కుటుంబం పాలన సాగుతోందని, మరో మూడు నెలలు తెలంగాణ ప్రజలు దానికి స్వస్తి పలుకుతారని ఉత్తరప్రదేశ్ లోని ఘాజియాబాద్​ ఎమ్మెల్య

Read More

పిల్లలు పంపిన పైసలతో ప్రజా సేవ చేస్తున్న: మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు

పాలకుర్తి/తొర్రూరు, వెలుగు : అమెరికా నుంచి తన పిల్లలు పంపిన పైసలతో ప్రజాసేవ చేస్తున్నానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు చెప్పారు. జనగామ జిల

Read More