punjab

చనిపోతూ 23 మందికి కరోనా అంటించాడు

పంజాబ్ లో 33 పాజిటివ్ కేసులు నమోదు కాగా… ఓ బాధితుడు మరణించాడు. చనిపోతూ మరో 23 మందికి కరోనా వైరస్ ను అంటించాడని సమాచారం. చనిపోయిన వ్యక్తి భగత్ సింగ్ నగ

Read More

కరోనా అనుమానంతో 167 మంది మిస్సింగ్

కరోనా ఉన్నట్టు అనుమానిస్తున్న 167 మంది పంజాబ్ లోని లూధియానాలో కనిపించకుండా పోయారు. కరోనా ఎఫెక్టెడ్ దేశాల నుంచి వచ్చిన వాళ్లతో కాంటాక్ట్​ అయినోళ్లను ట్

Read More

సిబ్బందిని కట్టేసి పట్టపగలే 30 కిలోల బంగారం దోపిడీ

పంజాబ్ లో గోల్డ్ లోన్ సంస్థలో భారీ దోపిడీ జరిగింది. లూధియానాలో ఉన్న ఇండియా ఇన్ఫోలైన్ ఫైనాన్స్ లిమిటెడ్(IIFL) గోల్డ్ లోన్ సంస్థ బ్రాంచిలో ముసుగులతో ప్ర

Read More

స్కూల్ బస్సులో మంటలు.. నలుగురు పిల్లలు సజీవదహనం

పంజాబ్ లో విషాదం జరిగింది. స్కూల్ వ్యాన్ లో   చెలరేగిన మంటల్లో నలుగురు విద్యార్ధులు సజీవ దహనమయ్యారు. పంజాబ్ లాంగోవల్ పట్టణం సంగ్రూర్‌ కు చెందిన సిమ్రా

Read More

పంజాబ్‌లో కుప్పకూలిన మూడు అంతస్థుల బిల్డింగ్

పంజాబ్‌ రాష్ట్రంలోని మోహాలీలో ఘోర ప్రమాదం సంభవించింది. మూడు అంతస్థుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి ఎన్డీఆర్

Read More

హీరోయిన్ రవీనా టాండన్‌పై కేసు నమోదు

ఓ మతాన్ని కించపరిచిందని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఒక మతాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో నటి, ప్రొడ్యూసర్ రవీనా టాండన్‌పై పంజాబ్‌లో కేసు న

Read More

కోర్టు బయట పీఎంసీ బ్యాంకు ఖాతాదారుల ఆందోళన

ముంబై: పంజాబ్ & మహారాష్ట్ర కో-ఆపరేటివ్ (పిఎంసి) బ్యాంక్ ఖాతాదారులు మంగళవారం బొంబాయి హైకోర్టు ఎదుట నిరసన తెలిపారు. కస్టమర్ల ప్రయోజనాలను కాపాడటానికి తీస

Read More

మళ్లీ పొగ: పంజాబ్ లో పంట వ్యర్ధాలకు నిప్పు

సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించినా పరిస్థితి మారడం లేదు. స్థానిక అధికారులు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా ఫలితం రావడం లేదు. పంజాబ్ లోని జలంధర్

Read More

చోక్సీ మమ్మల్నీ ముంచాడు!

న్యూఢిల్లీ: స్టేట్‌‌ బ్యాంక్‌‌, పంజాబ్‌‌ నేషనల్‌‌ బ్యాంక్‌‌ (పీఎన్‌‌బీ)లను రూ.వేల కోట్లకు ముంచి, ప్రస్తుతం ఆంటిగ్వాలో తలదాచుకుంటున్న నగల వ్యాపారి మెహు

Read More

భారత భూభాగంలోకి పాకిస్తాన్ డ్రోన్

పాకిస్తాన్ కు అంతర్జాతీయంగా మద్దతు కరువవుతున్నా తన తీరు మార్చుకోవడం లేదు. ఏదో ఓ విధంగా భారత్ ను ఇబ్బంది పెట్టేందుకు యత్నిస్తూనే ఉంది. నిన్న సాయంత్రం భ

Read More

ఇండియా బోర్డర్ లోకి వచ్చిన పాక్ డ్రోన్

భారత భూభాగంలోనికి పాక్ డ్రోన్ ప్రవేశించింది. సోమవారం రాత్రి 10  గంటల సమయంలో భారత సరిహద్దును దాటి అక్కడే చక్కర్లు కొట్టింది. దీన్ని గమనించిన భారత జవాన్

Read More

ట్రాఫిక్ పోలీసే గుంతలను పూడ్చేస్తున్నాడు

పంజాబ్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆదర్శంగా నిలుస్తున్నాడు. బటిండాలో విధులు నిర్వహించే గురుభక్ష్ సింగ్ రోడ్లపై పడిన గుంతలను పూడ్చేస్తున్నాడు. ఇటీవల కురిస

Read More

నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లబోయి..

రాత్రివేళ ఆరుబయట నిద్రిస్తున్న నాలుగేళ్ల చిన్నారిని ఓ ఆగంతకుడు ఎత్తుకెళ్లబోయాడు. పంజాబ్ రాష్ట్రం లూథియానాలో జరిగిందీ సంఘటన. దీనికి సంబంధించిన దృశ్యాలు

Read More