punjab

ఏఎస్ఐ హర్జీత్ సింగ్ పేరు పెట్టుకున్న పంజాబ్ డీజీపీ

పాటియాలా : పంజాబ్ డీజీపీ దిన్ కర్ గుప్తా తన పేరును ఏఎస్ఐ హర్జీత్ సింగ్ గా పెట్టుకున్నారు. లాక్ డౌన్ డ్యూటీలో ఉన్న ఏఎస్ఐ హర్జీత్ సింగ్ పై నిహంగ్ సిక్కు

Read More

ప్రైవేట్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటే పైసలియ్యం

పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ చండీఘర్ : కరోనా లక్షణాలతో ప్రైవేట్ హాస్పిటల్ లో చేరిన వారి ఖర్చులు ప్రభుత్వం భరించదని పంజాబ్ స్పష్టం చేసింది. గవర్నమెంట్ ఏ

Read More

కరోనాతో ఏసీపీ మృతి.. భార్య, మ‌రో ముగ్గురు పోలీసులకూ వైరస్​

లూథియానా​: కరోనాతో పంజాబ్​లోని లూథియానా ఏసీపీ అనిల్​ కోహ్లీ శనివారం మృతి చెందారు. దీంతో ఆయన ఫ్యామిలీ మెంబర్స్​తోపాటు పలువురు పోలీసులను అధికారులు క్వార

Read More

పంజాబ్ లో ఫస్ట్ కరోనా పేషెంట్ రికవర్

చంఢీఘర్ : పంజాబ్ లో కరోనా సోకిన ఫస్ట్ ఫ్యామిలీ రికవర్ అయ్యింది. నవన్ షర్ కు చెందిన మొత్తం 14 మంది ఫ్యామిలీ మెంబర్స్ లో 12 మందికి కరోనా నెగిటివ్ గా తేల

Read More

కర్ఫ్యూ పాస్​​ చూపమన్నందుకు పోలీస్​ చెయ్యి నరికేసిన్రు

మరో ఇద్దరికి గాయాలు.. పంజాబ్​లో నిహంగ్స్​ దాడి తొమ్మిది మంది దుండగులను అరెస్ట్​ చేసిన పోలీసులు వారి నుంచి పదునైన ఆయుధాలు, పెట్రోల్​ బాంబులు స్వాధీనం

Read More

ఒడిశా బాటలోనే పంజాబ్‌

ఈ నెల 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు చండీగఢ్‌: కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తున్న వేళ పంజాబ్‌ కూడా కీలకమైన నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ను ఈ నె

Read More

కరోనా మృతుడి అంత్యక్రియలు అడ్డుకున్న 60 మందిపై కేసు

 పంజాబ్‌లోని జలంధర్‌‌లో ఘటన చండీగఢ్‌: జాగ్రత్తలు తీసుకుంటే కరోనా సోకదని, చనిపోయిన వారి అంత్యక్రియలు చేసే సమయంలో జాగ్రత్తలు పాటిస్తే కరోనా రాదని అధిక

Read More

పారిశుద్ధ్య కార్మికుడిపై పూల వర్షం

కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది కేంద్రం. లాక్ డౌన్ ప్రకటించడంతో వైరస్ కు భయపడి ప్రజలంతా ఇళ్లకే పరిమితయ్యారు. అయితే

Read More

ఒక్కడు.. వేల మందికి అంటించి పోయాడు

న్యూఢిల్లీ : కరోనాను లైటుగా తీసుకుంటే కాటేసి తీరుద్ది. కళ్లు మూసి తెరిచే లోపు కరోనా కాటేస్తున్నందున్న సెల్ఫ్ ఐసోలేషన్, సోషల్ డిస్టెన్సింగ్ ఎంత ముఖ్యమో

Read More

చనిపోతూ 23 మందికి కరోనా అంటించాడు

పంజాబ్ లో 33 పాజిటివ్ కేసులు నమోదు కాగా… ఓ బాధితుడు మరణించాడు. చనిపోతూ మరో 23 మందికి కరోనా వైరస్ ను అంటించాడని సమాచారం. చనిపోయిన వ్యక్తి భగత్ సింగ్ నగ

Read More

కరోనా అనుమానంతో 167 మంది మిస్సింగ్

కరోనా ఉన్నట్టు అనుమానిస్తున్న 167 మంది పంజాబ్ లోని లూధియానాలో కనిపించకుండా పోయారు. కరోనా ఎఫెక్టెడ్ దేశాల నుంచి వచ్చిన వాళ్లతో కాంటాక్ట్​ అయినోళ్లను ట్

Read More

సిబ్బందిని కట్టేసి పట్టపగలే 30 కిలోల బంగారం దోపిడీ

పంజాబ్ లో గోల్డ్ లోన్ సంస్థలో భారీ దోపిడీ జరిగింది. లూధియానాలో ఉన్న ఇండియా ఇన్ఫోలైన్ ఫైనాన్స్ లిమిటెడ్(IIFL) గోల్డ్ లోన్ సంస్థ బ్రాంచిలో ముసుగులతో ప్ర

Read More

స్కూల్ బస్సులో మంటలు.. నలుగురు పిల్లలు సజీవదహనం

పంజాబ్ లో విషాదం జరిగింది. స్కూల్ వ్యాన్ లో   చెలరేగిన మంటల్లో నలుగురు విద్యార్ధులు సజీవ దహనమయ్యారు. పంజాబ్ లాంగోవల్ పట్టణం సంగ్రూర్‌ కు చెందిన సిమ్రా

Read More